Maruti Suzuki e Vitara: ఎలక్ట్రిక్ కార్ల వినియోగం భారతదేశంలో పెరుగుతోంది. దీనిని క్యాష్ చేసుకునేందుకు అన్ని ఆటోమొబైల్ కంపెనీలు తమ ఫ్లాగ్షిప్ కార్లను మార్కెట్లోకి దించుతున్నాయి. తాజాగా, మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ తన మొదటి ఎలక్ట్రిక్ వాహహం, ఈ-విటారాను సెప్టెంబర్ 3న విడుదల చేయబోతోంది. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో-2025లో మొదటిసారిగా ఈ కారును ప్రదర్శించారు. భారతదేశంలో ప్రస్తుతం ఉన్న హ్యుందాయ్ క్రేటా ఎలక్ట్రిక్, టాటా కర్వ్ ఈవీ, మహీంద్రా BE 6, MG…
Hyundai Creta : హ్యుందాయ్ మోటార్ ఇండియా కొత్త ఎలక్ట్రిక్ కారు హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ ఇంకా రోడ్లపై పరిగెత్తనే లేదు. కానీ కంపెనీ ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు జనవరి 2025లో 1589.47 శాతం వృద్ధిని నమోదు చేశాయి.
ఇటీవల జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పో 2025లో దిగ్గజ ఆటో మొబైల్ కంపెనీలు తమ కొత్త మోడల్స్ ను ఆవిష్కరించాయి. అడ్వాన్స్డ్ ఫీచర్లు, స్టన్నింగ్ లుక్, స్పీడు, రేంజ్ వంటి దుమ్మురేపే ఫీచర్లతో సరికొత్త కార్లను తీసుకొచ్చాయి. ఈవీలకు డిమాండ్ పెరుగుతున్న తరుణంలో కంపెనీలన్నీ ఈవీ కార్లను తీసుకొచ్చే పనిలో పడ్డాయి. సింగిల్ ఛార్జ్ తో వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించే వీలుండడంతో ఈవీ కార్లను కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈవీల వాడకంతో ప్రయాణ…
Hyundai Creta EV: హ్యుందాయ్ తన మోస్ట్ సెల్లింగ్ కార్ క్రెటాని EV అవతార్లో తీసుకురాబోతోంది. క్రెటా EVని జనవరి 17న భారత మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025లో లాంచ్ చేయనుంది. క్రెటా EV మార్కెట్లో ఉన్న మారుతి సుజుకి eవిటారా, మహీంద్రా BE 6, టాటా కర్వ్, ఎంజీ జెడ్ EV, టయోటా అర్బన్ క్రూయిజర్ EVలకు పోటీ ఇవ్వనుంది. తాజాగా హ్యుందాయ్ క్రెటా EV టెక్ ఫీచర్లను, సేఫ్టీ ఫీచర్లను వెల్లడించింది.
హ్యుందాయ్ మోటార్స్ దాని అత్యంత ప్రజాదరణ పొందిన SUV క్రెటా యొక్క ఎలక్ట్రిక్ వెర్షన్ను తీసుకువస్తోంది. జనవరిలో జరిగే 'ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో' (ఆటో ఎక్స్పో 2025)లో దీన్ని విడుదల చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది.