Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home India

India News

    • లైవ్: రాజ్ నాథ్ సింగ్ చేతుల మీదుగా డిఆర్డిఓ 2 డిజీ డ్రగ్ రిలీజ్ 
      #Top Story

      లైవ్: రాజ్ నాథ్ సింగ్ చేతుల మీదుగా డిఆర్డిఓ 2 డిజీ డ్రగ్ రిలీజ్ 

    • ఇండియాలో భారీగా తగ్గిన కరోనా కేసులు… 4016 మరణాలు
      #Top Story

      ఇండియాలో భారీగా తగ్గిన కరోనా కేసులు… 4016 మరణాలు

      ఇండియాలో క‌రోనా ఉధృతి కొన‌సాగుతోంది. పాజిటీవ్ కేసులు గ‌త రెండు రోజులుగా త‌గ్గుతున్నా మ‌ర‌ణాల సంఖ్య మాత్రం త‌గ్గ‌డంలేదు.  ఈ స‌మ‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని కేంద్రం ప్ర‌జ‌ల‌ను హెచ్చ‌రిస్తోంది.  తాజాగా దేశంలో 2,81,386 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి.  దీంతో దేశంలో న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 2,49,65,463కి చేరింది. ఇందులో 2,11,74,076 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 35,16,997 కేసులు ఇంకా యాక్టీవ్‌గా ఉన్నాయి.  ఇక గ‌డిచిన 24 గంట‌ల్లో దేశంలో 4,106 మంది మృతి…
    • ఇండియాలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. 24 గంటల్లో 3,62,437 మంది  డిశ్చార్జ్
      #Top Story

      ఇండియాలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. 24 గంటల్లో 3,62,437 మంది డిశ్చార్జ్

      చైనాలో పుట్టిన కరోనా వైరస్ విజృంభణ ఇండియాలోనూ కొనసాగుతోంది. కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. అయితే, నిన్నటి కంటే స్వల్పంగా కేసులు తగ్గాయి. తాజాగా దేశంలో 3,11,170 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,46,84,077 కి చేరింది. ఇందులో 2,07,95,335 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 36,18,458కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 4,077 మంది మృతి చెందారు. దీంతో ఇండియాలో…
    • భార‌త్‌కు వ్యాక్సిన్‌.. ఫైజ‌ర్ కీల‌క ప్ర‌క‌ట‌న‌
      #అంతర్జాతీయం

      భార‌త్‌కు వ్యాక్సిన్‌.. ఫైజ‌ర్ కీల‌క ప్ర‌క‌ట‌న‌

      క‌రోనా క‌ట్ట‌డికి భార‌త్‌లో వ్యాక్సినేష‌న్ వీలైనంత వేగంగా కొన‌సాగించాల‌ని స‌ర్కార్ భావిస్తున్నా… టీకాల కొర‌త మాత్రం వెంటాడుతూనే ఉంది.. ఈ నెల 1వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబ‌డిన‌వారంద‌రికీ వ్యాక్సినేష‌న్ ప్రారంభం కావాల్సి ఉన్నా.. ఇప్ప‌టికీ పూర్తిస్థాయిలో ప్రారంభంకాని ప‌రిస్థితి. అయితే.. ఇప్ప‌టికే అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు.. కోవిషీల్డ్, కోవాగ్జిన్‌తో పాటు.. ర‌ష్యా టీకా కూడా భార‌త్‌కు చేరుకోగా.. ఇప్పుడు భార‌త్‌కు వ్యాక్సిన్ల పంపిణీపై కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది అమెరికాకు చెందిన ఫార్మా దిగ్గ‌జం ఫైజ‌ర్..…
    • భార‌త్‌లో కోవిడ్… ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ఆందోళ‌న‌
      #Top Story

      భార‌త్‌లో కోవిడ్… ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ఆందోళ‌న‌

      కాస్త పాజిటివ్ కేసులు త‌గ్గినా.. రిక‌వ‌రీ కేసులు పెరిగినా.. భార‌త్‌లో క‌రోనా విల‌యం మాత్రం కొన‌సాగుతూనే ఉంది.. సెకండ్ వేవ్‌లో ఇవాళ కూడా 3 ల‌క్ష‌ల‌కు పైగా కొత్త పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి… అయితే, భార‌త్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి ప‌రిస్థితిపై ఆందోళ‌న వ్య‌క్తం చేసింది ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డ‌బ్ల్యూహెచ్‌వో). భార‌త్‌లోని చాలా రాష్ట్రాల్లో కోవిడ్ పాజిటివ్ కేసులు ఆందోళ‌న‌ర రీతిలో పెరుగుతున్నాయ‌ని.. ఆస్ప‌త్రుల‌పాల‌య్యేవారి సంఖ్య కూడా పెరిగిపోయింద‌ని.. కోవిడ్ బారిన‌ప‌డి మృతిచెందేవారి సంఖ్య కూడా అధికంగానే…
    • శుభ‌వార్త‌… డీఆర్డీవో 2డీజీ డ్రగ్ వ‌చ్చేసింది..!
      #Top Story

      శుభ‌వార్త‌… డీఆర్డీవో 2డీజీ డ్రగ్ వ‌చ్చేసింది..!

      క‌రోనాకు చెక్ పెట్టేందుకు క్ర‌మంగా కొత్త వ్యాక్సిన్లు, మందులు అందుబాటులోకి వ‌స్తూనే ఉన్నాయి.. ఇప్ప‌టికే భారత రక్షణ సంస్థ డీఆర్డీవో భాగస్వామ్యంతో కోవిడ్‌ బాధితుల చికిత్స కోసం 2డీజీ డ్రగ్ ను త‌యారు చేయ‌గా.. తాజాగా.. 2డీజీ డ్రగ్‌ను డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌ ఆవిష్కరించింది. పౌడర్‌ రూపంలో ఉండే సాచెట్‌ను విడుదల చేసింది డాక్ట‌ర్ రెడ్డీస్ ల్యాబ్.. 10వేల మోతాదుల మొదటి బ్యాచ్‌ను వచ్చే వారంలో అందుబాటులోకి తీసుకురానున్నట్టు ఈ సంద‌ర్భంగా వెల్ల‌డించారు. ఇక‌, 2-డియోక్సీ-డీ-గ్లూకోజ్ (2-డీజీ)…
    • వర్చువల్ విధానంలో పార్లమెంట్ సమావేశాలు… సాధ్యమేనా? 
      #జాతీయం

      వర్చువల్ విధానంలో పార్లమెంట్ సమావేశాలు… సాధ్యమేనా? 

      క‌రోనా మ‌హ‌మ్మారి ప్రపంచాన్ని మార్చేసింది.  త‌ప్ప‌నిస‌రిగా ఆఫీస్‌కి వెళ్లి ప‌నిచేసే ఉద్యోగులు కూడా క‌రోనా కార‌ణంగా ఇంటినుంచే ప‌నిచేయ‌డం మొద‌లుపెట్టారు.  ఎవ‌రూ కూడా ఇంటి నుంచి బ‌య‌ట‌కు క‌ద‌ల‌డంలేదు.  ఒకప్పుడు ఐటి రంగానికే ప‌రిమిత‌మైన ఈ వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ ఇప్పుడు దాదాపుగా అన్ని రంగాల‌కు పాకింది.  ఉపాద్యాయులు, ఉద్యోగులు అంద‌రూ ఇంటి నుంచే ప‌నిచేస్తున్నారు.  వ‌ర్చువ‌ల్ విధానం ద్వారా పనిచేస్తున్నారు.  మ‌న‌దేశంలో కూడా ప్ర‌స్తుతం ఇలానే జ‌రుగుతున్న‌ది.  మంత్రుల స‌మావేశాలు, పాలనా ప‌ర‌మైన విధానాలు కూడా…
    • భార‌త ప‌ర్యాట‌కుల‌కు ఆ దేశంలోకి నో ఎంట్రీ…
      #అంతర్జాతీయం

      భార‌త ప‌ర్యాట‌కుల‌కు ఆ దేశంలోకి నో ఎంట్రీ…

      భార‌త్ నుంచి ఎక్కువ మంది ప‌ర్య‌ట‌న‌ల కోసం మాల్దీవులకు వెళ్తుంటారు.  అలా మాల్థీవుల‌కు వెళ్లే భార‌త ప‌ర్యాట‌కుల‌పై ఆ దేశం తాత్కాలికంగా నిషేదం విధించింది.  భార‌త్‌లో క‌రోనా వ్యాప్తి అధికంగా ఉండ‌టంతో ఆ దేశం ఈ నిర్ణ‌యం తీసుకుంది.  భార‌త్‌తో పాటు ద‌క్షిణాసియా దేశాల్లో ప‌ర్య‌టించిన ప‌ర్యాట‌కుల‌పై కూడా మాల్ధీవులు నిషేదం విధించింది.  అన్ని ర‌కాల వీసాల‌పై ఈ నిషేదం వ‌ర్తిస్తుంద‌ని ఆ దేశ ఇమ్మిగ్రేష‌న్ అధికారులు ట్వీట్ చేశారు.  మే 13 నుంచి ఈ నిషేదం…
    • 44 దేశాల్లో భారత్ స్ట్రెయిన్… అప్రమత్తమైన ప్రపంచం 
      #అంతర్జాతీయం

      44 దేశాల్లో భారత్ స్ట్రెయిన్… అప్రమత్తమైన ప్రపంచం 

      భార‌త్‌లో క‌రోనా మ‌హమ్మారి వ్యాప్తికి కార‌ణ‌మైన బి.1.617 వేరియంట్ ఇప్పుడు ప్ర‌పంచాన్ని భ‌య‌పెడుతోంది.  ప్ర‌పంచంలో 44 దేశాల్లో ఆ వేరియంట్ వ్యాప్తి చెందిన‌ట్టు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ పేర్కోన్న‌ది. మొదటి వేవ్ త‌రువాత ఉదాసీన‌త‌ను ప్ర‌ద‌ర్శించ‌డం వ‌ల‌నే భార‌త్‌లో క‌రోనా కేసులు పెరుగుతున్నాయ‌ని,  క‌రోనా మ్యూటేష‌న్‌లు ఏర్ప‌డ‌టానికి  ఉదాసీన‌తే కార‌ణ‌మని ప్ర‌పంచ ఆరోగ్య‌సంస్థ తెలిపింది.  ఇండియాలో వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ బి.1.617 వేరియంట్ అటు బ్రిట‌న్‌లోనూ వేగంగా వ్యాప్తి చెందుతోంది.  ఇండియా త‌రువాత అత్య‌దిక ఇండియా…
    • భార‌త్ లో క‌రోనా కేసుల‌పై డాక్ట‌ర్ ఫౌసీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
      #జాతీయం

      భార‌త్ లో క‌రోనా కేసుల‌పై డాక్ట‌ర్ ఫౌసీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

      భారత్ లో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో పెరుగుతున్నాయి.  కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.  భార‌త్‌లో క‌రోనా కేసులు పేరుగుద‌ల‌పై అమెరిక‌న్ అంటువ్యాధుల నిపుణుడు డాక్ట‌ర్ ఆంటోని ఫౌసీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.  భార‌త్ లో క‌రోనా కేసులు పెర‌గ‌డానికి తప్పుడు లెక్క‌లే కార‌ణ‌మ‌ని ఆంటోని ఫౌసీ పేర్కోన్నారు.  వైర‌స్ ను క‌ట్ట‌డి చేశామ‌నే తొంద‌ర‌పాటులో సాధార‌ణ జీవ‌నానికి వెళ్లిపోయార‌ని, అవే ఇప్పుడు ఇబ్బందులు తెచ్చిపెట్టాయ‌ని డాక్ట‌ర్ ఫౌసీ పేర్కోన్నారు.  ప్ర‌పంచంలో ఇలాంటి…
    ←1…609610611612613…616→

తాజావార్తలు

  • Off The Record: నూజివీడు నియోజకవర్గంలో మంత్రి పార్థసారథికి తలనొప్పులు

  • Deep Sleep Tips : చిటికెలో గాఢ నిద్రలోకి జారుకోవాలంటే.. ఈ చిన్న చిట్కాలు పాటిస్తే చాలు..!

  • CM Revanth Reddy : నల్ల చెరువుకు పూర్వవైభవం.. నాడు చేయలేకపోయా.. నేడు చేసి చూపిస్తున్నా..

  • Hyderabad: హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య.. పని ఒత్తిడి తట్టుకోలేకనే ఇలా..!

  • Off The Record: తహసీల్దార్లకు షోకాజ్ నోటీసులివ్వడం వెనుక ఆంతర్యం ఏంటి?

ట్రెండింగ్‌

  • Kidney Stones in Children : తల్లిదండ్రులు ఈ తప్పు చేస్తే.. చిన్న పిల్లల్లోనూ కిడ్నీ రాళ్లు.. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే.!

  • Late Night Hunger : అర్ధరాత్రి ఆకలి వేస్తుందా..? కారణం ఇదే అంటున్న డాక్టర్లు..!

  • Black Hair Tips : ఇక రంగు వేయాల్సిన పనిలేదు.. ఈ చిన్న విషయం తెలుసుకుంటే చాలు…!

  • Jasprit Bumrah Bowling: పిసినారి ‘బుమ్రా’.. భారత్ ఫైనల్ చేరడానికి కారణం ఆ మూడు ఓవర్లే!

  • 8.12 అంగుళాల డిస్‌ప్లే, Snapdragon 8 Elite Gen 5 చిప్‌సెట్‌ తో వచ్చేస్తున్న OPPO Find N6..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions