Crime News : ఐశ్వర్య అనే యువతి మిస్సింగ్.. చెట్ల పొదల్లో నిర్జన ప్రదేశంలో మృతదేహం లభ్యం
- చెట్ల పొదల్లో నిర్జన ప్రదేశంలో యువతి మృతదేహం
- అత్యాచారం చేసి అంతమొందించినట్లుగా ఆనవాళ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime News : మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టేక్ అంజయ్య నగర్కి చెందిన ఐశ్వర్య (17) అదృశ్యం అయింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఎనిమిదో తారీకు తల్లిదండ్రులు మియాపూర్ పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టిన పోలీసులు ఉప్పుగూడ కు చెందిన యువకుడితో ఇంస్టాగ్రామ్ లో పరిచయం ఉందని విచారణలో తేలింది. దీంతో విచారణ వేగవంతం చేసిన పోలీసులు అమ్మాయిని తుక్కుగూడలోని ప్లాస్టిక్ కంపెనీ పరిసర ప్రాంతాలలో చంపేసినట్లు గుర్తించారు. అయితే మియాపూర్ పోలీసులు వేగంగా స్పందించి ఉంటే అమ్మాయి బతికి ఉండేదని పలువురు అంటున్నారు. యువతి అదృశ్యమైన విషయం పోలీసులు గోపంగా ఉంచడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యువతిపై అత్యాచారం చేసి హత్య చేసి ఉండవచ్చని పోలీసులు ప్రాథమిక నిర్థారణకు వచ్చినట్లు సమాచారం.
Kollywood : సూర్య కోసం వెనక్కు తగ్గిన కుట్టి మక్కల్ సేతుపతి
Also Read
- SSY: ఆడపిల్ల భవిష్యత్తుకు బెస్ట్ పొదుపు పథకం.. నెలకు రూ.1,500 కడితే.. చేతికి రూ.8.32 లక్షలు.. పూర్తి వివరాలు ఇవే..
- BRICS Summit: అణిచివేతకు తలొగ్గం.. ఢిల్లీ వేదికగా అమెరికా, ఇజ్రాయెల్కు ఇరాన్ అధ్యక్షుడి మాస్ వార్నింగ్..!
- iPhone 18 వచ్చేసింది.. కానీ iPhone 17కే డిమాండ్.. కారణం తెలిస్తే షాక్ అవుతారు!
- BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!
NTVతో యువతి బంధువులు, బస్తీవాసులు మాట్లాడుతూ.. ఈ నెల 8న మైనర్ అమ్మాయి మిస్సింగ్ అయిందని, యువతి చెట్ల పొదల్లో నిర్జన ప్రదేశంలో మృతదేహాం డీకంపోజ్ స్థితిలో లభ్యం అయిందన్నారు. అత్యాచారం చేసి హత్య చేసినట్లు పలు అనుమానాలు ఉన్నాయని, మియాపూర్ పోలీస్ స్టేషన్ లో (17) మైనర్ గర్ల్ అదృశ్యం అయిందని ఫిర్యాదు చేశామని తెలిపారు. ఈ నెల 10వ తేదీన పోలీసులు ఎఫైర్ నమోదు చేసి దర్యాప్తు చేశారని, ఉప్పుగూడ కు చెందిన విగ్నేష్ అనే యువకుడితో యువతికి ఇంస్టాగ్రామ్ లో పరిచయం అయిందని, విగ్నేష్ అనే యువకుడు మైనర్ అమ్మాయి (17) వీరు ఇద్దరు వివాహం చేసుకున్నారని వారు తెలిపారు. 10 రోజులు వీరు బయట ఉన్నారని, మొబైల్ ఫోన్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేశారు లొకేషన్ ట్రెజ్ చేశారని, విగ్నేష్ ఇతనికి సహకరించిన సాకేత్ ఇద్దరినీ అదుపులోకి తీసుకొని విచారించారని, నిందితులు యువతి మృతదేహం తుక్కుగూడలో చంపి పడేసిన స్పాట్ చూపించారని తెలిపారు. దీంతో.. పోలీసులు దర్యాప్తు చేసి
మైనర్ అమ్మాయి వేరే వాడితో ఇన్స్టాగ్రామ్ లో మాట్లాడుతోందనే కోపంతో హత్య చేశానని నిందితుడు విగ్నేష్ ఒప్పుకున్నాడని పోలీసుల విచారణలో తేలిందన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Double Murder: దారుణ ఘటన.. అక్క, 3 నెలల చిన్నారిని హత్య చేసిన తమ్ముడు
తాజావార్తలు
-
SSY: ఆడపిల్ల భవిష్యత్తుకు బెస్ట్ పొదుపు పథకం.. నెలకు రూ.1,500 కడితే.. చేతికి రూ.8.32 లక్షలు.. పూర్తి వివరాలు ఇవే..
-
Indian Air Force: భారత్-యూకే రక్షణ సహకారంలో కొత్త అధ్యాయం.. బ్రిటిష్ పైలట్లకు ఇక భారత IAF శిక్షణ
-
DC Success Gift : అందరికి ఇచ్చి ‘వామికాగబ్బీ’కి కారు గిఫ్ట్ ఎందుకు ఇవ్వలేదు.?
-
BRICS Summit: అణిచివేతకు తలొగ్గం.. ఢిల్లీ వేదికగా అమెరికా, ఇజ్రాయెల్కు ఇరాన్ అధ్యక్షుడి మాస్ వార్నింగ్..!
-
iPhone 18 వచ్చేసింది.. కానీ iPhone 17కే డిమాండ్.. కారణం తెలిస్తే షాక్ అవుతారు!
ట్రెండింగ్
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?