Home
India News
India News News
-
India China News: హర్యానా నుండి తమిళనాడు వరకు కరోనా నియమాలను పాటించాలంటున్న ప్రభుత్వం
India China News: చైనాలో చిన్నారులు, యువతను వణికిస్తోన్న జ్వరం, మిస్టరీ న్యుమోనియాపై కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. అప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. -
Illness Cases : అనారోగ్యం బారిన పడిన పిల్లలపై నిఘా ఉంచండి.. రాష్ట్రాలకు కేంద్రం సూచన
Illness Cases : చైనాలో విపరీతమైన జ్వరం, న్యుమోనియాపై భారత ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. చిన్నారుల్లో శ్వాసకోశ సంబంధిత సమస్యల గురించి సమాచారం అందించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను కోరింది. -
Kolkata: పిల్లిని కాపాడేందుకు 8వ అంతస్తు నుంచి దూకింది.. దారుణంగా చనిపోయింది
Kolkata: కోల్కతాకు చెందిన ఓ మహిళ తన పెంపుడు పిల్లిని కాపాడే క్రమంలో 8వ అంతస్తు నుంచి కిందపడి మృతి చెందింది. భవనం పై అంతస్తులోని పందిరిలో పిల్లి ఇరుక్కుపోయిందని, దాన్ని బయటకు తీసేందుకు మహిళ ప్రయత్నించింది. -
Rahul Gandhi: తగ్గేదేలే అంటున్న రాహుల్ గాంధీ.. ప్రధాని నరేంద్ర మోడీ ‘పనౌటీ-ఎ-ఆజం’ అట
Rahul Gandhi: క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్లో భారత జట్టు ఓటమికి కారణం ప్రధాని నరేంద్ర మోడీ అని.. అతను ఓ పనౌటి అంటూ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అభివర్ణించారు. దీనిపై బీజేపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. -
Chain Snatcher: అప్పులు భరించలేక.. చైన్ స్నాచర్గా మారిన జాతీయ స్థాయి క్రీడాకారుడు
Chain Snatcher: ఏ క్రీడలోనైనా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆడాలనేది క్రీడాకారుల కల. కానీ ఒక ఆటగాడు ఈ స్థాయికి చేరుకున్న తర్వాత కూడా ఏదైనా నేరంలో చిక్కుకున్నప్పుడు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. -
PM Modi : తన వీడియో తానే చూసుకుని కంగుతిన్న మోడీ.. ఆయన్ను కూడా వదల్లేదు
PM Modi : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో తయారు చేసిన ఫేక్ వీడియోల అంశాన్ని గత వారం ఒక కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ లేవనెత్తారు. -
Fake Job Racket: ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తున్న అంతర్ రాష్ట్ర ముఠా గుట్టు
Fake Job Racket: ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠా గుట్టును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) శుక్రవారం (నవంబర్ 10) రట్టు చేసింది. -
Train Accident: ‘రైల్వే నిద్ర నుంచి ఎప్పుడు మేల్కోంటుంది ?’.. రైలు ప్రమాదంపై ప్రశ్నించిన ప్రతిపక్షాలు
Train Accident: ఆంధ్రప్రదేశ్లో ఆదివారం సాయంత్రం జరిగిన రైలు ప్రమాదంలో కనీసం 9 మంది మరణించారు. మూడు డజన్ల మందికి పైగా గాయపడ్డారు. చికిత్స కోసం ఆసుపత్రులలో చేరారు. -
G20 Dinner Menu: జీ20 డిన్నర్లో భారతీయ రుచులు.. వంటకాల పూర్తి జాబితా ఇదే
G20 Dinner Menu: జీ20 సదస్సు వేదికగా దేశాధినేతలు, ఇతర ప్రతినిధుల కోసం శనివారం ఏర్పాటు చేయనున్న విందు కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రత్యేక వంటకాల జాబితాను సిద్ధం చేశారు. -
Supreme Court: ఆర్టికల్ 370పై విచారణ.. జమ్మూ కాశ్మీర్లో ప్రజల ప్రాథమిక హక్కులను హరించిందన్న సుప్రీంకోర్టు
Supreme Court: ఆర్టికల్ 370ని తొలగించడానికి ముందు జమ్మూ, కాశ్మీర్ రాష్ట్రంలోని శాశ్వత నివాసితులకు ప్రత్యేక హక్కులను కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 35A భారతదేశ ప్రజల ప్రాథమిక హక్కులన్నింటినీ తొలగించింది.
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!