Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home India

India News

    • ఇండియా కరోనా అప్డేట్: మళ్ళీ నాలుగు వేల దాటిన మరణాలు 
      #జాతీయం

      ఇండియా కరోనా అప్డేట్: మళ్ళీ నాలుగు వేల దాటిన మరణాలు 

      ఇండియాలో క‌రోనా కేసులు భారీ సంఖ్య‌లో న‌మోద‌వుతున్నాయి.  రోజువారీ క‌రోనా కేసులు భారీ స్థాయిలో న‌మోద‌వుతున్న సంగ‌తి తెలిసిందే.  ఇక ఇదిలా ఉండే, దేశంలో కొత్త‌గా 3,48,421 క‌రోనా కేసులు న‌మోదయ్యాయి.  దీంతో దేశంలో న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 2,33,40,938కి చేరింది.  ఇందులో 1,93,82,642 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 37,04,099 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.  ఇక గ‌డిచిన 24 గంట‌ల్లో క‌రోనాతో 4205 మంది మృతి చెందారు.  దీంతో దేశంలో న‌మోదైన మొత్తం…
    • కరోనాపై పోరుకు ట్విట్టర్ భారీ  సహాయం 
      #అంతర్జాతీయం

      కరోనాపై పోరుకు ట్విట్టర్ భారీ  సహాయం 

      దేశంలో కరోనా మహమ్మారి రోజు రోజుకు ఉదృతం అవుతున్న సంగతి తెలిసిందే.  భారత్ ను ఆదుకోవడానికి పలు దేశాలు ముందుకు వచ్చాయి.  అంతర్జాతీయ సంస్థలు. బహుళ జాతీయ కంపెనీలు ముందుకు తమవంతు సహాయం ప్రకటిస్తున్నాయి.  ఇందులో భాగంగా ప్రముఖ సోషల్ మీడియా ట్విట్టర్ 110 కోట్ల రూపాయల సహాయాన్ని ప్రకటించింది.  ఈ మొత్తాన్ని భారత్ లోని కేర్, ఎయిడ్ ఇండియా, సేవ ఇంటర్నేషనల్ సంస్థలకు పంపిణి చేసింది.  ఈ మూడు సంస్థలు ఈ నిధులను భారత్ లో కరోనా మహమ్మారి కోసం…
    • నేరుగా రాష్ట్రాలకు కోవాగ్జిన్…
      #తెలంగాణ

      నేరుగా రాష్ట్రాలకు కోవాగ్జిన్…

      దేశంలో క‌రోనా కేసులు పెరిగిపోతుండ‌టంతో వ్యాక్సిన్ ను వేగ‌వంతం చేశారు.  ప్ర‌స్తుతం దేశంలో మూడు వ్యాక్సిన్‌లు అందుబాటులోకి వ‌చ్చాయి.  కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్‌లు ఇండియాలో త‌యార‌వుతుండ‌గా, స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ ర‌ష్యా నుంచి దిగుమ‌తి చేసుకుంటున్నారు.  హైద‌రాబాద్ కు చెందిన భార‌త్ బ‌యోటెక్ సంస్థ కోవాగ్జిన్ ను త‌యారు చేసింది.  ఈ వ్యాక్సిన్ ను ఇప్పుడు రాష్ట్రాల‌కు నేరుగా స‌ర‌ఫ‌రా చేసేందుకు భార‌త్ బ‌యోటెక్ సిద్దం అయింది.  మే 1 వ తేదీ నుంచి దేశంలోని 14…
    • ఇండియా కరోనా అప్డేట్: స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు… పెరిగిన మరణాలు 
      #జాతీయం

      ఇండియా కరోనా అప్డేట్: స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు… పెరిగిన మరణాలు 

      ఇండియాలో కరోనా ఉధృతి కొనసాగుతోంది.  కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి.  అయితే, నిన్నటి కంటే స్వల్పంగా కేసులు తగ్గాయి.  తాజాగా దేశంలో 3,29,942 కేసులు నమోదయ్యాయి.  దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,29,92,517కి చేరింది.  ఇందులో 1,90,27,304 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 37,15,221 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.  గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 3,876 మంది మృతి చెందారు.  దీంతో ఇండియాలో ఇప్పటివరకు కరోనాతో 2,49,992…
    • జులైలో లంకకు భారత జట్టు…
      #Uncategorized

      జులైలో లంకకు భారత జట్టు…

      జూన్‌ లో న్యూజిలాండ్‌తో జరిగే వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్స్ అనంతరం భారత జట్టు అక్కడే ఉండి ఆగస్టులో ఇంగ్లండ్‌తో 5 టెస్టుల సిరీస్‌ ఆడనుంది. దాదాపు నెలరోజుల పాటు భారత ఆటగాళ్లు ఖాళీగా ఉండనున్నారు. అయితే ఈ గ్యాప్‌లో బీసీసీఐ మరో టూర్‌ను ప్లాన్ చేసింది. గతంలో కరోనా కారణంగా వాయిదా పడిన శ్రీలంక పర్యటనను తెరమీదకు తీసుకొచ్చింది. ఈ పర్యటనలో భారత్.. ఆతిథ్య శ్రీలంకతో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. కోహ్లీ…
    • మరో కరోనా ఔషధాన్ని ఇండియాలో అనుమతి… 
      #జాతీయం

      మరో కరోనా ఔషధాన్ని ఇండియాలో అనుమతి… 

      ఇండియాలో కరోనా మహమ్మారిని కంట్రోల్ చేసేందుకు వ్యాక్సిన్ అందిస్తున్నారు.  వ్యాక్సిన్ కోసం పెద్ద సంఖ్యలో ప్రజలు క్యూ కడుతున్న సంగతి తెలిసిందే.  ఇక ఇండియాలో కరోనా మహమ్మారికి అత్యవసర సమయంలో రెమ్ డెసివీర్ వ్యాక్సిన్ అందిస్తున్నారు.  ఈ వ్యాక్సిన్ ను ఇండియాలో సిప్లా ఫార్మా తయారు చేస్తున్నది.  రెండు రోజుల క్రిత్రం రోచ్ సంస్థ తయారు చేసిన యాంటీబాడీ కాక్ టైల్ మెడిసిన్ ను కూడా ఇండియాలో సిప్లా కంపెనీ పంపిణి చేయబోతున్నది.  ఇకపోతే, ఇప్పుడు మరో ఔషధానికి ఇండియాలో…
    • భారత్ లో మరో ఔషధం అందుబాటులోకి…త్వరలో దిగుమతి 
      #జాతీయం

      భారత్ లో మరో ఔషధం అందుబాటులోకి…త్వరలో దిగుమతి 

      భారత్ లో కరోనా మహమ్మారి ఎంతగా విజృంభిస్తోందో చెప్పాల్సిన అవసరం లేదు.  పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి.  కరోనా కట్టడికి ఇప్పటికే మూడు రకాల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి.  అటు గుజరాత్ కు చెందిన జైకోవ్ డి వ్యాక్సిన్ కూడా త్వరలోనే అందుబాటులోకి రానున్నది.  ఇక ఇదిలా ఉంటె ఇప్పుడు మరో ఔషధాన్ని ఇండియా డ్రగ్స్ కంట్రోల్ అనుమతులు మంజూరు చేసింది.   యాంటీబాడీ కాక్ టైల్ ఔషధం త్వరలోనే ఇండియాకు దిగుమతి కానున్నది.  ఈ ఔషధాన్ని గతంలో ట్రంప్ వినియోగించారు.  అమెరికా అధ్యక్ష…
    • ఆ రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్ అమ‌లుచేయ‌కుంటే…
      #జాతీయం

      ఆ రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్ అమ‌లుచేయ‌కుంటే…

      దేశంలో కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి.  ఇక ద‌క్షిణ‌భార‌త‌దేశంలోని క‌ర్ణాట‌క రాష్ట్రంలో ప‌రిస్థ‌తి వేరుగా ఉన్న‌ది.  రోజుకు 50వేల‌కు పైగా కేసులు న‌మోద‌వుతున్నాయి.  కేసులు పెరుగుతుండ‌టంతో ప్ర‌జ‌లు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్క బెంగ‌ళూరు న‌గ‌రంలోనే ఏకంగా 25 వేల‌కు పైగా కేసులు, 200 ల‌కు పైగా మ‌ర‌ణాలు సంభ‌విస్తున్నాయి.  రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్ విధించాల‌ని, లేదంటే క‌ర్ణాట‌క రాష్ట్రంలోని ఇత‌ర జిల్లాల‌కు పెనుముప్పు వాటిల్లే అవ‌కాశం ఉంటుందని ఇండియ‌న్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్  తెలియ‌జేసింది.…
    • ప్రధానికి రాహుల్ గాంధీ లేఖ
      #జాతీయం

      ప్రధానికి రాహుల్ గాంధీ లేఖ

      “కోవిడ్-19” విపత్తు నేపథ్యంలో ప్రధాని మోడీకి రాహుల్ గాంధీ లేఖ రాశారు. “రెండవ విడత” కరోనా విపత్తులో దేశం విలవిల్లాడుతోందని..ఎలాగైనా సరే ప్రజల ఇబ్బందులు తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రపంచంలో ప్రతి ఆరుగురి “కోవిడ్” బాధితుల్లో, ఒకరు భారతీయుడు ఉన్నాడని లేఖలో పేర్కొన్నారు. దేశ జనాభా, జనసాంద్రత నేపథ్యంలో వైరస్ శరవేగంగా అనేక రూపాంతరాలతో విజృంభిస్తోందని.. నియంత్రణ లేకుండా వైరస్‌ను వదిలేయడం వల్ల దేశానికే కాదు, ప్రపంచానికి కూడా ముప్పు అని పేర్కొన్నారు. వైరస్ రూపాంతరాలపై “జీనోమ్…
    • ఇండియాలో కరోనా విస్ఫోటనం: 24 గంటల్లో… 
      #జాతీయం

      ఇండియాలో కరోనా విస్ఫోటనం: 24 గంటల్లో… 

      ఇండియాలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దేశంలో కొత్త‌గా 4,14,188 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి.  దీంతో ఇండియాలో ఇప్ప‌టివ‌ర‌కు ఇండియాలో న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 2,14,91,598కి చేరింది.  ఇందులో 1,76,12,351 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 36,45,164 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.  గ‌డిచిన 24గంట‌ల్లో ఇండియాలో క‌రోనాతో 3915 మంది మృతిచెందారు.  దీంతో ఇండియాలో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనాతో మృతి చెందిన వారి సంఖ్య 2,34,083కి చేరింది.  ఇక ఇదిలా ఉంటే, గ‌డిచిన 24…
    ←1…610611612613614…616→

తాజావార్తలు

  • Off The Record: నూజివీడు నియోజకవర్గంలో మంత్రి పార్థసారథికి తలనొప్పులు

  • Deep Sleep Tips : చిటికెలో గాఢ నిద్రలోకి జారుకోవాలంటే.. ఈ చిన్న చిట్కాలు పాటిస్తే చాలు..!

  • CM Revanth Reddy : నల్ల చెరువుకు పూర్వవైభవం.. నాడు చేయలేకపోయా.. నేడు చేసి చూపిస్తున్నా..

  • Hyderabad: హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య.. పని ఒత్తిడి తట్టుకోలేకనే ఇలా..!

  • Off The Record: తహసీల్దార్లకు షోకాజ్ నోటీసులివ్వడం వెనుక ఆంతర్యం ఏంటి?

ట్రెండింగ్‌

  • Kidney Stones in Children : తల్లిదండ్రులు ఈ తప్పు చేస్తే.. చిన్న పిల్లల్లోనూ కిడ్నీ రాళ్లు.. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే.!

  • Late Night Hunger : అర్ధరాత్రి ఆకలి వేస్తుందా..? కారణం ఇదే అంటున్న డాక్టర్లు..!

  • Black Hair Tips : ఇక రంగు వేయాల్సిన పనిలేదు.. ఈ చిన్న విషయం తెలుసుకుంటే చాలు…!

  • Jasprit Bumrah Bowling: పిసినారి ‘బుమ్రా’.. భారత్ ఫైనల్ చేరడానికి కారణం ఆ మూడు ఓవర్లే!

  • 8.12 అంగుళాల డిస్‌ప్లే, Snapdragon 8 Elite Gen 5 చిప్‌సెట్‌ తో వచ్చేస్తున్న OPPO Find N6..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions