Home
India Vs England Semi Final 2026
India Vs England Semi Final 2026 News
-
Jasprit Bumrah: ‘యార్కర్ కింగ్’ బుమ్రా సక్సెస్ వెనుక ఉన్న గురువు ఇతనే!
Jasprit Bumrah: ముంబైలోని వాంఖడే స్టేడియం సాక్షిగా గురువారం రాత్రి జరిగిన టీ20 వరల్డ్ కప్ 2026 సెమీఫైనల్ పోరులో భారత్ అద్భుత విజయం సాధించింది. 253 పరుగుల భారీ స్కోరు సాధించినా, ఇంగ్లాండ్ బ్యాటర్ జాకబ్ బెథెల్ (105 రన్స్) వీరోచిత పోరాటంతో ఒక దశలో టీమిండియా చేతుల్లోంచి మ్యాచ్ జారిపోతుందేమో అన్నంత ఉత్కంఠ నెలకొంది. సరిగ్గా అదే సమయంలో జస్ప్రీత్ బుమ్రా తన మ్యాజిక్తో మ్యాచ్ను మలుపు తిప్పాడు. డెత్ ఓవర్లలో బుమ్రా తన… -
Harry Brook: “మా ఓటమికి నేనే కారణం”.. ఇంగ్లాండ్ కెప్టెన్ బ్రూక్ భావోద్వేగం!
Harry Brook: ముంబైలోని వాంఖడే స్టేడియంలో నిన్న జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది. ఈ బ్యాచ్లో చివరకు భారత్ గెలిచి ఫైనల్కు చేరింది. ఇంగ్లాండ్ సైతం వీరోచిత పోరాటం చేసింది. చివరివరకు పోరాడి కేవలం ఏడు పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ అనంతరం ఇంగ్లాండ్ జట్టు సారథి హ్యారీ బ్రూక్ భావోద్వేగ వ్యాఖ్యలు చేశాడు. తన వల్లే జట్టు ఓటమి పాలైందని.. దీనికి తానే బాధ్యత తీసుకుంటున్నట్లు వెల్లడించాడు. సంజూ… -
Harry Brook: ఇంగ్లాండ్ కెప్టెన్ బిగ్ మిస్టెక్.. సెమీస్లో జట్టు ఓటమికి అసలు కారణం ఇదే!
Harry Brook: నిన్న జరిగిన టీమిండియా vs ఇంగ్లాండ్ మ్యాచ్ ఎంత ఉత్కంఠకు తెరలేపిందో పెద్దగా చెప్పనవసరం లేదు. చివర క్షణం వరకు మ్యాచ్కు కోట్లాది మంది అభిమానులు వీక్షించారు. ఈ మ్యాచ్లో భారత్ అనూహ్యంగా విజయం సాధించి ఫైనల్కు చేరుకుంది. ఇంగ్లాండ్ జట్టు తృటిలో ఓటమి పాలై ఇంటికి పయనమైంది. ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ కెప్టెన్ చేసిన బిగ్ మిస్టెక్ మ్యాచ్ రూపాన్నే మార్చేసింది. కెప్టెన్ హ్యారీ బ్రూక్ సంజూ శామ్సన్ క్యాచ్ను మిస్ చేశాడు.… -
India vs England: రఫ్ఫాడించిన సంజు, దూబే.. ఇంగ్లాండ్ ముందు భారీ టార్గెట్
T20 వరల్డ్ కప్ 2026 రెండవ సెమీ-ఫైనల్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 07 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. ఇంగ్లండ్ కు 254 పరుగుల భారీ టార్గెట్ ను నిర్ధేశించింది. సంజు సామ్సన్ , అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ ప్రారంభించారు. అభిషేక్ మంచి ఫామ్లో ఉన్నట్లు కనిపించాడు. కానీ 9 పరుగులకే విల్ జాక్స్ చేతిలో ఔటయ్యాడు. ఆ తర్వాత సంజు,… -
Sanju Samson: ఇంగ్లీష్ బౌలర్లను వేటాడేసిన సంజు శాంసన్.. సెహ్వాగ్ రికార్డు బ్రేక్.. రోహిత్ శర్మ రికార్డు సమం
T20 ప్రపంచ కప్ 2026లో రెండవ సెమీ-ఫైనల్ మ్యాచ్ ఈరోజు ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతోంది. ఈ మ్యాచ్లో, ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో భారత జట్టు మొదట బ్యాటింగ్ చేస్తుంది. ఆరంభంలోనే తడబడిన భారత్ అభిషేక్ శర్మ వికెట్ కోల్పోయింది. సంజు సామ్సన్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు కానీ సెంచరీ మిస్సయ్యాడు. ఇషాన్ కిషన్, శివం దూబే నుండి అతనికి మంచి మద్దతు లభించింది.… -
India vs England: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్.. టీమిండియాకు బ్రూక్ బిగ్ సవాల్..
India vs England: టీ20 వరల్డ్ కప్ సెమీస్ మ్యాచ్కు సమయం ఆసన్నమైంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్లో ముందుగా టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో భారత జట్టు బ్యాటింగ్లోకి దిగనుంది. ఇక సూపర్ 8లో సంజు శామ్సన్ 97 పరుగులు చేసి వెస్టిండీస్పై విజయం సాధించడంతో సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత్ అద్వితీయంగా సెమీస్లో అడుగుపెట్టింది. మరోవైపు, హ్యారీ బ్రూక్ నేతృత్వంలోని ఇంగ్లాండ్ జట్టు వరుస విజయాలతో… -
India vs England: బుమ్రా-అర్ష్దీప్ vs ఆర్చర్-కర్రన్.. లెక్కలు చూస్తే దిమ్మతిరిగిపోద్ది!
India vs England: నేడు సెమీస్ సమరానికి ముంబైలోని వాంఖడే స్టేడియం సిద్ధమైంది. భారత్ vs ఇంగ్లాండ్ జట్లు మధ్య భీకర పోరును వీక్షించేందుకు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ రెండు జట్ల గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. ఓ వైపు ఇంగ్లాండ్ జట్టు ఒక్క మ్యాచ్లో ఓడిపోకుండా దూసుకుపోతుంది. మరోవైపు.. సౌతాఫ్రికా చేతిలో ఓడిన భారత్ అత్యంత వేగంగా పుంజుకుంది. ఈ నేపథ్యంలో హ్యారీ బ్రూక్ నాయకత్వంలోని జట్టు ఈ మ్యాచ్ను ఎలాగైనా గెలవాలని… -
Rashid Latif: “భారత్ ఓడిపోతుంది.. ఇది ఫిక్స్”.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ రషీద్ షాకింగ్ ప్రిడిక్షన్..
Rashid Latif: నేడు భారత్ vs ఇంగ్లాండ్ సెమీస్ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనుంది. ఈ సెమీస్ పోరుకు ముందు పాకిస్థాన్ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీశాయి. ఓ పాకిస్థాన్ వార్తా కార్యక్రమంలో మాట్లాడిన రషీద్.. ఈ మ్యాచ్లో భారత్ ఓడి పోతుందని, ఇంగ్లాండ్ జట్టే గెలుస్తుందని జోష్యం చెప్పాడు. ఇప్పటివరకు ప్రపంచకప్ చరిత్రలో భారత్, ఇంగ్లాండ్ జట్లు…
తాజావార్తలు
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
-
CM Chandrababu: ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరగాలి.. పారదర్శక పాలనతో ముందుకు వెళ్లాలి..!
-
The Red Bag : రాశీ కీలక పాత్రలో ‘ది రెడ్ బ్యాగ్’
-
Maharashtra: పెళ్లింట తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!