Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Hyderabad

Hyderabad News

    • ప్రయాణికులకు శుభవార్త.. హైదరాబాద్‌ మెట్రో బంపరాఫర్
      #తెలంగాణ

      ప్రయాణికులకు శుభవార్త.. హైదరాబాద్‌ మెట్రో బంపరాఫర్

      ప్రయాణికులకు శుభవార్త చెప్పింది హైదరాబాద్‌ మెట్రో రైల్.. ప్రయాణికుల కోసం మెట్రో సువర్ణ ఆఫర్‌ పేరుతో కొత్త ఆఫర్‌ను తీసుకొచ్చింది… అంటే ఇది ట్రిప్‌ పాస్‌ ఆఫర్‌… దీనికి నిర్ణీత సమయం కూడా ఉంది… 45 రోజుల కాలంలో 20 ట్రిప్పులకు సరిపడా డబ్బులు చెల్లించి.. 30 ట్రిప్పులను పొందే అవకాశాన్ని ఈ ట్రిప్ పాస్‌ ద్వారా కల్పిస్తుంది హైదరాబాద్‌ మెట్రోల్‌ రైల్.. ఇక, నెలలో 20 మెట్రో ట్రిప్స్‌ కన్నా అధికంగా ప్రయాణించే ప్రయాణికుల కోసం…
    • మగువలకు షాక్… పెరిగిన బంగారం ధరలు
      #జాతీయం

      మగువలకు షాక్… పెరిగిన బంగారం ధరలు

      ఇండియా లోనే కాదు… ప్రపంచంలోనే అత్యంత విలువైనది బంగారం. అయితే.. కొన్ని రోజులుగా బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. కరోనా నేపథ్యంలో పసిడి ధరలు పెరుగుతు న్నాయని నిపుణులు అంటున్నారు. అయితే గత వారం రోజుల నుంచి బంగారం ధరలు పెరుగుతూ, తగ్గుతూ వస్తున్నాయి. ఇక ఈ రోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పెరిగి రూ. 44, 160 కి…
    • దసరాకు నగరవాసుల పల్లెబాట
      #తెలంగాణ

      దసరాకు నగరవాసుల పల్లెబాట

      దసరా పండగకు సొంతూళ్లకు వెళ్లేందుకు పయనమయ్యారు హైదరాబాద్‌ నగరవాసులు. దీంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. కాలేజీలకు కూడా సెలవులు ఇవ్వడంతో విద్యార్థులు కూడా సొంత ఊర్లకు వెళ్తున్నారు. అయితే రద్దీకి తగ్గట్టు రైళ్లను నడపడం లేదని వాపోతున్నారు ప్రయాణికులు. కోవిడ్ కారణంగా నిలిపివేసిన రైళ్లు సైతం పూర్తి స్థాయిలో నడపటం లేదని చెబుతున్నారు. రెండు నెలల ముందు రిజర్వేషన్ చేసుకుంటేనే కానీ రైలులో ప్రయాణం చేయలేకపోతున్నమని, అప్పటికప్పుడు వెళ్ళాలంటే సాధారణ రైళ్లు లేక చాలా…
    • చాంద్రాయణగుట్ట మర్డర్‌ కేసు.. ఎస్‌ఐపై వేటు
      #తెలంగాణ

      చాంద్రాయణగుట్ట మర్డర్‌ కేసు.. ఎస్‌ఐపై వేటు

      హైదరాబాద్‌ ఓల్డ్‌ సిటీ చాంద్రాయణగుట్ట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో పట్టపగలే నడిరోడ్డుపై దారుణ హత్య ఘటన కలకలం సృష్టించింది.. చాంద్రాయణగుట్ట నుంచి హీషీమాబాద్‌ వైపు కారులో వెళ్తున్న హమీద్‌ అనే వ్యక్తిని వెంబడించిని గుర్తు తెలియని వ్యక్తులు కారును అడ్డుకున్నారు. కారులో ఉన్న హమీద్‌ను బయటకు లాగి నడిరోడ్డుపై కత్తులతో నరికి చంపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పట్టపగలు నడిరోడ్డుపై జరిగిన ఈ ఘటనతో పాతబస్తీలో భయాందోళనకు నెలకొన్నాయి.. అయితే,…
    • సీఎం కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
      #తెలంగాణ

      సీఎం కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు

      తెలంగాణలో ఎంగిలిపూవు బతుకమ్మతో ప్రారంభమైన బతుకమ్మ పండుగ.. ఇవాళ సద్దుల బతుకమ్మ ఉత్సవాలతో ముగియనున్నాయి.. ఇక, ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా సద్దుల బతుకమ్మ సంబురాలను ఘనంగా జరుగుతున్నాయి.. ఈ తరుణంలో పూల పండుగ బతుకమ్మ చివరి రోజు సద్దుల బతుకమ్మ సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తొమ్మిది రోజులుగా ప్రకృతిని ఆరాధిస్తూ, పూలతో బతుకమ్మను పేర్చి తెలంగాణ ఆడబిడ్డలు అత్యంత ఆనందోత్సాహాల నడుమ రాష్ట్ర పండుగ బతుకమ్మ సంబురాల ఘనంగా జరుపుకోవడంపై సంతోషం…
    • టీఎస్‌ హైకోర్టుకు ఏడుగురు కొత్త జడ్జీలు
      #తెలంగాణ

      టీఎస్‌ హైకోర్టుకు ఏడుగురు కొత్త జడ్జీలు

      భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఎన్వీ రమణ బాధ్యతలు స్వీకరించిన తర్వాత క్రమంగా జడ్జీల నియామకంపై ఫోకస్‌ పెట్టారు.. సుప్రీంకోర్టు నుంచి వివిధ రాష్ట్రాల హైకోర్టుల వరకు జడ్జీల నియామక ప్రక్రియ కొనసాగుతోంది.. తాజాగా. తెలంగాణ హైకోర్టుకు ఏడుగురు జడ్జీలను నియమించారు.. సుప్రీం కోర్టు కొలీజియం సిఫారసు చేసిన ఏడుగురిని తెలంగాణ హైకోర్టు జడ్జీలుగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జుడిషియల్‌ ఆఫీసర్లయిన శ్రీసుధా, సి. సుమలత, జి. రాధా రాణి, ఎం. లక్ష్మణ్‌,…
    • తెలంగాణలో వ్యాక్సినేషన్‌కు హాలీడేస్
      #తెలంగాణ

      తెలంగాణలో వ్యాక్సినేషన్‌కు హాలీడేస్

      కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగంగా జరుగుతోంది.. కొన్ని సార్లు ప్రత్యేక డ్రైవ్‌ ద్వారా విస్తృతంగా వ్యాక్సిన్‌ వేస్తున్నారు అధికారులు.. అయితే, బతుకమ్మ, దసరా పండుగ నేపథ్యంలో మరికొన్ని రోజులు వ్యాక్సినేషన్‌కు సెలవులు ప్రకటించారు అధికారులు.. రేపు అనగా 14వ తేదీన వాక్సినేషన్ కు సెలవు ఇవ్వాలని వైద్య, ఆరోగ్య సిబ్బంది ముఖ్యమంత్రి కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు.. ఈ మేరకు, 14వ తేదీన వాక్సినేషన్ కార్యక్రమానికి విరామం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ను…
    • టీఆర్ఎస్ పార్టీలో ఎన్నిక‌ల సంద‌డి…
      #Top Story

      టీఆర్ఎస్ పార్టీలో ఎన్నిక‌ల సంద‌డి…

      టీఆర్ఎస్ పార్టీలో పార్టీ సంస్థాగ‌త నిర్మాణం, గ్రామ‌, మండ‌ల‌, ప‌ట్ట‌ణ క‌మిటీలు పూర్త‌య్యాయ‌ని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.  అనుబంధ సంఘాలు కూడా ఏర్పాటైన‌ట్టు కేటీఆర్ తెలిపారు.  2019 ఎన్నిక‌ల కార‌ణంగా పార్టీ ప్లీన‌రీ కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌లేక‌పోయామ‌ని, ఆ త‌రువాత క‌రోనా కార‌ణంగా రెండేళ్లపాటు ప్లీన‌రీని నిర్వ‌హించ‌లేద‌ని, న‌వంబ‌ర్ 15న వ‌రంగ‌ల్‌లో విజ‌య‌గ‌ర్జ‌న జ‌రుగుతుంద‌ని అన్నారు.  ఇక పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వికి సంబంధించి ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించ‌బోతున్న‌ట్టు కేటీఆర్ తెలిపారు.  అక్టోబ‌ర్ 17 వ తేదీన ఎన్నిక‌ల షెడ్యూల్ రిలీజ్…
    • లైవ్‌:  మంత్రి కేటీఆర్ ప్రెస్ మీట్‌
      #Top Story

      లైవ్‌: మంత్రి కేటీఆర్ ప్రెస్ మీట్‌

      Read: ఘోర‌ ప్ర‌మాదం: లోయ‌లో ప‌డ్డ బ‌స్సు… 32 మంది మృతి…
    • వినియోగ‌దారుల‌కు షాకిచ్చిన పుత్త‌డి…
      #Top Story

      వినియోగ‌దారుల‌కు షాకిచ్చిన పుత్త‌డి…

      గ‌త రెండు రోజులుగా స్థిరంగా ఉన్న బంగారం ధ‌ర‌లు ఒక్కసారిగా మ‌ళ్లీ పెరిగాయి. పండుగ సీజ‌న్ కావ‌డంతో బంగారం కొనుగోలు చేసేందుకు ఎక్కువ‌మంది ఆస‌క్తి చూపుతుంటారు.  ఈ స‌మ‌యంలో బంగారం ధ‌ర‌లు పెర‌గ‌డం కొంత ఇబ్బందులు తీసుకొచ్చే అంశంగా చెప్పుకోవాలి.  పెరిగిన ధ‌ర‌ల ప్ర‌కారం ఈరోజు హైద‌రాబాద్ బులియ‌న్ మార్కెట్లో ధ‌ర‌లు ఇలా ఉన్నాయి.  10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 250 పెరిగి రూ.44,150కి చేరింది.  10 గ్రామ‌లు 24 క్యారెట్ల బంగారం…
    ←1…512513514515516…596→

తాజావార్తలు

  • Off The Record: బ్యాంకుకు కన్నం వేసినోడితోనే టీడీపీ నేత భేరాలు

  • Reliance: ‘దేశ ఇంధన భద్రతే మా ప్రాధాన్యత’.. ఎల్పీజీ ఉత్పత్తిని పెంచనున్న రిలయన్స్ ఇండస్ట్రీస్!

  • Off The Record : చిన్నన్నయ్య కోసం పవన్ పవర్‌ను గట్టిగా వాడబోతున్నారా..?

  • Nuwan Seneviratne: స్కూల్ బస్సు డ్రైవర్ నుంచి టీమిండియా ‘వరల్డ్ కప్’ హీరో వరకు.. ఎవరీ నువాన్ సెనెవిరత్నే?

  • CBI SO Recruitment 2026: సెంట్రల్ బ్యాంక్ లో భారీగా స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు.. బెస్ట్ శాలరీ

ట్రెండింగ్‌

  • Soft Idli Tips : దూది లాంటి మెత్తటి ఇడ్లీల కోసం చిట్కాలు.. పప్పు, బియ్యం ఎంతసేపు నానబెట్టాలో తెలుసా.?

  • Save Your Food: వేసవిలో అన్నం పాడవకుండా ఉండేలా సింపుల్‌ చిట్కా..!

  • 3.2K డిస్‌ప్లే, డాల్బీ ఆటమ్స్ స్పీకర్స్ వంటి పవర్‌ఫుల్ ఫీచర్లతో Xiaomi Pad 8 లాంచ్.. ధర ఎంతంటే.?

  • Basil Joseph: బ్రో.. నువ్వు ఓ ఫేమస్ హీరో గుర్తుందా..? రోడ్డుపై ఆ అల్లరేంటి.? వీడియో వైరల్..

  • రూ.10,999కే 6300mAh భారీ బ్యాటరీ, HD+ డిస్‌ప్లేతో POCO C85x 5G లాంచ్.. ఫీచర్స్ ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions