Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home India

India News

    • భార‌త్ విమానాల‌పై బ్యాన్ పొడిగించిన ఆ దేశం
      #అంతర్జాతీయం

      భార‌త్ విమానాల‌పై బ్యాన్ పొడిగించిన ఆ దేశం

      భార‌త్‌లో క‌రోనా సెకండ్ వేవ్ క‌ల్లోలం సృష్టిస్తూనే ఉంది.. 2.5 ల‌క్ష‌ల‌కు పైగా పాజిటివ్ కేసులు న‌మోదు అవుతుండ‌గా.. 4 వేల‌కు పైగా మ‌ర‌ణాలు సంభ‌విస్తున్నాయి.. ఈ త‌రుణంలో.. భారత నుంచి విమానాల రాక‌పోక‌ల‌పై విధించిన బ్యాన్‌ను పొడిగించింది కెన‌డా ప్ర‌భుత్వం.. జూన్ 21వ తేదీ వ‌ర‌కు బ్యాన్ కొన‌సాగుతోంద‌ని స్ప‌ష్టం చేసింది.. కాగా, కోవిడ్ నేపథ్యంలో ఏప్రిల్‌ 22న భారత్‌తో పాటు పాకిస్థాన్‌‌ విమానాలపై బ్యాన్ విధించింది కెన‌డా.. ఈ రెండు దేశాల నుంచి వచ్చే…
    • భారత్ లో స్థిరంగా కరోనా కేసులు…
      #జాతీయం

      భారత్ లో స్థిరంగా కరోనా కేసులు…

      కరోనా వైరస్ ఇండియాలో అల్లకల్లోలం సృష్టిస్తోంది. దేశంలో కొత్త‌గా 2,57,299 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఇండియాలో ఇప్ప‌టివ‌ర‌కు ఇండియాలో న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 2,62,89,290 కి చేరింది. ఇందులో 2,30,70,365 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 29,23,400 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో క‌రోనాతో 4,194 మంది మృతిచెందారు. దీంతో ఇండియాలో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనాతో మృతి చెందిన వారి సంఖ్య 2,95,525 కి చేరింది. ఇక ఇదిలా…
    • భారత్‌ కరోనా వేరియంట్లు.. వ్యాక్సిన్ల ప్ర‌భావం అంతంత మాత్ర‌మే..!
      #అంతర్జాతీయం

      భారత్‌ కరోనా వేరియంట్లు.. వ్యాక్సిన్ల ప్ర‌భావం అంతంత మాత్ర‌మే..!

      క‌రోనా సెకండ్ వేవ్ భార‌త్ లో క‌ల్లోల‌మే సృష్టిస్తోంది.. ఈ స‌మ‌యంలో భార‌త్‌లో రెండు కొత్త వేరియంట్లు వెలుగుచూశాయి.. చాలా దేశాల‌ను ఇప్పుడు భార‌త్ క‌రోనా వేరియంట్లు టెన్ష‌న్ పెడుతున్నాయి.. అయితే, ఈ కొత్త స్ట్రెయిన్స్‌పై వ్యాక్సిన్ల ప్ర‌భావం చాలా త‌క్కువ‌గానే ఉంటుంద‌ని చెబుతోంది జ‌ర్మ‌నీ ప్ర‌జారోగ్య సంస్థ.. తమ ప్రా‌థ‌మిక అధ్య‌య‌నాల్లో ఈ సంగ‌తి తేలింద‌ని వెల్ల‌డించారు.. అయిన‌ప్ప‌టికీ ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న అధ్య‌య‌న స‌మాచారం త‌క్కువేన‌ని.. ఇది ప్రాథ‌మిక స‌మాచారం మాత్ర‌మేన‌ని.. మ‌రో రెండు…
    • ఇండియాలో సగంమంది మాస్కులు ధరించడం లేదంట…!
      #Top Story

      ఇండియాలో సగంమంది మాస్కులు ధరించడం లేదంట…!

      130 కోట్లకు పైగా జనాభా ఉండే భారత్ లో కరోనా కేసులు భరోగా నమోదవుతున్నాయి. రోజుకు 4 వేలకు పైగా మరణాలు సంభవిస్తున్నాయి. అయితే ఈ వైరస్ ను కట్టడి చేయడానికి చాలా రాష్ట్రాలు లాక్ డౌన్ ను అమలుపరుస్తున్నాయి. అలాగే అందరూ తప్పకుండ భౌతిక దూరం పాటించాలి.. మాస్కులు ధరించాలి అని చెబుతున్నాయి. కానీ మన దేశంలో సంగంమంది మాస్కులు ధరించడం లేదు అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. దీనికి సంబంధించిన…
    • భారత్ కరోనా : ఈరోజు ఎన్ని కేసులంటే…?
      #జాతీయం

      భారత్ కరోనా : ఈరోజు ఎన్ని కేసులంటే…?

      ఇండియాలో కరోనా జోరు కొంచెం తగ్గుతుంది. కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజా కరోనా బులిటెన్ ప్రకారం దేశంలో కొత్త‌గా 2,59,591 క‌రోనా కేసులు న‌మోదయ్యాయి. దీంతో దేశంలో న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 2,60,31,991 కి చేరింది. ఇందులో 2,27,12,735 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 30,27,925 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక గ‌డిచిన 24 గంట‌ల్లో క‌రోనాతో 4,209 మంది మృతి చెందారు. దీంతో దేశంలో న‌మోదైన మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య…
    • భారత్‌కు 500 మిలియన్‌ డాలర్ల సాయం చేసిన అమెరికా
      #అంతర్జాతీయం

      భారత్‌కు 500 మిలియన్‌ డాలర్ల సాయం చేసిన అమెరికా

      కోవిడ్‌ సెకండ్ వేవ్‌తో అల్లాడుతోన్న భార‌త్‌ను ఆదుకోవ‌డానికి క్ర‌మంగా కొన్ని దేశాలు ముందుకు వ‌స్తున్నాయి.. తోచిన సాయాన్ని చేస్తున్నాయి.. ఇక‌, ఇప్ప‌టికే గూగుల్, అమెజాన్ ఇండియా లాంటి చాలా సంస్థలు భారీ సాయాన్ని ప్ర‌క‌టించాయి. ఇందులో భాగంగానే అమెరికా కూడా ఇండియాకు ఆర్థిక సాయం అందిస్తోంది. కరోనా పోరులో ఇప్పటి వరకు ఇండియాకు 500 మిలియన్ డాలర్ల సాయం చేసినట్లు వైట్ హౌస్ ప్రకటించింది. 80 మిలియన్ల వ్యాక్సిన్లను ఇతర దేశాలకు పంపిణి చేయడంపై త్వరలో నిర్ణయం…
    • బీసీసీఐ కీలక నిర్ణయం : టీమిండియా కోచ్‌గా ద్ర‌విడ్‌
      #Top Story

      బీసీసీఐ కీలక నిర్ణయం : టీమిండియా కోచ్‌గా ద్ర‌విడ్‌

      జూన్‌ 18-22 మధ్య జరిగే వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్‌తో ఆడేందుకు భారత జట్టు ఇంగ్లాండ్ వెళ్లనుంది. ఆ తర్వాత అక్కడే ఉండి ఆగస్టులో ఇంగ్లండ్‌తో 5 టెస్టుల సిరీస్‌ ఆడనుంది. కానీ ఈ మధ్యలో జులైలో బీసీసీఐ మరో టూర్‌ను ప్లాన్ చేసింది. గతేడాది కరోనా వాయిదా పడిన శ్రీలంక పర్యటనను తెరమీదకు తీసుకొచ్చింది. శ్రీలంక పర్యటనలో భారత్ మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. జూలై 13, 16, 19…
    • ఇండియాలో భారీగా పడిపోయిన కరోనా కేసులు.. 24 గంటల్లో
      #Top Story

      ఇండియాలో భారీగా పడిపోయిన కరోనా కేసులు.. 24 గంటల్లో

      ఇండియాలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తోంది. తాజా కరోనా బులిటెన్ ప్రకారం దేశంలో కొత్త‌గా 2,76,070 క‌రోనా కేసులు న‌మోదయ్యాయి. దీంతో దేశంలో న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 2,57,72,400 కి చేరింది. ఇందులో 2,23,55,440మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 31,29,878 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక గ‌డిచిన 24 గంట‌ల్లో క‌రోనాతో 3,874 మంది మృతి చెందారు. దీంతో దేశంలో న‌మోదైన మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 2,87,122 కి చేరింది.…
    • జిల్లాల అధికారులతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్…
      #Top Story

      జిల్లాల అధికారులతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్…

      ఈరోజు ప్రధాని మోడీ దేశంలోని 10 రాష్ట్రాల్లోని జిల్లాల అధికారులతో సమావేశం కాబోతున్నారు. 10 రాష్ట్రాల్లో కేసులు భారీగా నమోదవుతున్న తరుణంలో జిల్లాల అధికారులతో సమావేశం కావాలని ప్రధాని మోడీ నిర్ణయం తీసుకున్నారు.  ఉత్తర ప్రదేశ్, ఛత్తీస్ గడ్, రాజస్థాన్, ఝార్ఖండ్, పుదుచ్చేరి, మహారాష్ట్ర, కేరళ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, హర్యానా రాష్ట్రాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడబోతున్నారు. జిల్లాల్లో కరోనా పరిస్థితులపై ప్రధాని మోడీ అధికారులతో చర్చించబోతున్నారు.  వీడియో కాన్ఫరెన్స్ తరువాత కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నది.  
    • మే 22 నుంచి 26 మధ్య మరో ముప్పు… యాస్ రూపంలో… 
      #Top Story

      మే 22 నుంచి 26 మధ్య మరో ముప్పు… యాస్ రూపంలో… 

      ఇటీవల అరేబియా సముద్రంలో ఏర్పడిన టౌక్టే తుఫాన్ ఎంతటి విధ్వంసాన్ని సృష్టించిందో చెప్పాల్సిన అవసరం లేదు.  ఈ తుఫాను ధాటికి పశ్చిమ తీర ప్రాంతం రాష్ట్రాలు అతలాకుతలం అయ్యాయి.  వేల కోట్ల రూపాయల నష్టం సంభవించింది.  టౌక్టె తుఫాను బీభత్సం నుంచి ఇంకా కోలుకోక ముందే మరో ముప్పు దూసుకు రాబోతున్నది.  ఈసారి తూర్పు తీరంలో ఆ ముప్పు  ఉండబోతున్నట్టు వాతావరణ శాఖ పేర్కొన్నది.  తూర్పు తీరంలోని అండమాన్ కు ఉత్తరాన సముద్రంలో ఈనెల 22 వ తేదీన అల్పపీడనం ఏర్పడే…
    ←1…607608609610611…616→

తాజావార్తలు

  • India Performance: బ్యాటింగ్, బౌలింగ్‌లో అద్భుతాలు.. టీ20 ప్రపంచకప్‌ 2026లో భారత్ ప్లేయర్స్ ఇండివిజువల్ పెర్ఫామెన్స్ ఇదే!

  • Vijay Devarakonda : పెళ్లి తర్వాత జోరు పెంచిన విజయ్ దేవరకొండ

  • JioHotstar Record Views: భారత్, న్యూజిలాండ్ ఫైనల్‌.. ఓటీటీలో సరికొత్త రికార్డు..!

  • Trump: పశ్చిమాసియా యుద్ధంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. ఇరాన్ కౌంటర్ ఎటాక్

  • Daily Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభవార్తలే!

ట్రెండింగ్‌

  • Deep Sleep Tips : చిటికెలో గాఢ నిద్రలోకి జారుకోవాలంటే.. ఈ చిన్న చిట్కాలు పాటిస్తే చాలు..!

  • Kidney Stones in Children : తల్లిదండ్రులు ఈ తప్పు చేస్తే.. చిన్న పిల్లల్లోనూ కిడ్నీ రాళ్లు.. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే.!

  • Late Night Hunger : అర్ధరాత్రి ఆకలి వేస్తుందా..? కారణం ఇదే అంటున్న డాక్టర్లు..!

  • Black Hair Tips : ఇక రంగు వేయాల్సిన పనిలేదు.. ఈ చిన్న విషయం తెలుసుకుంటే చాలు…!

  • IP54 రేటింగ్‌, 8.2mm మందంతో మార్చి 17న ‘Samsung Galaxy M17e 5G’ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions