భారతదేశంలో వివో V25 ప్రో లాంచ్ ఆగస్ట్ 17న లాంచ్ చేయనున్నట్లు ఆ కంపెనీ ధ్రువీకరించింది. స్మార్ట్ఫోన్ రంగు మారుతున్న బ్యాక్ ప్యానెల్తో రానుంది. ఇది వివో వీ25 సిరీస్లో భాగంగా వస్తోంది. ఈ సిరీస్లో ''వివో వీ25ఈ'' కూడా ఉంటుందని తెలుస్తోంది.
Samsung Galaxy Z Fold 4, Galaxy Z Flip 4 launched: సౌత్ కొరియా మొబైల్ దిగ్గజం సామ్ సంగ్ తన ప్రీమియం ఫోన్లు గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4, గెలాక్సీ ప్లిప్ 4ను అధికారికంగా లాంచ్ చేసింది. సామ్ సంగ్ ఇప్పటి వరకు ప్రవేశపెట్టిన ఫోన్లలో అత్యధిక ధర కలిగిన ప్రీమియం ఫోన్లు ఇవే. అయితే సెప్టెంబర్ నుంచి ఇండియాలో ఈ ఫోన్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
China delayed sanction on top terrorist: ఇండియా అంటే నిలువెల్లా వ్యతిరేకత ప్రదర్శించే చైనా మరోసారి అలాంటి పనే చేసింది. ఇప్పటికే ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత సభ్యదేశం కోసం వీటో అధికారం ఉన్న రష్యా, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ ఒప్పుకుంటుంటే.. చైనా మాత్రం ఎప్పటికప్పుడు భారత్ సభ్యత్వాన్ని సాకులు చూపెడుతూ అడ్డుకుంటూ వస్తోంది. యూఎన్ లో భారత్ ఏ తీర్మాణం ప్రవేశపెట్టిన వ్యతిరేకించడమే పనిగా పెట్టుకుంటోంది. ముఖ్యంగా పాకిస్తాన్ ప్రోత్సహిస్తున్న ఉగ్రవాదంపై భారత్ పలుమార్లు…
కామన్వెల్త్లో తొలిసారిగా నిర్వహించిన మహిళల క్రికెట్లో భారత్ నుంచి పసిడి చేజారింది. ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ పోరులో భారత్ పోరాడి ఓడి రజత పతకంతో సరిపెట్టుకుంది.
Honeymoon Record: సాధారణంగా ఓ జంట వివాహం చేసుకున్న తర్వాత ఒకసారి హనీమూన్కు వెళ్లడమే గగనం. ఆర్ధిక పరిస్థితులు బాగుంటే కొందరు రెండు, మూడు సార్లు హనీమూన్ కూడా వెళ్తుంటారు. ఈ లోపే సంతానం కలిగితే హనీమూన్కు ఎండ్ కార్డు పడుతుంది. కానీ అమెరికాలోని న్యూయార్క్ ప్రాంతానికి చెందిన ఆనీ, మైక్ హోవార్డ్ జంట రికార్డు స్థాయిలో హనీమూన్ కొనసాగిస్తోంది. 2012లో పెళ్లి చేసుకున్న వీరు ఇప్పటివరకు 64 దేశాల్లో ఎంజాయ్ చేసి ప్రస్తుతం ఇండియాలో విహరిస్తున్నారు.…
Common Wealth Games 2022: బర్మింగ్ హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్లో అథ్లెటిక్స్ విభాగంలో భారత్కు మరో రెండు పతకాలు వచ్చాయి. అవినాశ్ సేబుల్ 3 వేల మీటర్ల రేస్ వాక్లో వెండి పతకాన్ని గెలుచుకున్నాడు. అటు మహిళల 10 వేల మీటర్ల వాకింగ్ పోటీల్లో ప్రియాంక గోస్వామి కూడా సిల్వర్ మెడల్ను సాధించింది. దీంతో భారత్ పతకాల సంఖ్య 28కి చేరింది. ఇందులో 9 స్వర్ణాలు, 10 రజతాలు, 9 కాంస్యాలు ఉన్నాయి. Read…
TikTok: 2020లో కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించడంతో కనుమరుగైన షార్ట్ వీడియో యాప్ టిక్టాక్ మళ్లీ ఇండియాలోకి రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. టిక్టాక్ మాతృసంస్థ అయిన బైట్డ్యాన్స్తో ముంబైకి చెందిన Sky esports కంపెనీ చర్చలు జరిపింది. టిక్టాక్ త్వరలోనే ఇండియాకు వస్తుందని ఆ కంపెనీ సీఈవో శివనంది నిర్ధారించారు. అలాగే BGMI గేమ్ కూడా 100 శాతం తిరిగి ప్రారంభమవుతుందని శివనంది తెలిపారు. కాగా గత నెలలో Hirandandani కంపెనీతోనూ బైట్డ్యాన్స్ చర్చలు జరిపింది. Read…
విద్వేషాలకు ప్రేమ అతీతమంటూ రష్యాకు చెందిన అబ్బాయి, ఉక్రెయిన్కు చెందిన అమ్మాయి పెళ్లితో ఒక్కటయ్యారు. ఆ యుద్ధం ఈ ప్రేమ జంటను విడదీయలేకపోయింది. ఉక్రెయిన్కు చెందిన యువతి, రష్యాకు చెందిన యువకుడు రెండేళ్లుగా ప్రేమలో ఉన్నారు. హిమాచల్ప్రదేశ్లోని ధర్మశాలలో హిందూ సాంప్రదాయంలో జరిగిన ఈ పెళ్లికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి.
జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసి నేటికి మూడేళ్లు పూర్తవుతున్న తరుణంలో, భారత్ను పరువు తీయడమే లక్ష్యంగా పాకిస్థాన్ టూల్కిట్ తయారు చేసినట్లు తెలుస్తోంది.