Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home India

India News

    • ఉద్యోగుల‌పై వ్యాక్సినేష‌న్‌పై రిల‌య‌న్స్ కీల‌క నిర్ణ‌యం
      #బిజినెస్‌

      ఉద్యోగుల‌పై వ్యాక్సినేష‌న్‌పై రిల‌య‌న్స్ కీల‌క నిర్ణ‌యం

      అప‌ర‌కుభేరుడు ముఖేష్ అంబానీకి చెందిన రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్… త‌మ‌ సంస్థ‌లో ప‌నిచేస్తున్న ఉద్యోగుల‌కు, వారి కుటుంబ స‌భ్యుల‌కు వ్యాక్సిన్ ఇచ్చే విష‌యంలో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.. త‌మ సంస్థ‌ల్లో ప‌నిచేసే ఉద్యోగుల‌తో పాటు.. వారి కుటుంబ స‌భ్యులు అంద‌రికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు ఈ కార్పొరేట్ దిగ్గ‌జం నిర్ణ‌యానికి వ‌చ్చింది.. దీని కోసం ప్ర‌త్యేకంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వ‌హించ‌నుంది.. రిల‌య‌న్స్‌తో పాటు.. దాని అనుబంధ, భాగస్వామ్య సంస్థల్లో పనిచేస్తున్న 13 లక్షల మంది సిబ్బందికి…
    • భారత్ కొత్త ఐటి నిబంధనలపై స్పందించిన గూగుల్… స్థానిక చట్టాలకు అనుగుణంగా… 
      #Top Story

      భారత్ కొత్త ఐటి నిబంధనలపై స్పందించిన గూగుల్… స్థానిక చట్టాలకు అనుగుణంగా… 

      సోష‌ల్ మీడియాలో డిజిట‌ల్ కంటెంట్‌ను నియంత్రించేందుకు భార‌త ప్ర‌భుత్వం కొత్త చ‌ట్టాల‌ను తీసుకొచ్చిన సంగ‌తి తెలిసిందే.  ఈ చ‌ట్టాల ప్ర‌కారం దేశ సార్వ‌భౌమ‌త్వానికి, ర‌క్ష‌ణ‌కు ఎలాంటి భంగం క‌లిగించే విధంగా పోస్టులు పెడితే వాటి వివ‌రాల‌ను ప్ర‌భుత్వానికి తెలియ‌జేయాల్సి ఉంటుంది.  ఈ చ‌ట్టం బుధ‌వారం నుంచి అమ‌లులోకి వ‌చ్చింది.  ఈ చ‌ట్టాల‌ను గౌర‌విస్తామ‌ని, ఏ దేశంలో కార్య‌క‌లాపాలు సాగించినా, అక్క‌డి స్థానిక చ‌ట్టాల‌కు అనుగుణంగా ప‌ని చేస్తామ‌ని గూగుల్ సీఈఓ సుంద‌ర్ పిచాయ్ పేర్కోన్నారు.  భార‌త్‌లో స్వేచ్చాయుత…
    • మరోసారి పెరిగిన పెట్రోల్ ధరలు..తెలుగు రాష్ట్రాలలో సెంచరీకి చేరువలో
      #Top Story

      మరోసారి పెరిగిన పెట్రోల్ ధరలు..తెలుగు రాష్ట్రాలలో సెంచరీకి చేరువలో

      కరోనా కేసులు విలయం కొనసాగుతున్న నేపథ్యంలో.. పెట్రో ధ‌ర‌లు పెరుగుదల సామాన్యుడికి చుక్క‌లు చూపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో సెంచ‌రీ కూడా దాటేశాయి.. కానీ, ఎప్పుడైతే నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఎన్నిక‌ల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నిక‌ల సంఘం విడుద‌ల చేసిందో.. అప్ప‌టి నుంచి ఆగిపోయాయి.. కొన్ని సార్లు త‌గ్గాయి త‌ప్పితే.. పెరిగింది మాత్రం లేదు.. అయితే, తాజాగా వాహనదారులకు పెట్రోల్ ధరలు షాక్ ఇచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్…
    • ఇండియా కరోనా అప్డేట్.. 24 గంటలలో 2,11,298
      #Top Story

      ఇండియా కరోనా అప్డేట్.. 24 గంటలలో 2,11,298

      భారత్ లో రెండవ విడత “కరోనా” వైరస్ విజృంభణ కొనసాగుతున్నది. మరోసారి 2 లక్షలకు పైగా నమోదయ్యాయి రోజువారి పాజిటివ్ కేసుల సంఖ్య. పాజిటివ్ కేసులు తగ్గినా….“కరోనా” మరణాలు ఆగడం లేదు. దేశంలో గడచిన 24 గంటలలో 2,11,298 “కరోనా” పాజిటివ్ కేసులు నమోదు కాగా…3,847 మంది మృతి చెందారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2,83,135 కాగా…దేశంలో ఇప్పటివరకు నమోదయిన “కరోనా” పాజిటివ్ కేసుల సంఖ్య 2,73,69,093 కు…
    • జేఈఈ అడ్వాన్స్‌డ్ ప‌రీక్ష‌ వాయిదా.. అదే కార‌ణం..
      #జాతీయం

      జేఈఈ అడ్వాన్స్‌డ్ ప‌రీక్ష‌ వాయిదా.. అదే కార‌ణం..

      క‌రోనా సెకండ్ వేవ్ క‌ల్లోలంతో వివిధ రాష్ట్రాల‌తో పాటు దేశ‌వ్యాప్తంగా నిర్వ‌హించాల్సిన కామ‌న్ టెస్టులు, ఇత‌ర ప‌రీక్ష‌లు కూడా వాయిదా ప‌డ్డాయి.. ఇప్ప‌టికీ క‌రోనా ఉధృతి కొన‌సాగుతూనే ఉంది.. దీంతో.. ఐఐటీల్లో ప్ర‌వేశాల కోసం నిర్వ‌హించే జేఈఈ అడ్వాన్స్‌డ్ ప‌రీక్ష వాయిదా ప‌డ్డాయి. ఈ మేర‌కు ఐఐటీ ఖ‌ర‌గ్‌పూర్ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.. షెడ్యూల్ ప్ర‌కారం జులై 3వ తేదీన జేఈఈ అడ్వాన్స్‌డ్ ప‌రీక్ష జ‌ర‌గాల్సి ఉండ‌గా.. కోవిడ్ క‌ల్లోలం కొన‌సాగుతున్నందున‌.. ప్ర‌స్తుతం నిర్వ‌హించ‌లేక‌పోతున్నామ‌ని వెల్ల‌డించింది..…
    • వ్యాక్సిన్ వృధా… ఆ రాష్ట్రాల్లోనే అత్య‌ధికం…
      #Top Story

      వ్యాక్సిన్ వృధా… ఆ రాష్ట్రాల్లోనే అత్య‌ధికం…

      దేశంలో ఒక‌వైపు క‌రోనా వ్యాక్సిన్ కొర‌త ఎదుర్కొంటుండ‌గా, మ‌రోవైపు వ్యాక్సిన్ ఎక్కువ‌గా వృధా అవుతున్న‌ది.  వ్యాక్సిన్ వృధా ఒక్క‌శాతం కంటే త‌క్కువ ఉండేలా చూడాల‌ని కేంద్ర ఆరోగ్య‌శాఖ ప‌దేప‌దే రాష్ట్రాల‌ను హెచ్చరిస్తున్నా, వృధా ఏమాత్రం త‌గ్గ‌డంలేదు.  వ్యాక్సిన్ వృధా చేస్తున్న రాష్ట్రాల్లో ఝార్ఖండ్‌లో 37.3 శాతం, చ‌త్తీస్ గ‌డ్‌లో 30.2 శాతం వృధా చేస్తున్న‌ట్టు గ‌ణాంకాలు చెబుతున్నాయి.  ఇక‌పోతే, త‌మిళ‌నాడులో 15.5శాతం, జ‌మ్ముకాశ్మీర్‌లో 10.8శాతం, మధ్య‌ప్ర‌దేశ్‌లో 10.7శాతం టీకాలు వృధా అయిన‌ట్టు కేంద్ర ఆరోగ్య‌శాఖ స్ప‌ష్టంచేసింది. ఇక…
    • ఇండియా కరోనా అప్డేట్
      #జాతీయం

      ఇండియా కరోనా అప్డేట్

      కరోనా వైరస్ ఇండియాలో అల్లకల్లోలం సృష్టిస్తోంది. దేశంలో కొత్త‌గా 2,08,921 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఇండియాలో ఇప్ప‌టివ‌ర‌కు ఇండియాలో న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 2,71,57,795 కి చేరింది. ఇందులో 2,43,50,816 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 24,95,591 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో క‌రోనాతో 4,157 మంది మృతిచెందారు. దీంతో ఇండియాలో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనాతో మృతి చెందిన వారి సంఖ్య 3,11,388 కి చేరింది. ఇక ఇదిలా…
    • 130 రోజుల్లో 20 కోట్ల డోసులు….
      #Top Story

      130 రోజుల్లో 20 కోట్ల డోసులు….

      క‌రోనా మ‌హ‌మ్మారికి టీకాలు అందుబాటులో ఉన్న సంగ‌తి తెలిసిందే.  మ‌న‌దేశంలో జ‌న‌వ‌రి 16 వ తేదీ నుంచి టీకాల‌ను అందుబాటులో ఉంచారు.  మంగ‌ళ‌వారానికి 130 రోజులు ఆయింది.  130 రోజుల వ్వ‌వ‌ధిలో 20 కోట్ల‌మందికి పైగా వ్యాక్సిన్ తీసుకున్నారు.  ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 20,04,94,991 మందికి వ్యాక్సిన్ అందించారు.  15,69,99,310 మందికి మొద‌టి డోసు వ్యాక్సిన్ అందించ‌గా, 4,34,95,981 మందికి రెండో డోసు కోవిడ్ వ్యాక్సిన్‌ను అందించారు.  దేశంలో జూన్ నెల నుంచి ఎక్కువ మొత్తంలో వ్యాక్సిన్‌లు…
    • కేంద్రం నిబంధ‌న‌ల‌కు త‌లొగ్గిన ఫేస్‌బుక్
      #జాతీయం

      కేంద్రం నిబంధ‌న‌ల‌కు త‌లొగ్గిన ఫేస్‌బుక్

      కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన నిబంధ‌న‌ల‌కు త‌లొగ్గింది ఫేస్‌బుక్.. ప్రజలు స్వేచ్ఛగా, సురక్షితంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయగలిగే వేదికగా ఉపయోగపడేందుకు కట్టుబడి ఉన్న‌ట్టు ప్ర‌కటించింది.. ఫిబ్రవరిలో ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించేందుకు కృషి చేస్తున్నామ‌ని తెలిపింది.. అయ‌తే, మ‌రికొన్ని నిబంధనలపై చర్చ జరుగుతోందని.. ఈ విషయంలో ప్రభుత్వంతో మరిన్ని సమావేశాలు జ‌ర‌గ‌వ‌ల‌సి ఉంద‌ని వెల్ల‌డించింది.. కాగా, కేంద్ర ప్ర‌భుత్వ కొత్త మార్గదర్శకాల ప్రకారం సామాజిక మాధ్యమాల సంస్థలు చీఫ్ కాంప్లియెన్స్ అండ్ గ్రీవియెన్స్ ఆఫీసర్స్‌ను…
    • రేపు చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఎక్క‌డ ఎంత స‌మ‌యం అంటే..?
      #జాతీయం

      రేపు చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఎక్క‌డ ఎంత స‌మ‌యం అంటే..?

      రేపు సంపూర్ణ చంద్ర‌గ్ర‌హం ఏర్ప‌డ‌నుంది… భార‌త్‌లో మాత్రం పాక్షికంగా ఉండ‌బోతోంది.. అమెరికా, ఆస్ట్రేలియా, ఆసియా, అంటార్కిటికా, పసిఫిక్‌ మహాసముద్రం, హిందూ మహాసముద్ర ప్రాంతంలో సంపూర్ణ చంద్ర‌గ్ర‌హ‌ణం క‌నిపించ‌నుండ‌గా… భార‌త్‌లో కొన్ని ప్రాంతాల‌కే ఇది ప‌రిమితం కానుంది… పశ్చిమ బెంగాల్‌లో కొన్ని ప్రాంతాలు, ఒడిషా తీర ప్రాంతం, అండమాన్‌ నికోబార్‌ దీవులలో క‌నిపిస్తుంద‌ని ఇండియ‌న్ మెటీరియోలాజిక‌ల్ డిపార్ట్‌మెంట్ (ఐఎండీ) వెల్ల‌డించింది. సంపూర్ణ చంద్ర గ్రహణం అనంతరం ఇది సంభవిస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ గ్రహణం భారత్‌లో మధ్యాహ్నం…
    ←1…608609610611612…619→

తాజావార్తలు

  • Bad Breath Remedies: నోటి దుర్వాసనతో విసిగిపోయారా.? ఈ సింపుల్ చిట్కా ట్రై చేయండి.!

  • Ampere Magnus Neo: ఫ్యామిలీ బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఆంపియర్ మాగ్నస్ నియో రిలీజ్.. 10 సంవత్సరాల బ్యాటరీ లైఫ్

  • Russia: మరణానికి బ్రేక్..150 ఏళ్లు జీవించవచ్చు.. పుతిన్ కల దిశగా రష్యా..

  • IPL Slapgate: చెంపదెబ్బతో కోటి సంపాదన.. శ్రీశాంత్ హర్భజన్‌పై సంచలన ఆరోపణలు.. స్లాప్‌గేట్ మళ్లీ వార్తల్లో

  • AIDS: ప్రతీ నలుగురిలో ఒకరికి HIV.. ఇలా ఉన్నారేంట్రా ఇక్కడ..?

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions