హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం వివిధ ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ విద్యార్థులు రాస్తుంటారు. ఉన్నత చదువులు చదవాలంటే ప్రవేశ పరీక్షలు రాయాల్సిందే. ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తైన విద్యార్థులు ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ రాస్తుంటారు. ఇంజినీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ వంటి కోర్సులను చదివేందుకు ఎప్సెట్, ఎడ్సెట్, ఐసెట్ వంటి �
హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం విద్యా్ర్థులు ఎట్రెన్స్ ఎగ్జామ్స్ రాస్తుంటారు. ఎప్ సెట్, ఐసెట్, పీజీఈసెట్, ఎడ్ సెట్ వంటి ప్రవేశ పరీక్షలకు హాజరవుతుంటారు. అయితే ఎంట్రెన్స్ ఎగ్జామ్ పూర్తైన తర్వాత కొన్ని రోజులకు ప్రాథమిక కీని రిలీజ్ చేస్తుంటారు అధికారులు. ఇక ఈ కీపై అభ్యంతరాలు ఉంటే తెలపాలని ఎంట్రెన్స్ ఎగ్జా�
ఏపీ ఐసెట్-2024 ఫలితాలు విడుదలయ్యాయి. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 6న ఏపీలో 111, తెలంగాణలో 2 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. మొత్తంగా 48,828 మంది దరఖాస్తు చేసుకోగా.. అందులో 44,446 మంది పరీక్షలకు హాజరయ్యారు.
TS EAPCET 2024: లోక్సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో జరగనున్న పలు ప్రవేశ పరీక్షల తేదీల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. EAPCET పరీక్షను షెడ్యూల్ కంటే ముందుగానే నిర్వహించాలని తెలంగాణ ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది.
తెలంగాణ ఐసెట్ షెడ్యూల్ విడుదలైంది. కాసేపటి క్రితమే తెలంగాణ ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇప్పటికే ఈ ఏడాది ప్రవేశ పరీక్షలకు సంబంధించి కొన్ని షెడ్యూల్ ను విడుదల చేయగా.. తాజాగా ఐసెట్ షెడ్యూల్ విడుదల చేసింది.
ఎంబీఏ, ఎంసీఏల్లో ప్రవేశాలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో జూలై 27, 28 తేదీల్లో నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2022 (టీఎస్ఐసీఈటీ-2022) కన్వీనర్ ప్రొఫెసర్ కె రాజి రెడ్డి తెలిపారు. TSICET – 2022 పరీక్షలు (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) రెండు సెషన్లలో ఉదయం 10 నుండి 12.30 వరకు మరియు మధ్యాహ్�