India Defence Deal: భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఈ రోజు జరిగిన రక్షణ సముపార్జన మండలి (DAC) సమావేశంలోత్రివిధ దళాలకు సుమారు రూ.79 వేల కోట్ల విలువైన ఆయుధ కొనుగోళ్ల ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. భారత ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఈ ఒప్పందం ఇప్పుడు సైన్యానికి ఆధునిక ఆయుధాలు, యాంటీ-డ్రోన్ వ్యవస్థలను అందిస్తుంది. READ ALSO: Sonam Yeshey T20 Record: టీ20 క్రికెట్లో నయా చరిత్ర.. 8 వికెట్స్ పడగొట్టిన…
S-400: పాకిస్తాన్, చైనా దేశాలకు చేదు వార్త. భారత్ రక్షణ దళాలు రష్యాకు బయలుదేరాయి. ఎందుకంటే, ప్రపంచంలోనే అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్లో ఒకటైన S-400 వైమానిక రక్షణ వ్యవస్థలపై అధునాతన శిక్షణ తీసుకోవడానికి మన సైనికులు పెద్ద సంఖ్యలో రష్యాకు వెళ్లారు.