Home
Indian Cricket News
Indian Cricket News News
-
Yuvraj Singh: అభిషేక్ శర్మతో పాటు.. అతడు కూడా యువరాజ్ సింగ్ శిష్యుడే.. ఓపెనింగ్లో దబిడిదిబిడే..
క్రికెట్ అనేది కేవలం గణాంకాలు, స్కోర్లకే పరిమితం కాదు.. సరైన గురువుల ప్రోత్సాహంతో తమ ప్రతిభను మెరుగుపరుచుకోవడం కూడా ఇందులో కీలకం. పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రభ్సిమ్రన్ సింగ్ విషయంలో ఇదే జరుగుతోంది. భారత దిగ్గజ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ నీడలో ప్రభ్సిమ్రన్ తన ఆటను మెరుగుపరుచుకుంటూ వార్తల్లో నిలుస్తున్నాడు. గురువు కాదు.. ఒక అన్నలా.. సాధారణంగా కోచ్, శిష్యుడి మధ్య ఉండే సంబంధం కంటే, వీరిద్దరి మధ్య ఉన్న బంధం చాలా ప్రత్యేకమైనదని ప్రభ్సిమ్రన్… -
Munaf Patel: విరాట్, రోహిత్కు ‘నో’ చెప్పే దమ్ము ఆయనకే ఉంది.. గంభీర్ను తప్పిస్తే టీమిండియాలో విపత్తు తప్పదు..
Munaf Patel: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ను తొలగిస్తే టీమిండియాలో విపత్తు తప్పదని, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని భారత మాజీ పేసర్ మునాఫ్ పటేల్ భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)ని హెచ్చరించాడు. 2024 టీ20 ప్రపంచ కప్ విజయం తర్వాత రాహుల్ ద్రవిడ్ స్థానంలో గంభీర్కు ఈ ప్రతిష్టాత్మక బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. దాదాపు రెండేళ్ల గంభీర్ సారథ్యంలో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. కీలక ఆటగాళ్లైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను… -
Sanju Samson: సంజూ శామ్సన్ కష్టానికి ప్రతిఫలం.. గుర్తించిన ఐసీసీ.. అంతర్జాతీయ ఆటగాళ్లను వెనక్కినెట్టి..
టీమ్ ఇండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. మార్చి నెలలో చూపిన అద్భుత ప్రదర్శనకు గాను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ఆయనను ‘మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్’గా ప్రకటించింది. ఇటీవలి కాలంలో నిలకడైన ఆటతీరుతో ఆకట్టుకుంటున్న శాంసన్, ఈ అవార్డు రేసులో ఉన్న ఇతర ఆటగాళ్లను వెనక్కి నెట్టి విజేతగా నిలిచారు. అద్భుతమైన ఫామ్.. గత కొన్ని నెలలుగా సంజూ శాంసన్ కెరీర్లో ఇది ఒక స్వర్ణయుగం… -
Yuvraj Singh: “కోహ్లీ ఒక్క మాట కూడా చెప్పలేదు.. ధోనీ క్లారిటీ ఇచ్చాడు”.. రిటైర్మెంట్పై యువరాజ్ ఎమోషనల్..
Yuvraj Singh Retirement: భారత మాజీ దిగ్గజ క్రికెటర్ యువరాజ్ సింగ్ తన రిటైర్మెంట్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను టీమిండియాలో ఉన్నప్పుడు ఎదురైన కొన్ని చేదు అనుభవాలను పంచుకున్నాడు. జట్టు నుంచి తనను తప్పించిన మేనేజ్మెంట్పై అసహనం వ్యక్తం చేశాడు. అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ తనను ఎందుకు పక్కన పెడుతున్నారో కనీసం వివరణ సైతం ఇవ్వలేదన్నాడు. ఈ క్లిష్ట సమయంలో ఎంఎస్ ధోనీ తనకు వివరణ ఇచ్చారని గుర్తు చేసుకున్నాడు. తాజాగా ఓ… -
Yuvraj Singh: ధోని, కపిల్ దేవ్కు క్షమాపణలు చెప్పిన యువరాజ్ సింగ్.. కారణం ఇదే..
భారత క్రికెట్ చరిత్రలో సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, ఎంఎస్ ధోనీ, జహీర్ ఖాన్ వంటి దిగ్గజ ఆటగాళ్లు ఉన్న సమయంలోనే యువరాజ్ సింగ్ తనదైన ముద్ర వేశారు. 2000 నుంచి 2015 వరకు భారత జట్టు సాధించిన అతిపెద్ద విజయాలైన 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ గెలవడంలో యువరాజ్ కీలక పాత్ర పోషించారు. అయితే.. అదే సమయంలో ధోనీ కెప్టెన్గా ఉండటంతో యువరాజ్కు ఎక్కువ కాలం జట్టును నడిపించే అవకాశం రాలేదు. యువరాజ్… -
Rohit Sharma: “ఓరి దేవుడా.. రోహిత్, గుర్తుపట్టలేకపోయాను”.. హిట్మ్యాన్ను చూసి అందరూ షాక్
Rohit Sharma: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)కు రెండే రోజులు మిగిలి ఉంది. ఈ సీజన్లో టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తన ఫిట్నెస్ మార్పుతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆటగాళ్లను కలిసేందుకు ముంబై ఇండియన్స్ (MI) శిబిరాన్ని సందర్శించిన నీతా అంబానీ సైతం రోహిత్ను చూసి ఆశ్చర్యపోయారు. ముంబై ఇండియన్స్ యజమాని నీతా అంబానీ మాట్లాడుతూ.. "ఓరి దేవుడా, రోహిత్, నేను నిన్ను గుర్తుపట్టలేకపోయాను. నువ్వు ఒక చిన్న పిల్లాడిలా కనిపిస్తున్నావు." అని అన్నారు. -
Sourav Ganguly: “ఇంత కఠినంగా ఉండొద్దు”.. కోచ్ గంభీర్కు గంగూలీ కీలక సలహా
Sourav Ganguly: క్రికెట్లో గౌతమ్ గంభీర్ దూకుడు స్వభావం అందరికీ తెలిసిందే. ఆటగాడిగానే కాదు.. కోచ్గానూ గంభీర్ దూకుడు ఉంటాడు. ఈ దూకుడు కొన్ని సార్లు అనుకూలంగా పనిచేసింది. అదే సమయంలో మైదానంలో ఘర్షణలకు సైతం దారితీసింది. ముఖ్యంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) సమయంలో విరాట్ కోహ్లీతో ఘర్షణలు జరిగాయి. అయితే.. గంభీర్ దూకుడుపై తాజాగా భారత మాజీ ప్లేయర్ గంగూలీ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గంభీర్ తన ఇంత కఠినంగా ఉండాల్సిన అవసరం… -
Gautam Gambhir: ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన గౌతమ్ గంభీర్..
Gautam Gambhir: ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్.. తన వ్యక్తిత్వాన్ని దుర్వినియోగం చేస్తున్న ఏఐ డీప్ఫేక్లు, నకిలీ వీడియోలు మరియు అనధికారిక వస్తువుల విక్రయాలపై కఠిన చర్యలు కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు.. గంభీర్ తన పిటిషన్లో, తన పేరు, ముఖం, గొంతును అనుమతి లేకుండా ఉపయోగిస్తూ సోషల్ మీడియాలో నకిలీ కంటెంట్ విస్తృతంగా వ్యాపిస్తోందని పేర్కొన్నారు. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్, ఎక్స్ వంటి వేదికలపై ఏఐ… -
Jitesh Sharma: టాపార్డర్ కుప్పకూలాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను.. జితేష్ శర్మ శాపనార్థాలు
Jitesh Sharma: టీమ్ ఇండియా యంగ్ బ్యాటర్ జితేశ్ శర్మ చేసిన వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో వివాదానికి దారి తీశాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అతడు, తాను బ్యాటింగ్కు వచ్చే పరిస్థితుల గురించి నిజాయితీగా చెప్పాడు. -
Team India: టీమిండియా డేంజర్ ప్లేయర్ తండ్రికి స్టేజ్–4 క్యాన్సర్.. వరల్డ్ కప్ మధ్యలోనే ఇంటికి పయనం!
Team India: టీమిండియాకు క్లిష్ట పరిస్థితుల్లో బిగ్ షాక్ తగిలింది. స్టార్ బ్యాట్స్మెన్ రింకూ అకస్మాత్తుగా వరల్డ్ కప్ టోర్నీ నుంచి తిరిగి ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. రింకూ తండ్రి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. నిన్న(మంగళవారం) పరిస్థితి విషమించడంతో రింకూ టోర్నీ నుంచి తిరిగి వెళ్లాల్సి వచ్చింది. అయితే.. రింకూ తండ్రి స్టేజ్–4 లివర్ క్యాన్సర్తో బాధపడుతున్నారు. ప్రస్తుతం వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారని తెలుస్తోంది. ఈ క్లిష్ట సమయంలో తన కుటుంబానికి అండగా నిలవాలని భావించిన రింకూ…
తాజావార్తలు
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!