Election Results 2024: లోక్సభ ఎన్నికల ఫలితాల్లో తొలి గంటలో అనూహ్యమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఏకపక్షంగా విజయం సాధిస్తున్నట్లు అంకెలు సూచించడం లేదు.
జమ్మూకశ్మీర్లో ప్రత్యేక హోదా రద్దు తర్వాత జరిగిన తొలి లోక్సభ ఎన్నికల్లో ఆప్ కూటమి ఇండియా ఆధిక్యంలో ఉంది. జమ్మూ కాశ్మీర్లోని 5 స్థానాలకు గాను 4 స్థానాల్లో భారత కూటమి ఆధిక్యంలో ఉంది, ప్రారంభ ఆధిక్యత చూపిస్తుంది. ఎన్డీయేకు 1 సీటు వచ్చినట్లు ట్రెండ్స్ చెబుతున్నాయి.
సార్వత్రిక ఎన్నికల ప్రజా తీర్పు మరికొన్ని గంటల్లో వెలువడనుంది. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఇప్పటికే రెండు సీట్లు బీజేపీ ఖాతాలోకి వెళ్లగా, అధికారిక ప్రకటన మాత్రమే వెలువడాల్సి ఉంది. ఈ రెండు స్థానాలు – గుజరాత్లోని సూరత్, మధ్యప్రదేశ్లోని ఇండోర్.
INDIA bloc: దేశ ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. దేశంలో మళ్లీ ఎవరు అధికారంలోకి వస్తారు..? ప్రధాని మోడీ గెలుస్తారా..? ఇండియా కూటమి సత్తా చాటుతుందా..? అనే ప్రశ్నలకు మరికొన్ని గంటల్లో సమాధానం లభించబోతోంంది.
Lok Sabha Elections: దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠగా చూస్తున్న రోజు రానే వచ్చింది. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు జరిగిన ఏడు విడతల జరిగిన ఎన్నికల ఫలితాలు ఈ రోజు వెలువడనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది.
రేపు (మంగళవారం) లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికల ఫలితాల కోసం ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే.. రేపు ఫలితాలు వెలువడిన తర్వాత ఇండియా కూటమి నేతలు ఢిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత తదుపరి చర్యలపై చర్చించడానికి సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వర్గాలు తెలిపాయి. కాగా.. కూటమి నేతలు సమావేశం రేపు సాయంత్రం లేదా బుధవారం జరుగుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
Hardeep Singh Puri: లోక్సభ ఎన్నికల అనంతరం వెలువడిని అన్ని ఎగ్జిట్ పోల్స్లో ఈ సారి అధికారం మళ్లీ ఎన్డీయే కూటమిదే అని, ప్రధాని నరేంద్రమోడీ అధికారంలోకి వస్తున్నారని అంచనా వేశాయి.
Lok Sabha Election 2024 Exit Poll: ‘‘ఆబ్ కీ బార్ 400 పార్’’ బీజేపీ ఎన్నికల నినాదం, బీజేపీ ఒంటరిగా 370 సీట్లు, ఎన్డీయే కూటమి 400+ స్థానాలు కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ నేతలు ఎన్నికల ముందు నుంచి లక్ష్యంగా పెట్టుకున్నారు.
దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠతో చూసిన లోక్సభ ఎన్నికలు-2024 ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి. మరోసారి ప్రధాని నరేంద్రమోడీ అధికారంలోకి రాబోతున్నారని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి.
Exit Polls Lok Sabha Elections 2024: 2024 లోక్సభ ఎన్నికలు ముగిశాయి. ఏప్రిల్ 19న ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ జూన్ 1తో ముగిసింది. మొత్తం 7 దశల్లో దేశంలోని 543 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి.