Girl died due to negligence of hospital: ప్రైవేటు ఆస్పత్రి నిర్వాహకం ఓ బాలిక ప్రాణాలు తీసింది. వైద్యం పేరుతో ఐదేళ్ల బాలిక మృతికి కారణం అయింది. రాజేంద్రనగర్ కాటేదాన్ లో ఈ ఘటన జరిగింది. ఈ నెల 29న అనారోగ్యంతో బాధపడుతున్న సాన్విక అనే ఐదేళ్ల బాలికను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు తల్లిదండ్రులు. బాలిక సైనస్ తో బాధపడుతుందని వెంటనే ఆస్పత్రి చేయాలని వైద్యులు తల్లిదండ్రులకు చెప్పారు. తమ కూతురును…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు.. ఎలాగైనా.. ఎన్ని కష్టాలు భరించైనా సొంత ఊరికి వెళ్లాలని ప్రయత్నాలు చేస్తుంటారు తెలుగు ప్రజలు.. దీంతో, పండు సీజన్లో విమానాలు, రైళ్లు, బస్సులు.. ఇలా ఏవి ఆశ్రయించినా ప్రయాణికుల రద్దీ ఉంటుంది.. దీంతో, సొంత వాహనాల్లో కూడా ఊరికి వెళ్లేవారు ఉన్నారు.. అయితే, సంక్రాంతి పండుగకు మరో 16 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే… ఇప్పటికే సంక్రాంతి రద్దీ దృష్ట్యా ప్రయాణికులకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది…
డ్రగ్స్ మాఫియాపై చెక్ పెడుతున్నారు అధికారులు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో డ్రగ్ సరఫరాకు డ్రగ్ డీలర్స్ పెద్ద ఎత్తున ప్లాన్ చేసుకుంటున్న సందర్భంలో అధికారులు అలర్ట్ అయ్యారు. నగర శివారు ప్రాంతాల్లో డంప్ చేసి డ్రగ్ మాఫియా పెట్టుకుంటున్నారు.
కోవిడ్ సంక్షోభం తిరిగి పుంజుకున్న నేపథ్యంలో, ఈరోజు దేశవ్యాప్తంగా ఆసుపత్రులలో మాక్ డ్రిల్లు నిర్వహిస్తున్నారు. కేసులు పెరిగితే తీసుకోవాల్సిన అన్ని చర్యలను ఆసుపత్రులు సిద్ధం చేస్తున్నాయి. ఈరోజు ఢిల్లీలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సూక్ మాండవీయ డ్రిల్ను పర్యవేక్షించారు.
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ ఈరోజు హైదరాబాద్ రానున్నారు. రేపు ఎల్లుండి సమీర్పేటలో నిర్వహించే దక్షిణాది రాష్ట్రాల లోక్సభ నియోజకవర్గాల కార్యకర్తల శిక్షణ శిబిరంలో పాల్గొంటారు. అసెంబ్లీ విస్తారకులు, తెలంగాణ ఇన్ఛార్జ్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు.
20వ వార్షికోత్సవం సందర్భంగా తాము ప్రకటించిన లక్కీ డ్రా ఆఫర్కు ప్రజానీకం నుంచి చక్కని స్పందన వ్యక్తమవుతోందని నెంబర్ 1 మొబైల్ రిటైల్ చెయిన్ బిగ్’సి’ ఫౌండర్ & సిఎండి శ్రీ యం. బాలు చౌదరి పేర్కొన్నారు. ఈ ఆఫర్లో మొత్తం 3లక్కీ డ్రా తీయబడుతుందనీ, మొత్తం 3లక్కీడ్రాలలో విజేతలుగా ఎంపికైన కస్లమర్లకు 20 మారుతి సుజుకి ఆల్టో జానా బైక్ లు, 20 రిఫ్రిజరేటర్లు, 20 ఏసీలు, 20 టీవీలను బహుమతులుగా అందజేస్తామని తెలిపారు. ఈ…
తెలంగాణలో అధికార బీఆర్ఎస్, విపక్ష బీజేపీ మధ్య.. మాటల యుద్ధంతో పాటు సవాళ్ల పర్వం కొనసాగుతూనే ఉంది.. తాజాగా చెప్పుతో కొట్టుకునే వ్యాఖ్యలు రచ్చ చేస్తున్నాయి.. ఇప్పుడు సీన్లోకి ఎంట్రీ ఇచ్చారు మంత్రి మల్లారెడ్డి.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి బహిరంగ సవాల్ విసిరారు.. మా ముఖ్యమంత్రి కేసీఆర్పైన ఆయన కుటుంబ సభ్యులపై పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు.. ఈ రాష్ట్రంలో జరిగినట్లుగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో అభివృద్ధి పథకాలు చూపించిన నేను రాజీనామా చేస్తాను…