హైదరాబాద్ చందానగర్ రాజీవ్ గృహకల్పలో కుటుంబం సూసైడ్ కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వచ్చాయి. భార్య సుజాతపై అనుమానంతో భర్తే చంపినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.
భార్య సుజాత మృతికి కారణం అయిన భర్త సురేష్కి మూడేళ్ళ జైల్ శిక్ష ,10 వేల జరిమానా విధించింది. అన్యాయంగా తన భార్య ఆత్మహత్య చేసుకునేలా ఆమెను చిత్రహింసలు పెట్టినందుకు న్యాయస్థానం తీసుకున్నా నిర్ణయాన్ని ప్రతి ఒక్కరు సమర్థిస్తున్నారు.
ఈ మధ్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం.. అడ్డుగా ఉన్న భర్తల ప్రాణాలు తీసిన ఘటనలు వరుసగా వెలుగు చూస్తున్నాయి… కుటుంబం కోసం సంపాదనతో భర్త బిజీగా ఉంటే… మరో వ్యక్తితో రంకు నడుపుతోన్న కొందరు ముదురు మహిళలు.. ప్రియుడిని విడిచి ఉండలేక.. అడ్డుగా ఉన్న భర్తనే లేకుండా చేస్తున్నారు.. తాజాగా ఇలాంటి మరో ఘటన చిత్తూరు జిల్లాలో వెలుగు చూసింది… ప్రియుడు మోజులో పడిపోయిన ఓ వివాహిత.. భర్తను హత్య చేయించింది.. ప్రియురాలి కోసం…
2019లో బెజోస్ నుంచి విడిపోయిన మెకంజీ స్కాట్.. టీచర్ అయిన డాన్ జెవెట్ను వివాహం చేసుకుంది. ఇప్పుడు రెండో భర్త డాన్ జెవెట్ నుంచి కూడా ఆమె విడాకులు కోరుతున్నారు.
‘చింత చచ్చినా పులుపు చావలేదు’ అనే సామెత వినే ఉంటారు.. ఇప్పుడో ముసలోడి వ్యవహారం కూడా అలాగే ఉంది.. 89 ఏళ్లు వచ్చి కాటిక కాలు చాపే వయస్సు ఉన్నా.. కోరికలు మాత్రం బుస కొడుతున్నాయట.. తన 87 ఏళ్ల భార్యను నిత్యం వేధింపులకు గురిచేస్తున్నాడట.. ఈ విషయం విని అంతా నోరువెళ్లబెట్టారు.. సెక్స్ కోసం భర్త పదేపదే డిమాండ్ చేయడంతో విసుగు చెంది 87 ఏళ్ల బామ్మ.. హెల్ప్లైన్ సెంటర్కు ఫోన్ చేసింది.. తన 89…
Wife Killed Husband: వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ మతాలు వేరైనా, పెద్దల అంగీకారంతో.. పెళ్లి కూడా చేసుకున్నారు. వీల్ల జీవితం ఏడేళ్లపాటు సాఫీగా ఏచీకూచింతా లేకుండా అన్యోన్యంగా మెలిగారు. వీరిద్దరికి ప్రేమకు ప్రతిరూపంగా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే కొద్దిరోజులుగా భార్య ప్రవర్తనలో మార్పు గమనించిన భర్త అనుమానించడం మొదలు పెట్టాడు. భార్యను తన ప్రవర్తన మార్చుకోవాలని పదే పదే చెబుతుండటంతో.. గొంతు నులిమి చంపేసింది.. ఈదారుణమైన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి…
కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్న భార్యను బదిలీ చేసింది ప్రభుత్వం.. అయితే, ఆ బాధ్యతలను ఆమె భర్తే స్వీకరించడం హాట్ టాపిక్గా మారింది.. అందరినీ ఆశ్చ్యరానికి గురిచేస్తూ.. రాజకీయ దుమారం రేపుతోన్న ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కేరళలోని అలప్పుళ జిల్లా కలెక్టర్ రేణు రాజ్ తాజాగా బదిలీ అయ్యారు.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.. ఆమె స్థానంలో శ్రీరామ్ వెంకట్రామన్ను కలెక్టర్గా నియమించింది సర్కార్.. రేణు, శ్రీరామ్.. ఇద్దరూ భార్యాభర్తలు కావడం…