‘జిందగీ నా మిలేగీ దుబారా’… హృతిక్, అభయ్ డియోల్, ఫర్హాన్ అఖ్తర్ నటించిన మల్టీ స్టారర్. అంతే కాదు, జోయా అఖ్తర్ తన దర్శకత్వ ప్రతిభతో అందర్నీ ఆకట్టుకున్న సినిమా. అయితే, ఈ సినిమా గురించిన ఒక బిహైండ్ ద సీన్స్ వీడియో ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో చర్చగా మారింది. ‘జిందగీ నా మిలేగీ దుబారా’ మేకింగ్ సమయంలో జరిగిన సంఘటనల గురించి మాట్లాడుతూ నటుడు అభయ్ డియోల్ ‘ఒక సీరియస్ బట్ ఫన్నీ ఇన్సిడెంట్’…
బాలీవుడ్లో మల్టీస్టారర్ సినిమాల హవా కనుమరుగవుతున్న విషయం తెలిసిందే. ఒకప్పుడు ప్రతి సినిమాలో ఇద్దరు ముగ్గురు హీరోలు కలిసి చేశారు. కానీ ఇప్పుడు మాత్రం ఏడాదికి ఒక్కటి వస్తే గొప్ప. సరైన కథ కుదరకనో, హీరోల మధ్య విభేధాల కారణంగానో తెలియదు కానీ మల్టీస్టారర్ సినిమాలు రావడం మాత్రం తగ్గిపోయింది. అయితే మన ఇండస్ట్రీలో మాత్రం మళ్లీ మల్టీస్టారర్ సినిమాలు తెరకెక్కడం మొదలైంది. ఇద్దరు స్టార్ హీరోలతో భారీ సినిమా తెరకెక్కించేందుకు ఇక్కడి హీరోలు, దర్శకుడు, నిర్మాతలు అందరూ…