ఆరోగ్యాన్ని భద్రంగా కాపాడుకుంటూనే విద్యార్థులు చదువుకోవాలని ప్రధాని మోడీ విద్యార్థులకు సూచించారు. పరీక్షా పే చర్చ సందర్భంగా మోడీ ఒక వీడియోను ఎక్స్ ట్విట్టర్లో షేర్ చేశారు.
సచివాలయంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కొనసాగుతుంది. అందులో భాగంగా.. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాపై కలెక్టర్లకు సీఎం సూచనలు ఇచ్చారు. ఈ క్రమంలో.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతు పంట వేసినా.. వేయకున్నా.. వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరం భూమికి రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించారు.
చాలా మంది అమ్మాయిలు తమ అత్తమామలు తమతో కలిసి జీవించాలని కోరుకుంటారు. కానీ అడ్జస్ట్ మెంట్ వల్లనో, ఇతర కారణాల వల్లనో గొడవల వల్ల ఇంట్లో వాతావరణం చెడిపోతుంది.
National Flag: జాతీయ జెండా దేశానికి అత్యంత కీలకమైన వాటిలో ఒకటి. అది ఆ దేశ గౌరవ చిహ్నం. త్రివర్ణ పతాకాన్ని ప్రతి సంవత్సరం ప్రత్యేక రోజులలో, స్వాతంత్య్ర & గణతంత్ర దినోత్సవాలలో కూడా ఎగురవేస్తారు. అంతేకాకుండా, భారతదేశం దేశభక్తి, ప్రతిష్టను ప్రదర్శించడానికి వివిధ సందర్భాలలో జాతీయ జెండాను ఉపయోగిస్తారు. ఇటీవల ప్రతి ఇంటిపై హర్ ఘర్ తిరంగా నినాదంతో జాతీయ జెండా రెపరెపలాడుతోంది. అయితే, జాతీయ జెండాను ఎగురవేయడానికి ప్రత్యేక నియమాలు వర్తిస్తాయి. ఈ నిబంధనను…
ఐపీఎల్ 2024లో భాగంగా.. గురువారం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో బుమ్రా చెలరేగాడు. ఐపీఎల్ చరిత్రలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఫైవ్ వికెట్స్ ఆల్ సాధించిన తొలి బౌలర్గా బుమ్రా నిలిచాడు. తన 4 ఓవర్ల కోటాలో 21 పరుగులిచ్చి.. 5 వికెట్స్ పడగొట్టాడు. ఈ క్రమంలో.. మ్యాచ్ అనంతరం బుమ్రా యువ బౌలర్లకు కొన్ని సూచనలు ఇచ్చాడు. తన బౌలింగ్ స్కిల్స్ గురించి చెప్పాడు.
సింగరేణి కాలరీస్ లో ఖాళీగా ఉన్న 317 డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులను, అలాగే 168 ఇంటర్నల్ రిక్రూట్మెంట్ పోస్టులను తక్షణమే భర్తీ చేసేందుకు వీలుగా నోటిఫికేషన్లు సిద్దం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సింగరేణి ఛైర్మన్ అండ్ ఎం.డీ బలరామ్ నాయక్ ను ఆదేశించారు. సింగరేణిలో కారుణ్య నియామక ప్రక్రియను వేగంగా చేపట్టాలని, ఈ ఏడాదిలో కనీసం వెయ్యి మంది వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. సింగరేణి కాలరీస్ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన ఆభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై బుధవారం…
తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం జాతరకు భక్తులు భారీ ఎత్తున తరలివస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి సీతక్క మేడారంలోనే ఉండి జాతర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతిసారీ తల్లులను వనంలో నుంచి గద్దెలపైకి తీసుకొచ్చేటప్పుడు తాను ఉంటున్నాని తెలిపారు. ఈసారి తన ఆధ్వర్యంలో తీసుకురావడంత ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. అలాగే.. మేడారం వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. అంతేకాకుండా.. భక్తులు తల్లులను దర్శించుకునే సమయంలో క్యూలైనల్లో…
గత రెండేళ్లుగా ఊసే లేకుండా పోయిన కరోనా మళ్లీ ఇప్పుడిప్పుడే విజృంభిస్తుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డబ్ల్యూహెచ్ఓ సూచిస్తుంది. అయితే, ఇప్పటికే మూడు వేవ్లతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
రైతులు వ్యవసాయంతో పాటుగా పాడి పరిశ్రమపై కూడా ఆసక్తి చూపిస్తున్నారు.. అందులో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను అందించే గొర్రెల పెంపకం పై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.. గొర్రెల పెంపకం చేపట్టే రైతులు చలికాలంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.. గొర్రెలను పెంచడం లో కొన్ని సూచనలు పాటించాలి.అప్పుడే ఇంకాస్త మంచి ఫలితాలను పొందొచ్చు అని అంటూన్నారు..వ్యవసాయం, పశుపోషణ రెండు రంగాలు ఒకదానితో మరొకటి పరస్పర అనుబంధమైనవి , అలాగే ఒకదానిపై మరొకటి పరోక్షంగా లేదా…