Home
India Vs England
India Vs England News
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
IND Playing 11 vs ENG 1st ODI: ఇంగ్లండ్తో జరిగిన టీ20 సిరీస్లో ఘోర పరాజయం అనంతరం భారత జట్టు ఇప్పుడు వన్డే సిరీస్పై దృష్టి సారించింది. మంగళవారం (జూన్ 14) బర్మింగ్హామ్ వేదికగా జరగనున్న తొలి వన్డేతో మూడు మ్యాచ్ల సిరీస్ ప్రారంభం కానుంది. టీ20 సిరీస్లో ఎదురైన పరాజయాలను మరచి.. విజయంతో పునరాగమనం చేయాలనే లక్ష్యంతో టీమిండియా బరిలోకి దిగుతోంది. ఈ నేపథ్యంలో సీనియర్ స్టార్ ఆటగాళ్లు, ముగ్గురు మొనగాళ్లు రోహిత్ శర్మ,… -
Virat Kohli: ఇంగ్లాండ్కు అసలైన మొగుడు విరాట్.. మైదానంలోకి తిరిగి రాగానే ‘కోచ్’గా మారిన కోహ్లీ!
Virat Kohli: ఇంగ్లాండ్తో జరిగిన టీ20 సిరీస్లో 0-4తో క్లీన్స్వీప్ అయి తీవ్ర నిరాశలో ఉన్న టీమిండియా.. ఇక వన్డే సిరీస్లో ఎలాగైనా పుంజుకోవాలని చూస్తోంది. మూడు మ్యాచ్ల ఈ వన్డే సిరీస్ జూలై 14 నుంచి ప్రారంభం కానుంది. వన్డే సిరీస్ కోసం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా వంటి సీనియర్ ఆటగాళ్లు జట్టులోకి తిరిగి రావడంతో భారత జట్టుకు కొండంత బలం చేకూరినట్లయింది. ఈ సిరీస్ ప్రారంభానికి ముందు శనివారం బర్మింగ్హామ్లో… -
Abhishek Nayar: శ్రేయస్ అయ్యర్ను కెప్టెన్సీ నుంచి తప్పించొద్దు.. రోహిత్, కోహ్లీ లాగే అయ్యర్కూ స్వేచ్ఛ ఇవ్వాలి
Abhishek Nayar: టీమిండియా ఇంగ్లాండ్ టీ20 పర్యటన అత్యంత దారుణంగా ముగిసింది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ఐర్లాండ్తో రెండు, ఇంగ్లాండ్తో ఐదు టీ20 మ్యాచ్లు ఆడిన భారత జట్టు.. కనీసం ఒక్క మ్యాచ్లో కూడా విజయం సాధించలేకపోయింది. ఈ వరుస పరాజయాల నేపథ్యంలో టీ20 ఫార్మాట్లో అయ్యర్ను కెప్టెన్సీ నుంచి తప్పించాలని బీసీసీఐ (BCCI) సెలెక్షన్ కమిటీపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. అయితే, గత ఏడాది భారత జట్టు సపోర్ట్ స్టాఫ్ నుంచి తప్పుకున్న మాజీ అసిస్టెంట్… -
Team India: ఓవైపు భారీ ఓటములు.. మరోవైపు అత్యంత చెత్త రికార్డులు.. ఈ టీమిండియాకు ఏమైంది!
Team India Unwanted Records in England: ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలలో టీ20 ప్రపంచకప్ ఛాంపియన్ అయిన భారత జట్టు ఘోర పరాజయాలను చవిచూసింది. సౌతాంప్టన్ వేదికగా జరిగిన చివరి టీ20 మ్యాచ్లో అయినా శ్రేయస్ సేన గెలుస్తుందని భావించినా.. అది జరగలేదు. భారత్ 56 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దీంతో టీ20 అంతర్జాతీయ క్రికెట్లో పరుగుల పరంగా భారత్ ఎదుర్కొన్న అతిపెద్ద పరాజయాల జాబితాలో ఈ ఓటమి నాలుగో స్థానంలో నిలిచింది. 2026లో నాటింగ్హోమ్లో ఇంగ్లండ్… -
Harry Brook: అన్నంత పనిచేశాడు.. పక్కాగా స్కెచ్ వేసి టీమిండియాను మట్టికరిపించిన ఇంగ్లాండ్ కెప్టెన్!
Harry Brook: ప్రపంచ ఛాంపియన్ అయిన భారత జట్టుకు ఇంగ్లాండ్ గట్టి షాక్ ఇచ్చింది. అంతర్జాతీయ క్రికెట్లో సుదీర్ఘ కాలంగా సాగుతున్న టీమిండియా ఆధిపత్యానికి ఎట్టకేలకు తెరపడింది. ఏకంగా 1,605 రోజుల పాటు ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో రారాజుగా వెలిగిన భారత జట్టు, ఆ నంబర్ వన్ స్థానాన్ని కోల్పోయింది. ఇంగ్లాండ్తో జరిగిన ఐదో, ఆఖరి టీ20 మ్యాచ్లో ఘోర పరాజయం పాలవడంతో భారత్ తన టాప్ ర్యాంక్ను ప్రత్యర్థి జట్టుకు సమర్పించుకోవాల్సి వచ్చింది. శనివారం… -
Shreyas Iyer Captaincy: 7 మ్యాచ్ల్లో 6 ఓటములు.. శ్రేయస్ కెప్టెన్సీకి పీడకల లాంటి ఆరంభం!
Shreyas Iyer Captaincy: టీమిండియా కొత్త టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ప్రయాణం అత్యంత నిరాశాజనకంగా ప్రారంభమైంది. అతడి కెప్టెన్సీలో భారత్ ఇప్పటివరకు ఆడిన ఏడు టీ20 మ్యాచ్ల్లో ఏకంగా ఆరు ఓటములు ఎదుర్కొంది. శనివారం రాత్రి సౌతాంప్టన్లో జరిగిన ఐదో టీ20లో ఇంగ్లండ్ చేతిలో 56 పరుగుల తేడాతో ఓడిన భారత్.. ఐదు మ్యాచ్ల సిరీస్ను 0-4తో కోల్పోయింది. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దవగా.. మిగిలిన నాలుగు మ్యాచ్ల్లోనూ ఇంగ్లండ్ విజయం సాధించింది. అంతకుముందు… -
Harry Brook: టీమిండియా బౌలింగ్ జుజుబి.. చాలా సరదాగా బ్యాటింగ్ చేశాం.. హ్యారీ బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
రెండుసార్లు టీ20 ప్రపంచ కప్ ఛాంపియన్గా నిలిచిన భారత జట్టుకు మరో షాక్ తగిలింది. ఇటీవల ఐర్లాండ్ చేతిలో కంగుతిన్న టీమిండియా.. ఇప్పుడు ఇంగ్లండ్ గడ్డపై కూడా వైట్ వాష్ను ఎదుర్కొంది. శనివారం జరిగిన ఐదో టీ20లో కూడా భారత్ 56 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో ఐదు మ్యాచ్ల సిరీస్ను ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు 4-0తో కైవసం చేసుకుంది. మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన విషయం తెలిసిందే. మ్యాచ్ అనంతరం ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ… -
ICC T20 Ranking: 1,605 రోజుల సామ్రాజ్యం కుప్పకూలింది.. నంబర్ 1 ర్యాంక్ను కోల్పోయిన భారత్!
ICC T20 Ranking: అంతర్జాతీయ క్రికెట్లో సుదీర్ఘ కాలంగా సాగుతున్న టీమిండియా ఆధిపత్యానికి తెరపడింది. ఏకంగా 1,605 రోజుల పాటు ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో రారాజుగా వెలిగిన భారత జట్టు, ఆ నంబర్ వన్ స్థానాన్ని కోల్పోయింది. ఇంగ్లాండ్తో జరిగిన ఐదో, ఆఖరి టీ20 మ్యాచ్లో ఘోర పరాజయం పాలవడంతో భారత్ తన టాప్ ర్యాంక్ను ప్రత్యర్థి జట్టుకు సమర్పించుకోవాల్సి వచ్చింది. శనివారం సౌతాంప్టన్లోని రోజ్ బౌల్ మైదానంలో జరిగిన మ్యాచ్లో సామ్ కరన్, ఆదిల్… -
Shreyas Iyer: “అందుకే జట్టు నుంచి వైభవ్ సూర్యవంశీని తీసేశాం”.. క్లారిటీ ఇచ్చిన కెప్టెన్ శ్రేయస్
Shreyas Iyer: సౌతాంప్టన్లోని రోజ్ బౌల్ మైదానంలో ఇంగ్లాండ్తో జరుగుతున్న ఐదో, చివరి టీ20 మ్యాచ్లోనూ భారత్ ఘోర పరాజయం చవిచూసింది. ఆఖరి టీ20 మ్యాచ్లో ఘోర పరాజయం పాలవడంతో భారత్ తన టాప్ ర్యాంక్ను ప్రత్యర్థి జట్టుకు సమర్పించుకోవాల్సి వచ్చింది. ఈ మ్యాచ్కు ముందు తుది జట్టులో రెండు కీలక మార్పులు చేసింది. గత మ్యాచుల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీపై వేటు పడగా, అతని స్థానంలో సీనియర్ వికెట్ కీపర్… -
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
Shreyas Iyer on India defeat vs England: ఇంగ్లండ్ పర్యటనను భారత్ భారీ ఓటమితో ముగించింది. సౌతాంప్టన్లోని రోజ్ బౌల్ వేదికగా శనివారం జరిగిన ఐదో టీ20లో భారత్ 56 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. భారీ లక్ష్య ఛేదనలో టీమిండియా 20 ఓవర్లలో 8 వికెట్లకు 201 పరుగులకే పరిమితమైంది. మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ శ్రేయస్…
తాజావార్తలు
-
Dhanush : సితార ఎంటర్టైన్మెంట్స్లో ‘లబ్బర్ పండు’ దర్శకుడితో ధనుష్
-
Saurav Gurjar: పెళ్లి పేరుతో మోసం.. ప్రముఖ నటుడు, రెజ్లర్ సౌరవ్ గుజ్జార్ అరెస్ట్..
-
PIA Uniform Makeover: పాకిస్థాన్ ఎయిర్లైన్స్పై ట్రోలింగ్.. కొత్త యూనిఫామ్పై నెటిజన్ల ప్రశ్నలు..
-
Rain Alert: ఏపీకి వాసులకు చల్లటి కబురు.. 11 జిల్లాలకు అలర్ట్ జారీ.!
-
Nani Next Movies: ‘ది ప్యారడైజ్’ తర్వాత నాని వరుస సినిమాలు.. 2027లో ఏకంగా మూడు కొత్త ప్రాజెక్టులు!
ట్రెండింగ్
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!