Home
India News
India News News
-
Next Army Chief: కొత్త ఆర్మీ చీఫ్గా జనరల్ ఉపేంద్ర ద్వివేదీ?
Next Army Chief: డిప్యూటీ ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది కొత్త ఆర్మీ చీఫ్గా నియమితులయ్యారు. అతను జనరల్ మనోజ్ పాండే స్థానంలో నియమితులు కానున్నారు. -
Manipur : మణిపూర్ హింస.. డీజీపీకి భద్రత పెంచాలని లేఖ రాసిన రాష్ట్రప్రభుత్వం
Manipur : మణిపూర్లో చాలా కాలంగా వివాదం నడుస్తోంది. రాష్ట్రంలోని జిరిబామ్ జిల్లాలో హింసాత్మక సంఘటనలు జరగడానికి ఆరు నెలల ముందు, భద్రతను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి)కి మూడుసార్లు లేఖ రాసింది. -
Sikkim CM: రెండో సారి సీఎంగా ప్రమాణం చేయనున్న ప్రేమ్ సింగ్ తమాంగ్
Sikkim CM: సిక్కిం క్రాంతికారి మోర్చా అధినేత ప్రేమ్ సింగ్ తమాంగ్ సిక్కిం ముఖ్యమంత్రిగా రెండోసారి సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. -
Manipur : మణిపూర్లో పోలీసు పోస్టులు, 70ఇళ్లకు నిప్పు పెట్టిన మిలిటెంట్లు
Manipur : మణిపూర్లోని జిరిబామ్లో అనుమానిత ఉగ్రవాదులు రెండు పోలీసు పోస్టులు, అటవీ శాఖ బీట్ కార్యాలయం, 70కి పైగా ఇళ్లను తగలబెట్టారు. నిప్పంటించిన తరువాత, అనుమానిత ఉగ్రవాదులు ఆయుధాలతో గ్రామాల్లో నిర్భయంగా తిరుగుతూ కనిపించారు. -
CWC Meeting : ఓడినా 24 గంటలు 365 రోజులూ ప్రజల మధ్యే ఉండాల్సిందే : మల్లికార్జున ఖర్గే
CWC Meeting : లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) తొలిసారి ఈరోజు సమావేశమైంది. ఈ సమావేశంలో కాంగ్రెస్ ఎన్నికల ఫలితాలను సమీక్షించడంతోపాటు భవిష్యత్తు వ్యూహంపై చర్చించారు. -
Salman Khan : సల్మాన్పై దాడికి కుట్ర.. పాకిస్తాన్ నుండి ఆయుధాలు ఆర్డర్
Salman Khan : బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నిత్యం ఆపదలో ఉన్నారు. ఆయనపై మరోసారి దాడికి కుట్ర పన్నుతోంది. అయితే ఈ ప్రయత్నాన్ని ముంబై పోలీసులు విఫలం చేశారు. -
Pune : పూణే పోర్షే ప్రమాదం.. మైనర్ రక్త నమూనాను ట్యాంపర్ చేసిన డాక్టర్లు అరెస్టు
Pune : ప్రస్తుతం పూణేలో జరిగిన రోడ్డు ప్రమాదం దేశంలో చర్చనీయాంశమైంది. ఇక్కడ వేగంగా వస్తున్న లగ్జరీ కారు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు. కారును 17 ఏళ్ల మైనర్ మద్యం మత్తులో నడుపుతున్నాడు. -
Kerala : కొంప ముంచిన గూగుల్ మ్యాప్.. నదిలోకి దూసుకెళ్లిన కారు
Kerala : ఇటీవల కాలంలో గూగుల్ మ్యాప్ వాడకం ఎక్కువైంది. తెలియని ప్రదేశాలకు ప్రయాణిస్తున్నప్పుడు ప్రజలు తమ గమ్యాన్ని చేరుకోవడానికి Google Mapsపై ఆధారపడుతున్నారు. అయితే అన్ని వేళలా గూగుల్ మ్యాప్స్పై ఆధారపడం మంచిది కాదు.. -
Maharastra : మహారాష్ట్రలోని ఫ్యాక్టరీలో బాయిలర్ పేలి.. 10మంది మృతి.. 60మందికి గాయాలు
Maharastra : మహారాష్ట్రలోని డోంబివాలిలోని ఓ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలిన ఘటనలో ఇప్పటివరకు 10 మంది చనిపోయారు. ఈ ప్రమాదంలో మరో 60 మందికి పైగా గాయపడ్డారు. -
Anwarul Azim : బంగ్లా ఎంపీ హత్యకు రూ.5 కోట్ల కాంట్రాక్టు.. ఇంతకు చంపించింది ఎవరంటే ?
Anwarul Azim : బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ అనార్ హత్యకేసులో పెద్ద విషయం బట్టబయలైంది. ఈ హత్యకు ఎంపీ అన్వరుల్ అజీమ్ అనార్ స్నేహితుడు సుమారు రూ.5 కోట్ల కాంట్రాక్టు ఇచ్చినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని బెంగాల్ సీఐడీ తెలిపింది.
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!