రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్ మెంట్ తర్వాత, భారత టెస్ట్ క్రికెట్లో కొత్త శకం ప్రారంభమైంది. జూన్ 20 నుంచి ఇంగ్లాండ్ పర్యటనతో ఇది ప్రారంభమవుతుంది. శనివారం టెస్ట్ సిరీస్ కోసం బీసీసీఐ జట్టును ప్రకటించింది. శుభ్మాన్ గిల్ను కొత్త కెప్టెన్గా నియమించారు. భారత జట్టు యువ జట్టుతో నాల్గవ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ను ప్రారంభించనుంది. కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత, యువ శుబ్మాన్ గిల్ను కొత్త కెప్టెన్గా నియమించారు.…
Shreyas Iyer have stiff back and groin pain: స్వదేశంలో ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు సిరీస్లో భారత జట్టును గాయాల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే గాయాల కారణంగా బ్యాటర్ కేఎల్ రాహుల్, ఆల్రౌండర్ రవీంద్ర జడేజా జట్టుకు దూరంగా కాగా.. తాజాగా మిడిలార్డర్ బ్యాట్స్మెన్ శ్రేయాస్ అయ్యర్కు గాయం తిరగబెట్టింది. వెన్ను గాయం కారణంగా ఇంగ్లండ్తో జరిగే చివరి మూడు టెస్టు మ్యాచ్లకు శ్రేయాస్ దూరమయ్యే అవకాశం ఉంది. తీవ్రమైన వెన్ను నొప్పితో బాధపడుతున్న శ్రేయాస్..…
Delay in BCCI announcing India Squad not because of Virat Kohli: ఇంగ్లండ్తో జరిగిన మొదటి రెండు టెస్టులకు మాత్రమే భారత జట్టును అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. మిగిలిన మూడు టెస్టుల కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించాల్సి ఉంది. సెలక్షన్ కమిటీ గురువారం వర్చువల్గా సమావేశం అయినా.. జట్టును ప్రకటించలేదు. నేడు మూడు టెస్టుల కోసం జట్టును ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. జట్టును ప్రకటించడంలో ఆలస్యానికి…
విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోని భారత టెస్ట్ జట్టు ఈ నెలలో మూడు టెస్టుల సిరీస్ కోసం సౌత్ ఆఫ్రికా పర్యటనకు వెళ్లనున్న విషయం తెలిసిందే. అయితే ఇంకా ఈ టూర్ కు వెళ్ళాక ముందే టీం ఇండియా కు షాక్ తగిలింది. అదేంటంటే… ఈ సిరీస్ లో టీం ఇండియాకు వైస్ కెప్టెన్ గా ఎంపికైన రోహిత్ శర్మ టూర్ కు దూరమయ్యాడు. నిన్న ప్రాక్టీస్ సమయంలో రోహిత్ కి గాయం అయినట్లు తెలిపిన బీసీసీఐ… ఆ…