హైదరాబాద్లో నిన్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ముగింపు సందర్భంగా పార్టీ అగ్ర నేత, ప్రధాని మోడీ తన ప్రసంగంలో 'P2 to G2' అనే మోడల్ గురించి ప్రస్తావించారు.
A boyfriend, knowing that his girlfriend was getting married to someone else, tried to commit suicide by pouring kerosene on fire in front of the function hall where the wedding was taking place.
JP Nadda, the party's national president, addressed the vijaya sankalpa sabha organized by the BJP in Telangana. He expressed confidence that KCR's rule will end and BJP's rule will come in Telangana.
ఇవాళ రెండో రోజు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హెచ్ఐసీసీ వేదికగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో.. తెలంగాణపై ప్రత్యేక చర్చ జరుగుతున్నట్లు సమాచారం. భాగ్యనగర్ డిక్లరేషన్ పేరుతో కీలక రాజకీయ తీర్మానాన్ని బీజేపీ ఆమోదించనుంది. నిన్న మొదటి రోజు (శనివారం) సమావేశాలకు హాజరైన ప్రధాని మోదీ రాత్రి నోవాటెల్ హోటల్లో బస చేశారు. అయితే.. తెలంగాణలో పాగావేయాలనే ప్రయత్నాలు.. దక్షిణాదిన విస్తరించాలనే వ్యూహంలో భాగంగా జాతీయ కార్యవర్గ సమావేశాలను బీజేపీ హైదరాబాద్లో నిర్వహిస్తోంది. read also: godhra…
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల అనంతరం ఆదివారం సాయంత్రం 6 గంటలకు బీజేపీ విజయ సంకల్ప సభ భారీ స్థాయిలో జరగనుంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగే ఈ సభలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. బీజేపీ విజయ సంకల్ప సభకు ఆ పార్టీకి చెందిన అగ్రనేతలు హాజరుకానున్నారు. పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సభలో ఆశీనులు అవుతారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తుతో పాటు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు…
ప్రధాని మోడీ రథంపై స్వారీ చేస్తున్నట్లుగా కళాకారులు రూపొందించిన పేయింటింగ్ అందరి దృష్టిని ఆకర్శిస్తోంది. ఈ పెయింటింగ్ లో కృష్ణుడూ, అర్జునుడూ.. రెండూా అంటూ వేసిన మోడీ ఫోటో ఆసక్తి కరంగా మారింది. పెయింటింగ్ అంతా కాషాయి రంగుతో.. రథం ఏర్పాటు చేసి ఆ రథంలో మోడీ ని కూర్చొని సవారి చేస్తున్నట్లుగా కళాకారులు చిత్రించారు. జూలై 1న నగరానికి వచ్చిన నడ్డా.. ఈ ఫోటో ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. అందులో మోడీ పెయింటింగ్ అందరికి ఆశక్తి…