అమెరికాకు చెందిన ఓ మహిళ డెల్టా ఎయిర్లైన్స్ సిబ్బందిపై తీవ్ర ఆరోపణలు చేశారు. లో దుస్తులు ధరించని కారణంగా తనను విమానం నుంచి దింపేస్తామన్నారని అన్నారు. ఇది వివక్షే.. కానీ మరొకటి కాదని మహిళ మండిపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. బాధిత మహిళ లిసా ఆర్చ్బోల్డ్ (38). బ్యాగీ జీన్స్, లూజ్ టీషర్ట్ తో లోపల బ్రా ధరించకుండానే విమానం ఎక్కారు. అయితే.. అది గమనించిన మహిళా సిబ్బంది ఆమెను తన ఎద బయటకు కనిపించనప్పటికీ కూడా.. కవర్…
ఓ యువతి తన రూపాన్ని తనకు ఎంతో ఇష్టమైన నటిలా కనిపించడానికి ఏకంగా 100 ప్లాస్టిక్ సర్జరీలను చేయించుకుంది. చైనా దేశానికి చెందిన ఈ బాలిక తన పదమూడవ ఏట నుంచి ఈ సర్జరీ ప్రక్రియను మొదలుపెట్టింది. ఇక సర్జరీలు చేస్తున్న సమయం కారణంగా వాటికి సమయం కేటాయించడం కోసం ఆమె తన పాఠశాలను కూడా వదిలిపెట్టినట్లు సమాచారం. ఈ విషయం సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.. Also read: No Tax Paid : టాక్స్…
ప్రతిరోజు మనం ప్రపంచవ్యాప్తంగా జరిగే ఎన్నో రకాల విషయాలకు సంబంధించిన వీడియోలు, వార్తలను సోషల్ మీడియా ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. ప్రపంచంలో ఏ మూలన ఏ విషయం జరిగిన కేవలం నిమిషాల వ్యవధిలోనే ప్రపంచంలోని నలుమూలల ఆ విషయం చేరిపోతోంది. ఇకపోతే ప్రతిరోజు సోషల్ మీడియాలో జంతువులు, కొన్ని ఆశ్చర్యపరిచే వీడియోలు మనం తరచూ చూస్తూనే ఉన్నాం. అందులో కొన్ని వీడియోలు అయితే నిజంగా ఇలా కూడా జరుగుతాయా అన్న సందేహం కూడా కలగచేస్తాయి. ప్రస్తుతం అలాంటి…
మాస్కోలోని క్రోకస్ సిటీ హాల్ కచేరీలో జరిగిన దాడి తరువాత నేరుగా పాల్గొన్న నలుగురు ఉగ్రవాదులు సహా పదకొండు మందిని అదుపులోకి తీసుకున్నారు. శాసనసభ్యుడు అలెగ్జాండర్ ఖిన్స్టెయిన్ శనివారం టెలిగ్రామ్లో ఈ విషయాన్ని నివేదించారు.
పాకిస్తాన్ మూడు వైపుల నుంచి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. పాకిస్తాన్ తన పశ్చిమ సరిహద్దులో భారతదేశంతో శత్రుత్వంతో ఉండగా.. ఆఫ్ఘనిస్తాన్ను ఆక్రమించిన తాలిబాన్ ఉత్తర సరిహద్దులో ఆయుధాలతో నిలబడి ఉంది. ఈశాన్య సరిహద్దులో ఇరాన్తో పాకిస్థాన్ శత్రుత్వం కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.
Afghanistan: ఆఫ్ఘానిస్తాన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దక్షిణ ప్రాంతంలోని హెల్మండ్ ప్రావిన్సులో ఆదివారం బస్సు-ఆయిల్ ట్యాంకర్, మోటార్ బైక్ ఢీకొనడంతో 21 మంది మరణించారు. 38 మంది గాయాపడినట్లు ప్రావిన్షియల్ అధికారులు వెల్లడించారు. ఆఫ్ఘానిస్తాన్ మొత్తం సరైన రోడ్డు వ్యవస్థ లేకపోవడం, కొండలు-పర్వతాలు, లోయలు ఎక్కువగా ఉండటంతో అక్కడ రోడ్డు ప్రమాదాలు సర్వసాధారణంగా మారాయి.
Pakistan: పాకిస్తాన్లో మరోసారి ఉగ్రదాడి జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న ఉత్తర వజీరిస్తాన్ ప్రాంతంలో దాడి జరిగింది. గిరిజన జిల్లాలోని సెక్యురిటీ చెక్పోస్టుపై శనివారం ఆరుగురు ఉగ్రవాదులు ఆత్మాహుతి దాదికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఇద్దరు ఆర్మీ అధికారులతో సహా ఏడుగురు పాక్ ఆర్మీ సిబ్బంది మరణించారు. ఒక లెఫ్టినెంట్ కల్నల్, ఒక కెప్టెన్ మృతుల్లో్ ఉన్నారు. దాడికి పాల్పడిన ఆరుగురు ఉగ్రవాదుల్ని కాల్చి చంపారు.