2025 సంవత్సరంలోకి అడుగుపెట్టేశాం. ఈ ఏడాదిలో జరిగించాల్సిన పనులు, కార్యక్రమాలు అందరికీ ఉంటాయి. ఎవరి లెక్కలు వారికి ఉంటాయి. సహజంగా కొత్త ఏడాదిలోకి ప్రవేశించినప్పుడు ఉద్యోగులు గానీ.. ఆయా వర్గాల ప్రజలు హాలీడేస్ చెక్ చేసుకుంటారు.
చాలా మంది బ్రేకప్ అవడం వల్ల ఏదో జీవితాన్ని కోల్పోయినట్లే బాధ పడుతూ ఉంటారు. అలా కాకుండా దాని నుంచి బయటపడి తిరిగి వారి జీవితంలోకి రావడం ఎంతో ముఖ్యం. ఎవ్వరు ఎంత చెప్పినా వాళ్ల మాటలు పట్టించుకోరు. మీరు కూడా బ్రేకప్ అయ్యి ఇబ్బంది పడుతున్నారా.. దాని నుండి బయటపడ లేకపోతున్నారా? అయితే ఈ టిప్స్ పాటించండి.
ప్రధాని మోడీ లావోస్ పర్యటనలో ఉన్నారు. రెండు రోజుల పర్యటన కోసం గురువారం మోడీ లావోస్ వెళ్లారు. 21వ శతాబ్దం భారతదేశం, ఆసియాన్ దేశాల శతాబ్దంగా ప్రధాని మోడీ అభివర్ణించారు. లావోస్ వేదికగా 21వ ‘ఆసియాన్- ఇండియా సమ్మిట్’లో ప్రధాని మోడీ పాల్గొని ప్రసంగించారు.
రైలులో ప్రయాణిస్తున్నప్పుడు చాలాసార్లు ప్రయాణీకుల ఆరోగ్యం క్షీణించడం జరుగుతుంది. ఆ పరిస్థితిలో వారికి ఏమి చేయాలో అర్థం కాదు. రైలులో ప్రయాణించేటప్పుడు ఆరోగ్య సమస్యలు వచ్చినట్లయితే.. మీకు అత్యవసర పరిస్థితుల్లో సహాయపడే ఓ నెంబర్ ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. రైలు వెళ్తున్నప్పుడు అనారోగ్యంగా అనిపిస్తే ఆందోళన చెందాల్సిన పనిలేదు. మీరు 139 నంబర్కు కాల్ చేయడం ద్వారా తక్షణ సహాయం పొందవచ్చు.
V. Srinivas Goud: తెలంగాణ రాష్ట్రం ప్రయోజనాలే మాకు ముఖ్యమని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే నీళ్ళు, నీధులు, నియామకాలు కోసమన్నారు.
అందంగా ఉండాలంటే స్లిమ్ గా, నాజూగ్గా ఉండాలని, అయితే దానికి సరిపడేంత బరువు కూడా ఉండాలి. నాజూకుతనం మోజులో పడి ఉండాల్సినంత బరువు ఉండకపోతే చాలా సమస్యలు వస్తాయి. కొందరైతే ఉదయం బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం మానేస్తే అధిక బరువు తగ్గించుకోవచ్చని భావిస్తుంటారు. అయితే అందులో ఎంతమాత్రం నిజం లేదని పరిశోధకులు చెబుతున్నారు. ఉదయం బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం మానేస్తే అధిక బరువు పెరుగుతారు తప్ప, బరువు తగ్గరని వారంటున్నారు. ఈ క్రమంలో పలువురు పరిశోధకులు ఈ విషయంపై తాజాగా…