Rachakonda Crime: రాచకొండ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. అశోక్ అనే వ్యక్తిని నలుగురు వ్యక్తులు దారుణంగా హత్యచేశారు. దీంతో రాచకొండ ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు.
The dancers who pushed the watchman down from the fourth floor: హైదరాబాద్ లోని బంజారాహిల్స్ పోలీస్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. స్పైసీ రెస్టారెంట్ కు నలుగురు డాన్సర్లు వచ్చారు.
నగరంలోని బోరబండ పరిధిలోని రహమత్నగర్లో విషాదం చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి నిర్మాణంలో ఉన్న ఓ భవనం గోడ కూలిపోయింది. దీంతో పక్కనే ఉన్న ఇంటిపై ఇటుకలు పడ్డాయి. దీంతో ఆ ఇంట్లో ఉన్న నెల పాప మృతి చెందింది.
సమాజంలో మానవ సంబంధాలు, రక్త సంబంధాలకు అర్థం లేకుండా పోతుంది. కొడుకును పెంచి పోషించిన తండ్రిని చావుకు పంపిస్తున్న కసాయిల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. మానవ సమాజంలో రోజురోజుకూ నేరాలు రాజ్యమేలుతున్నాయి.
రాజేంద్ర నగర్లో డిగ్రీ విద్యార్థిని మిస్సింగ్ కలకలం రేపిన విషయం మరువక ముందే.. మరో ఇద్దరు చిన్నారుల మిస్సింగ్ కలకలం రేపింది. ఇద్దరు చిన్నారులే కావడంతో రాజేంద్ర నగర వాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఇందిరానగర్ వద్ద రాజధాని బస్సు ప్రమాదానికి గురైంది. మియాపూర్ నుండి విజయవాడ వెళ్తున్న రాజధాని బస్సు ఎదురుగా వెళుతున్న బైక్ కు ఢీకొంది. దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.డ్రైవర్ అప్పమత్తమై ప్రయాణికులు హుటా హుటిన కిందకు దించేశాడు. దీంతో తృటిలో ప్రమాదం తప్పింది.
ఇటీవలి కాలంలో అమ్మాయిలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. పసికందులను కూడా కామాంధులు కనికరం చూపటం లేదు. ఎందరో మృగాళ్లకు శిక్ష పడుతున్నా కనువిప్పు కావడం లేదు.