హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్ఎంపీ వైద్యుడి భార్య దారుణంగా హత్యకు గురైంది. ఆర్ఎంపీ వైద్యుడి భార్యను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు.
erabad Crime: తెలుగు రాష్ట్రాల్లో ఓ గజ దొంగ పోలీసులను ముప్పుతిప్పలు పెట్టాడు. పోలీసులకు దొరక్కుండా.. ఆనవాలు వదలకుండా చోరీల్లో సిద్దహస్తుడు. ముసుగులు, విగ్గులు ధరించి మహిళ వేషంలో దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్ గా మారాడు.
సొంత బావమరిది బతుకు కోరే బావ.. ఆస్తి కోరుకున్నాడు. ఇందుకోసం బావమరిదిని పక్కా ప్లాన్ వేసి హత్య చేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఆత్మహత్యగా సృష్టించి.. మృతదేహాన్ని అత్తింటివారికి అప్పగించాడు. అయితే అత్తమామలకు అనుమానం రావడంతో బావ బాగోతం అంతా బయపడింది. చివరకు బావ కటకటాల పాలయ్యాడు. ఈ ఘటన గచ్చిబౌలిలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి… నెల్లూరు జిల్లా కావలికి చెందిన శ్రీకాంత్.. గచ్చిబౌలిలో పీజీ హాస్టల్ నిర్వహిస్తున్నాడు. క్రికెట్ మ్యాచ్లపై బెట్టింగ్ పెట్టి ఐదు…
Electric shock: వినాయక మండపం ఏర్పాటు చేస్తుండగా విద్యుదాఘాతంతో ఓ యువకుడు మృతి చెందిన ఘటన నగరంలో విషాదం నింపింది. పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలోని దూలపల్లికి చెందిన నవీన్చారి
ఘట్కేసర్ మాజీ ఎంపీటీసీ గడ్డం మహేష్ హత్య కేసులో పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. హత్య చేసిన కీలక నిందితులు శ్రీనివాస్, ప్రవీణ్ గా తేల్చారు. వారితో పాటు శవం పూడ్చేందుకు సహకరించిన జేసీబీ యజమాని నరేష్, డ్రైవర్ సోహన్ ను కూడా అరెస్ట్ చేశారు.
Hyderabad Crime: ఘట్కేసర్ మాజీ ఎంపీటీసీ గడ్డం మహేష్ మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మాజీ ఎంపీటీసీ గడ్డం మహేష్ ను అతికిరాతకంగా దుండగులు హత్య చేసినట్లు గుర్తించారు పోలీసులు.
చిన్నారులను కిడ్నాప్ చేసి విక్రయించేందుకు ప్రయత్నించిన ముగ్గురు ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. ఈ దారుణమైన సంఘటన సైబరాబాద్ కమిషనరేట్ ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.