Crime News : ఐశ్వర్య అనే యువతి మిస్సింగ్.. చెట్ల పొదల్లో నిర్జన ప్రదేశంలో మృతదేహం లభ్యం
- చెట్ల పొదల్లో నిర్జన ప్రదేశంలో యువతి మృతదేహం
- అత్యాచారం చేసి అంతమొందించినట్లుగా ఆనవాళ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime News : మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టేక్ అంజయ్య నగర్కి చెందిన ఐశ్వర్య (17) అదృశ్యం అయింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఎనిమిదో తారీకు తల్లిదండ్రులు మియాపూర్ పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టిన పోలీసులు ఉప్పుగూడ కు చెందిన యువకుడితో ఇంస్టాగ్రామ్ లో పరిచయం ఉందని విచారణలో తేలింది. దీంతో విచారణ వేగవంతం చేసిన పోలీసులు అమ్మాయిని తుక్కుగూడలోని ప్లాస్టిక్ కంపెనీ పరిసర ప్రాంతాలలో చంపేసినట్లు గుర్తించారు. అయితే మియాపూర్ పోలీసులు వేగంగా స్పందించి ఉంటే అమ్మాయి బతికి ఉండేదని పలువురు అంటున్నారు. యువతి అదృశ్యమైన విషయం పోలీసులు గోపంగా ఉంచడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యువతిపై అత్యాచారం చేసి హత్య చేసి ఉండవచ్చని పోలీసులు ప్రాథమిక నిర్థారణకు వచ్చినట్లు సమాచారం.
Kollywood : సూర్య కోసం వెనక్కు తగ్గిన కుట్టి మక్కల్ సేతుపతి
Also Read
- Coimbatore R*ape Case: సంచలనంగా మారిన కోయంబత్తూరు ఘటన.. విజయ్ సర్కార్పై తీవ్ర విమర్శలు
- Terrorist Arrest: మేడ్చల్లో ఐఎస్ఐ లింకుల కలకలం.. వ్యక్తి అరెస్ట్.!
- KL Rahul IPL Record: ఐపీఎల్ చరిత్రలో కేఎల్ రాహుల్ అరుదైన రికార్డు..
- Vaibhav Sooryavanshi: ముంబై మ్యాచ్లో వైభవ్ మ్యాజిక్.. ఖాతాలోకి మరో రికార్డు.!
NTVతో యువతి బంధువులు, బస్తీవాసులు మాట్లాడుతూ.. ఈ నెల 8న మైనర్ అమ్మాయి మిస్సింగ్ అయిందని, యువతి చెట్ల పొదల్లో నిర్జన ప్రదేశంలో మృతదేహాం డీకంపోజ్ స్థితిలో లభ్యం అయిందన్నారు. అత్యాచారం చేసి హత్య చేసినట్లు పలు అనుమానాలు ఉన్నాయని, మియాపూర్ పోలీస్ స్టేషన్ లో (17) మైనర్ గర్ల్ అదృశ్యం అయిందని ఫిర్యాదు చేశామని తెలిపారు. ఈ నెల 10వ తేదీన పోలీసులు ఎఫైర్ నమోదు చేసి దర్యాప్తు చేశారని, ఉప్పుగూడ కు చెందిన విగ్నేష్ అనే యువకుడితో యువతికి ఇంస్టాగ్రామ్ లో పరిచయం అయిందని, విగ్నేష్ అనే యువకుడు మైనర్ అమ్మాయి (17) వీరు ఇద్దరు వివాహం చేసుకున్నారని వారు తెలిపారు. 10 రోజులు వీరు బయట ఉన్నారని, మొబైల్ ఫోన్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేశారు లొకేషన్ ట్రెజ్ చేశారని, విగ్నేష్ ఇతనికి సహకరించిన సాకేత్ ఇద్దరినీ అదుపులోకి తీసుకొని విచారించారని, నిందితులు యువతి మృతదేహం తుక్కుగూడలో చంపి పడేసిన స్పాట్ చూపించారని తెలిపారు. దీంతో.. పోలీసులు దర్యాప్తు చేసి
మైనర్ అమ్మాయి వేరే వాడితో ఇన్స్టాగ్రామ్ లో మాట్లాడుతోందనే కోపంతో హత్య చేశానని నిందితుడు విగ్నేష్ ఒప్పుకున్నాడని పోలీసుల విచారణలో తేలిందన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Double Murder: దారుణ ఘటన.. అక్క, 3 నెలల చిన్నారిని హత్య చేసిన తమ్ముడు
తాజావార్తలు
-
Kuldeep Yadav: నేను చెత్త ప్రదర్శన చేశా.. చాలా బాధగా ఉంది.. కుల్దీప్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Coimbatore R*ape Case: సంచలనంగా మారిన కోయంబత్తూరు ఘటన.. విజయ్ సర్కార్పై తీవ్ర విమర్శలు
-
Terrorist Arrest: మేడ్చల్లో ఐఎస్ఐ లింకుల కలకలం.. వ్యక్తి అరెస్ట్.!
-
KL Rahul IPL Record: ఐపీఎల్ చరిత్రలో కేఎల్ రాహుల్ అరుదైన రికార్డు..
-
Hardik Pandya: హార్దిక్కు అన్ని అవకాశాలు ఇచ్చాం.. మాకు తగిన శాస్తి జరిగింది.. ముంబై కోచ్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!