Jogulamba Gadwal: కొండాపురం గ్రామంలో వరుస మరణాలు కలకలం రేపుతున్నాయి. 13 రోజులలో 11 మంది మృతి చెందడంతో ఆ గ్రామంలో ఏదో జరుగుతుందని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు అష్టలక్ష్మి దేవాలయంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో మధిర నియోజకవర్గ ఎమ్మెల్యేగా భట్టి విక్రమార్క భారీ మెజారిటీతో విజయం సాధించాలని కోరుతూ తిరువూరు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆధ్వర్యంలో అష్టలక్ష్మి దేవాలయంలో హోమం కార్యక్రమం నిర్వహించారు.
నవరాత్రులు చాలా ప్రత్యేకమైనవి అమ్మవారు తొమ్మిది రోజులు అమ్మవారిని చాలా నిష్టగా, భక్తి శ్రద్దలతో పూజిస్తారు.. అమ్మవారు ఒక్కోరోజు ఒక్కో అవతారంలో దర్శనం ఇస్తారు.. ఈ తొమ్మిది రోజుల్లో చేసే పూజలు, వ్రతాలతో దేవుడి అనుగ్రహం కలుగుతుందని, ప్రత్యేక హోమాలు కూడా చెయ్యడం వల్ల దేవుడి అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.. నవరాత్రులలో హోమం చేయడం శుభ ఫలితాలను అందిస్తుంది. ఏ హోమం వల్ల ఏ ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఇంకా మహాగణపతి హోమం…
గృహప్రవేశం చేసినప్పుడు, పెళ్లి జరిగినపుడు, ఏదైనా సమస్యలు ఉన్నా హోమాలను చేస్తుండటం మనం చూస్తూనే ఉన్నాం. ఇక దేవాలయంలో కూడా చాలామంది హోమాలు చేస్తూ ఉంటారు. అసలు హోమాలు ఎందుకు చేయాలి?.. నిజంగానే హోమాలు చేస్తే మనకు మంచి ఫలితాలు ఉంటాయా? ఇలాంటి సందేహాలు చాలా మందికి ఉంటుంది.. హిందూ మత విశ్వాసం ప్రకారం హోమానికి చాలా ప్రత్యేకత ఉంది. ఎవరి జాతకంలో అయిన దోషం ఉంటే దానికి పరిహారంగా హోమాన్ని చేస్తారు. అప్పుడు కచ్చితంగా దోషానికి…