Home
India Test Squad
India Test Squad News
-
Sarfaraz Khan: నేను ఇమడలేకపోతున్నాను.. కానీ పోరాడతా’.. సర్ఫరాజ్ పోస్ట్ వైరల్.. అసలు అర్థం ఇదేనా?
Sarfaraz Khan: భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో టెస్ట్ సిరీస్కు సిద్ధమవుతున్న వేళ, జట్టుకు దూరంగా ఉన్న బ్యాట్స్మన్ సర్ఫరాజ్ ఖాన్ చేసిన ఒక ఇన్స్టాగ్రామ్ స్టోరీ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఎవరినీ నేరుగా ప్రస్తావించకపోయినా, అతను చేసిన గూఢమైన వ్యాఖ్య టీమ్ ఇండియా ఎంపికలపై అసంతృప్తిని వ్యక్తం చేస్తోందా.. అనే చర్చకు తెరలేపింది. వైరల్ అయిన ఇన్స్టాగ్రామ్ స్టోరీ సర్ఫరాజ్ ఖాన్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒక చిత్రాన్ని పంచుకుంటూ, “బహుశా… -
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
Ajit Agarkar: టీమిండియా సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీకి మరోసారి నిరాశ ఎదురైంది. గాయంతో శ్రీలంకతో జరిగే రెండు టెస్టుల సిరీస్కు దూరమైన జస్ప్రీత్ బుమ్రా స్థానంలో అనుభవజ్ఞుడైన షమీని కాకుండా జమ్మూ కశ్మీర్ యువ పేసర్ అకీబ్ నబీని ఎంపిక చేస్తూ బీసీసీఐ సెలెక్షన్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ద్వారా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ షమీకి స్పష్టమైన సందేశం ఇచ్చినట్లుగా క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి. మహ్మద్ షమీ చివరిసారిగా… -
Aaqib Nabi: బుమ్రా ఔట్.. టీమిండియాలోకి కొత్త పేసర్ ‘ఆకిబ్ నబీ’ ఎంట్రీ..!
Aaqib Nabi: టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా శ్రీలంక పర్యటనకు దూరమయ్యాడు. దీంతో అతని స్థానాన్ని జమ్మూకశ్మీర్కు చెందిన యువ ఫాస్ట్ బౌలర్ ‘ఆకిబ్ నబీ’ని జట్టులోకి ఎంపిక చేస్తున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ప్రకటించింది. ఆకిబ్ నబీకి భారత టెస్టు జట్టులో చోటు దక్కడం ఇదే మొదటిసారి. ఎడమ మోకాలి గాయం నుంచి బుమ్రా ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో అతడికి విశ్రాంతి అవసరమని బీసీసీఐ వైద్య బృందం సూచించింది.… -
Indian Player: 33 ఏళ్ల వయస్సులో టెస్టుల్లో అరంగేట్రం.. అరుదైన రికార్డు సాధించిన ప్లేయర్..
దేశవాళీ క్రికెట్, ఇండియా ‘ఎ’ జట్లలో సుదీర్ఘకాలం పాటు అద్భుత ప్రదర్శన కనబరిచిన 33 ఏళ్ల ఆఫ్ స్పిన్ ఆల్రౌండర్ సారాంశ జైన్ శ్రీలంకతో జరగబోయే రెండు టెస్టుల సిరీస్ కోసం మొదటిసారి భారత జట్టులో చోటు దక్కించుకున్నారు. వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా దూరమవ్వడంతో మధ్యప్రదేశ్కు చెందిన ఈ స్పిన్నర్కు పిలుపు లభించింది. 1995 తర్వాత 33 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత భారత టెస్టు జట్టులో అరంగేట్రం చేయబోతున్న అరుదైన ఆటగాళ్లలో జైన్ ఒకరిగా… -
Saransh Jain: భారత జట్టులోకి దేశవాళీ మాన్స్టర్.. ఎవరీ సరాంశ్ జైన్?.. అంత తోపు ప్లేయరా?
Who Is Saransh Jain: శ్రీలంకతో ఆగస్టు 15 నుంచి గాలే వేదికగా ప్రారంభమయ్యే టెస్టు సిరీస్ కోసం భారత జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఈరోజు ప్రకటించింది. టీమిండియాకు శుభ్మన్ గిల్ కెప్టెన్ కాగా.. కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్గా కొనసాగుతున్నాడు. సీనియర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా జట్టులోకి పునరాగమనం చేశాడు. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, ఐపీఎల్ సంచలనం సాయి సుదర్శన్లకు జట్టులో చోటు దక్కినా.. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్… -
India Test Squad: ఇంగ్లాండ్ టూర్ కు భారత టెస్ట్ జట్టు ప్రకటన.. కెప్టెన్ గా గిల్
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్ మెంట్ తర్వాత, భారత టెస్ట్ క్రికెట్లో కొత్త శకం ప్రారంభమైంది. జూన్ 20 నుంచి ఇంగ్లాండ్ పర్యటనతో ఇది ప్రారంభమవుతుంది. శనివారం టెస్ట్ సిరీస్ కోసం బీసీసీఐ జట్టును ప్రకటించింది. శుభ్మాన్ గిల్ను కొత్త కెప్టెన్గా నియమించారు. భారత జట్టు యువ జట్టుతో నాల్గవ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ను ప్రారంభించనుంది. కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత, యువ శుబ్మాన్ గిల్ను కొత్త కెప్టెన్గా నియమించారు.… -
IND vs ENG: టీమిండియాకు భారీ షాక్.. స్టార్ ప్లేయర్ దూరం!
Shreyas Iyer have stiff back and groin pain: స్వదేశంలో ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు సిరీస్లో భారత జట్టును గాయాల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే గాయాల కారణంగా బ్యాటర్ కేఎల్ రాహుల్, ఆల్రౌండర్ రవీంద్ర జడేజా జట్టుకు దూరంగా కాగా.. తాజాగా మిడిలార్డర్ బ్యాట్స్మెన్ శ్రేయాస్ అయ్యర్కు గాయం తిరగబెట్టింది. వెన్ను గాయం కారణంగా ఇంగ్లండ్తో జరిగే చివరి మూడు టెస్టు మ్యాచ్లకు శ్రేయాస్ దూరమయ్యే అవకాశం ఉంది. తీవ్రమైన వెన్ను నొప్పితో బాధపడుతున్న శ్రేయాస్..… -
Virat Kohli: విరాట్ కోహ్లీ గురించి సెలక్టర్లు పట్టించుకోవడం లేదు.. జట్టును ప్రకటించకపోవడానికి కారణం ఆ ముగ్గురే!
Delay in BCCI announcing India Squad not because of Virat Kohli: ఇంగ్లండ్తో జరిగిన మొదటి రెండు టెస్టులకు మాత్రమే భారత జట్టును అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. మిగిలిన మూడు టెస్టుల కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించాల్సి ఉంది. సెలక్షన్ కమిటీ గురువారం వర్చువల్గా సమావేశం అయినా.. జట్టును ప్రకటించలేదు. నేడు మూడు టెస్టుల కోసం జట్టును ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. జట్టును ప్రకటించడంలో ఆలస్యానికి… -
సౌత్ ఆఫ్రికా టెస్ట్ సిరీస్ నుండి రోహిత్ ఔట్… ఆ స్థానంలో..?
విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోని భారత టెస్ట్ జట్టు ఈ నెలలో మూడు టెస్టుల సిరీస్ కోసం సౌత్ ఆఫ్రికా పర్యటనకు వెళ్లనున్న విషయం తెలిసిందే. అయితే ఇంకా ఈ టూర్ కు వెళ్ళాక ముందే టీం ఇండియా కు షాక్ తగిలింది. అదేంటంటే… ఈ సిరీస్ లో టీం ఇండియాకు వైస్ కెప్టెన్ గా ఎంపికైన రోహిత్ శర్మ టూర్ కు దూరమయ్యాడు. నిన్న ప్రాక్టీస్ సమయంలో రోహిత్ కి గాయం అయినట్లు తెలిపిన బీసీసీఐ… ఆ…
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా కమిషనర్ రంగనాథ్కు హైకోర్టు ధిక్కరణ నోటీసులు..
-
CM Chandrababu: ఏపీ పోలీస్ కీర్తి దేశమంతా మార్మోగాలి
-
Ponguleti Srinivas : తెలంగాణకు 11.56 లక్షల ఇళ్లు.. కేంద్రానికి మంత్రి పొంగులేటి బిగ్ రిక్వెస్ట్..
-
Anupama: మౌనం వీడిన అనుపమ: టాక్సిక్ రిలేషన్షిప్పై సంచలన వ్యాఖ్యలు
-
Donald Trump: ‘‘ అల్లా దయ వల్ల.. హార్ముజ్ స్వాధీనం’’.. ట్రంప్ సంచలన ప్రకటన..
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..