Illegal Affair Murder: మరికొన్ని రోజుల్లో మానవ సంబంధాలు ఉండవేమో అనేలా ప్రస్తుతం అనేక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పరాయి వారికోసం సొంతవారినే కదా తీర్చే ఘటనలు ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యాయి. భర్తను భార్య, తల్లితండ్రులను కన్నా బిడ్డలే ఇలా సొంతవారిని కదా తేరుస్తున్నారు. ఇక అసలు విషయంలోకి వెళితే.. తాజాగా ఇలాంటి మరొక ఘటన హైదరాబాద్ నగరంలోని కవాడిగూడలో చోటుచేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని కన్న తండ్రినే హత్య చేసింది కూతురు. ఇక్కడ మరో…
భర్తలను భార్యలు మట్టుబెడుతున్న అనేక ఘటనలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ ప్రరిడిలో దారుణ ఘటన చోటు చేసుకుంది.. బండరాయితో తలపై మోది భర్తను హత్య చేసింది భార్య. భర్త మద్యానికి బానిసై తరచూ తనను వేధిస్తున్నాడని భార్య ఆరోపించింది.
Fake Officers: హైదరాబాద్ నగరంలో మోసాల ముఠా రెచ్చిపోయింది. ట్రస్ట్ లను లక్ష్యంగా చేసుకుని CSR ఫండ్స్ ఇప్పిస్తామని నమ్మించి, పెద్ద మొత్తంలో దోచుకున్న ముఠా గుట్టు మలక్పేట పోలీసుల దర్యాప్తులో బయటపడింది. నగరంలోని ఓ ట్రస్ట్ను లక్ష్యంగా చేసుకున్న ఈ ముఠా.. నకిలీ డాక్యుమెంట్లు, టాస్క్ ఫోర్స్ యూనిఫార్ములతో సినిమా స్టైల్లో మోసానికి పాల్పడింది. ఈ ముఠా సభ్యులు ట్రస్ట్ల వద్దకు వెళ్లి.. మా వల్ల మీరు భారీగా CSR ఫండ్స్ పొందవచ్చు అంటూ నమ్మకం…
ప్రియుడితో మాట్లాడొద్దని హెచ్చరించినందుకు ఏకంగా భర్తను హతమార్చిందో భార్యామణి !! మద్యం మత్తులో ఉన్న భర్తను గొంతునులిమి చంపడమే కాకుండా... ఆత్మహత్యగా చిత్రీకరించింది !! బంధువులనూ నమ్మించి.. అంత్యక్రియలకు ఏర్పాటు చేసింది. ఒక్క చిన్న క్లూ.. భార్య ఆడిన నాటకాన్ని బయటపెట్టింది !! ఇంతకూ ఎవరా కిరాతక భార్యామణి..? ప్రియురాలి డ్రామా వెనకున్న ప్రియుడు ఎవరు..?
Son Kills Father: మనిషి కాదు వాడు… నరరూప రాక్షసుడు! కన్నతండ్రినే కిరాతకంగా హతమార్చాడు ఓ కిరాతక కొడుకు. సర్ప్రైజ్ చేస్తాను నాన్న అని.. కళ్లకు గంతలు కట్టి.. ఏకంగా కత్తితో పొడిచి చంపేశాడు. ఇంటి అవసరాల కోసం పొలం తాకట్టు పెట్టి తండ్రి తెచ్చిన డబ్బులను ఆన్లైన్ బెట్టింగ్ లో తగలబెట్టిందే కాకుండా.. డబ్బులేవి అని అడిగిన పాపానికి తండ్రిని హత్యచేశాడు ఈ పుత్రరత్నం. గచ్చిబౌలి పీఎస్ పరిధిలో జరిగిన ఈ ఘటన సంచలనం రేపుతోంది.…
Robbery: ఆ దొంగలకు ఆలయాలే టార్గెట్. అక్కడ ఉన్న పంచలోహ విగ్రహాలు.. బంగారు ఆభరణాలు చోరీ చేస్తారు. పోలీసులకు దొరక కుండా తప్పించుకుని వెళ్లిపోతారు. ఇలా చోరీ చేసిన విగ్రహాలను ముంబై, చెన్నై స్మగ్లర్లకు అమ్మేస్తున్నారు. వరుసగా చోరీలు జరుగుతుండడంతో సీరియస్గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేయడంతో నిందితులు పట్టుబడ్డారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఉన్న ఆలయాల్లో వరుసగా జరుగుతున్న చోరీల కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు… దాదాపు ఫిబ్రవరి నుంచి నిన్న మొన్నటి వరకు ఆలయాల్లో…
Cyber Fraud: మ్యాట్రిమోనీ సైట్లను అడ్డం పెట్టుకుని లేడీ కిలాడీలు రంగంలోకి దిగారు. సైబర్ మోసాలు చేస్తున్నారు. అమాయకులను బురిడీ కొట్టించి ఏకంగా లక్షల రూపాయలు కొట్టేస్తున్నారు. తాజాగా ఓ వ్యాపారికి ఇలాంటి ఛేదు అనుభవమే ఎదురైంది. ఏకంగా అతని వద్ద 22 లక్షలు దోచేశారు. చివరికి నిజం తెలియడంతో ఆ వ్యక్తి ఇప్పుుడు పోలీసుల చుట్టూ తిరుగుతున్నాడు. ఇన్నాళ్లూ లింకులు.. ఓటీపీలు అని చెబుతున్న సైబర్ కేటుగాళ్లు… కొంత పంథా షురూ చేశారు.. ఎక్కడ అవకాశం…
రౌడీయిజం చేసేవాడు అదే రౌడీయిజంకు బలవుతాడు. యస్.. మీరు విన్నది కరెక్టే. హైదరాబాద్ కూకట్పల్లిలో సరిగ్గా ఇలాగే జరిగింది. ఓ వ్యక్తి రౌడీయిజం తట్టుకోలేక అతడి ఫ్రెండ్సే అతన్ని చంపేశారు. ఈ కేసులు ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. అంతా కలిసి తిరిగారు.. అంతే కాదు ఆ ప్రాంతంలో అందరూ రౌడీలే. కానీ ఒకరు చిన్న రౌడీ.. మరొకరు పెద్ద రౌడీ అంతే తేడా.. ఇందులో సయ్యద్ షాహిద్ అనే యువకుడు ఉన్నాడు. అతని తండ్రి…
హైడ్రా పేరు చెప్పిబెదిరించిన ఇరువురిపై గచ్చిబౌలి పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. మిరియాల వేదాంతం, యెలిసెట్టి శోభన్ బాబు గండిపేట మండలం, నెక్నాంపూర్ విలేజ్లోని అల్కాపూర్ టౌన్షిప్లో ఓ ఇంటికి వెళ్లి బెదిరించినట్టు పోలీసు స్టేషన్కు ఫిర్యాదు అందింది. ఈ నెల 23న మధ్యాహ్నం 3.20 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. నలుపు రంగు కారులో వచ్చిన ఈ ఇద్దరు ఇంటి ఆవరణలోకి వచ్చి పరిశీలిస్తుండగా.. ఎవరని అడిగితే తాము హైడ్రా నుంచి వచ్చామని బదులిచ్చారని…
కష్టపడి బీటెక్ పూర్తి చేశాడు. చదివిన చదువుతో సాఫ్ట్వేర్ ఉద్యోగం సంపాధించాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగంతో జీవితాన్ని స్వార్థకతకు నిదర్శనంగా మలుచుకోవాల్సిన పరిస్థితుల్లో తప్పటడుగు వేశాడు. అంచలంచలుగా ఎదగాల్సిన స్థితిలో డ్రగ్స్కు అలవాటు పడ్డాడు. అలాగే డ్రగ్స్ అమ్మకాల్లో దిగి కటకటాల పాలైన సాఫ్ట్వేర్ ఉద్యోగి కథనం ఇది.