ఈ మధ్య యూఏఈ వేదికగా జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో భారత జట్టు అందరిని నిరాశ పరిచిన విషయం తెలిసిందే. టోర్నీలోని మొదటి రెండు మ్యాచ్ లలో పాకిస్థాన్, న్యూజిలాండ్ ఛేహిలో ఓడిపోయిన టీం ఇండియా ఆ తర్వాత మూడు మ్యాచ్ లలో వరుసగా భారీ విజయాలు సాధించింది. అయిన కూడా ఫలితం లేకుండా పోయింది. దాంతో సెమీస్ కు చేరుకోలేదు. ఇక ఈ విషయం పై తాజాగా బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ స్పందిస్తూ……
ప్రస్తుతం యూఏఈ లో జరుగుతున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో భారత జట్టు పేలవ ప్రదర్శన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ లలో చిత్తు చిత్తుగా ఓడిపోయింది. దాంతో భారత జట్టు పై చాలా విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా టీం ఇండియా ఆటగాళ్లు ఐపీఎల్ ఆడితే చాలు అనుకుంటున్నారు అని విమర్శలు వచ్చాయి. కానీ తాజాగా 2011 ప్రపంచ కప్ ఫైనల్ స్టార్ ఆటగాడు గౌతమ్ గంభీర్ ఐపీఎల్…
యూఏఈ వేదికగా జరుగుతున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో భారత జట్టు పేలవ ప్రదర్శన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో భారత జట్టు ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ లలో చాలా ఘోరంగా ఓడిపోయింది. అందులో మొదటి మ్యాచ్ ను పాకిస్థాన్ పై 10 వికెట్ల తేడాతో అలాగే రెండో మ్యాచ్ న్యూజిలాండ్ పై 8 వికెట్ల తేడాతో పరాజయం చవిచూసింది ఇండియా జట్టు. అయితే గత మ్యాచ్ లో భారత ప్రదర్శన పై…