హైదరాబాద్లో కబ్జారాయుళ్లు హడలెత్తిస్తున్నారు. ఖాళీ స్థలాల కనిపిస్తే చాలు ఆక్రమించుకుంటున్నారు. ఆ స్థలాలను కోట్ల రూపాయలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. అందినకాడికి దండుకుంటున్నారు. అలాంటి ఓ గ్యాంగ్ను పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కబ్జారాయుళ్లు రెచ్చిపోతున్నారు. పేదలు, మధ్యతరగతి ఆస్తులే టార్గెట్గా కబ్జాలు చేస్తున్నారు. ఖాళీ స్థలాలు కనిపిస్తే చాలా ఆక్రమించేస్తున్నారు. విలువ పెరిగితే భూములు అమ్ముకుందామనుకున్న వాళ్లను నిలువునా ముంచేస్తున్నారు. ఆస్తులు అంతస్తులు లేకపోయినా మనకంటూ మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ ఉంటారు జనం.…
Bharathi Builders: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో మరో ప్రీ లాంచ్ స్కాం వెలుగు చూసింది. ‘భారతి బిల్డర్స్’ అనే డెవలపర్ కంపెనీ పేరుతో 250 మందికిపైగా కొనుగోలుదారులను మోసం చేసిన ఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. బాధితులు కోట్లు రూపాయల పెట్టుబడులు పెట్టినప్పటికీ.. ప్రాజెక్ట్ పని ముందుకు సాగకపోవడం, భూమిని మూడో వ్యక్తికి విక్రయించడం ప్రస్తుతం సంచలనం రేపుతోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. Suspicious Death: అమావాస్య రోజు భర్తకు పాదపూజ చేసిన…
Real Estate Scam: మాజీ ఐఏఎస్ అధికారి ఆర్పీ సింగ్.. తమను మోసం చేశారని దాదాపు 700 మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన కడుతున్న ఐ టవర్లో తాము ఇన్వెస్టర్లుగా ఉన్నామని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అసలు ఈ కేసులో ఏం జరిగింది..? తాజాగా హైదరాబాద్లో మరో రియల్ ఎస్టేట్ మోసం వెలుగులోకి వచ్చింది. ఐ టవర్ పేరుతో ఖాజాగూడలోని సర్వే నంబర్ 19 ప్రాంతంలో నిర్మితమవుతోంది. దాదాపు…