Home
Hindu Traditions
Hindu Traditions News
-
Vastu Tips: ఇంట్లో చనిపోయిన వారి ఫోటోలు ఎక్కడ పెట్టాలి.? వాస్తు శాస్త్రం చెబుతుంది ఇదే..
Vastu Tips: ఇంట్లో పెట్టే ఫోటోలు కేవలం ఫోటోలు మాత్రమే కాదు, అవి మన జ్ఞాపకాలు, మన సంబంధాలను గుర్తు చేస్తాయి. ముఖ్యంగా మరణించిన వారి ఫోటోలను ఇళ్లలో ఉంచడం మనం చూస్తుంటాం. ‘‘పితృ దేవతలు’’గా పలిచే మన ఇంటి పెద్దల ఫోటోలు ఎక్కడ ఉంచాలనే సందేహాలు తరుచుగా వస్తుంటాయి. హిందూ సంప్రదాయం, వాస్తు శాస్త్రాల ప్రకారం పితృదేవతల ఫోటోల స్థానం ఇంట్లో ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. వాస్తు నిపుణులు చెప్పేదాని ప్రకారం, మరణించిన కుటుంబ… -
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
Nail Cutting : మన సంప్రదాయంలో సాయంత్రం వేళకు, ముఖ్యంగా సూర్యాస్తమయ సమయానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఆ సమయంలో లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని, అందుకే ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలని పెద్దలు చెబుతుంటారు. ఈ క్రమంలోనే సాయంత్రం తర్వాత చెత్త బయట వేయడం, డబ్బులు ఇవ్వడం లేదా గోళ్లు కత్తిరించడం వంటి పనులు చేయకూడదనే నియమం ఉంది. రాత్రిపూట గోళ్లు కత్తిరిస్తే ఇంట్లోని పెద్దలు మందలించడం మనం చూస్తూనే ఉంటాం. అయితే ఈ నమ్మకం వెనుక కేవలం… -
Ugadi 2026 : ఉగాది ముందు ఇవి ఇంట్లో పెట్టారా..? లక్ష్మీ కటాక్షం ఖాయం.!
Auspicious Things to Bring Home Before Telugu New Year : తెలుగు నూతన సంవత్సరం ‘పరాభవ’ నామ సంవత్సరానికి స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్న తరుణంలో, ఈ ఏడాది మన జీవితాల్లో అష్టైశ్వర్యాలు, సుఖశాంతులు వెల్లివిరియాలని ప్రతి ఒక్కరూ ఆకాంక్షిస్తారు. హిందూ సంప్రదాయం ప్రకారం, ఉగాది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, అది కొత్త ఆశలకు, కొత్త లక్ష్యాలకు ఒక శుభారంభం. మన పూర్వీకుల నమ్మకం ప్రకారం, కొత్త ఏడాది ప్రారంభంలో మన ఇంట్లోకి… -
Ayodhya: అయోధ్య రాముడి కోసం బంగారు ధనుస్సు సిద్ధం
Ayodhya: అయోధ్యలో కొలువై ఉన్న బాలరాముడికి ఒడిస్సా భక్తులు అత్యంత అరుదైన, అద్భుతమైన కానుకను సిద్ధం చేశారు. శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట జరిగి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా, 286 కిలోల బరువున్న భారీ ‘స్వర్ణ ధనుస్సు’ను అయోధ్యకు పంపించనున్నారు. ఒడిస్సాలోని రూర్కెలాలో ఈ అద్భుత కళాఖండం రూపుదిద్దుకుంది. దాదాపు 286 కిలోల బరువు ఉన్న ఈ ధనుస్సును తయారు చేయడానికి అత్యంత ఖరీదైన లోహాలను ఉపయోగించారు. ఇందులో ఒక కిలో బంగారం, రెండున్నర కిలోల వెండితో పాటు… -
Pradakshina: గుడికి వచ్చి ప్రదక్షిణలు ఎందుకు చేస్తారో తెలుసా..
Pradakshina: పుట్టిన రోజులకు, పెళ్లి రోజులకు, పండగలకు గుడికి వెళ్లి పూజలు చేయడం సాధారణంగా జరిగే విషయమే. కానీ అసలు మీలో ఎంత మందికి గుడికి వెళ్లి ప్రదక్షిణలు ఎందుకు చేస్తారో తెలుసు.. తెలియకపోతే ఈ స్టోరీలో తెలుసుకుందాం.. READ ALSO: US-Pakistan: దెబ్బ అదుర్సు కదూ..! పాకిస్థాన్ నా ఫేవరెట్ అంటూనే వెన్నుపోటు పొడిచిన ట్రంప్.. సాధారణంగా గుడికి వెళ్లిన భక్తులందరూ దేవుడిని దర్శించుకోడానికి ముందు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వాస్తవానికి ప్రదక్షిణము, పరిక్రమము… -
Bhogi 2026: ఈ ఏడాది భోగి ఎప్పుడంటే..? భోగి మంటల అసలు విశిష్టత ఇదే.!
Bhogi 2026: తెలుగు వారు అత్యంత వైభవంగా జరుపుకునే పండుగల్లో సంక్రాంతి ప్రధానమైనది. ముచ్చటగా మూడు రోజుల పాటు జరిగే ఈ సంబరాల్లో మొదటి రోజైన ‘భోగి’కి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అయితే 2026 సంవత్సరంలో భోగి పండుగ ఏ తేదీన జరుపుకోవాలనే విషయంలో సామాన్యుల్లో కొంత సందిగ్ధత నెలకొంది. సాధారణంగా ప్రతి ఏడాది జనవరి 13న భోగి వస్తుంటుంది, కానీ ఈ ఏడాది గ్రహ గతులు , సౌరమాన గణాంకాల ప్రకారం తేదీలో మార్పు… -
Nagula Chavithi: నేడే నాగుల చవితి.. పుట్టలో పాలు పోయడం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే..!
నాగుల చవితి రోజున పాము పుట్టలో పాలు పోయడం వెనకున్న రహస్యం ఏంటంటే. మనం విగ్రహానికి నైవేద్యం పెట్టినపుడు దేవుడు ఆ ప్రసాదాన్ని కాక మన భక్తిని, ప్రేమను స్వీకరిస్తాడు. -
BJP Office : ప్రతి మహిళలో తల్లిని చూడాలనే జ్ఞానం పెరుగుతుంది: పంచాంగ శ్రవణం
బీజేపీ కార్యాలయంలో సూర్యనారాయణ మూర్తి పంచాంగ శ్రవణం చేశారు. ప్రపంచానికి దిశా నిర్దేశనం చేసే శక్తి భారత దేశానికే ఉంది. ప్రతి మహిళలో తల్లిని చూడాలనే జ్ఞానం అందరిలో పెరుగుతుంది. ప్రభలమైన మార్పులు దేశంలో చోటు చేస్కోబోతున్నాయి. పాడి పంటలతో దేశం, ప్రతి గ్రామం పరిడవిల్లుతుంది. కాంతిని పూజించడంలో ఆనందించేవారు భారతీయులు. భారతదేశాన్ని రక్షించే రాజకీయ పక్షం బీజేపీ. -
Ankle Shackles Sounds: రాత్రిపూట గజ్జల శబ్దం వినబడుతోందా?
ఆహారం, నీరు మనిషికి ఎంత ఆవశ్యమో.. నిద్ర కూడా అంతే అవసరం. నిద్ర ద్వారానే శరీరానికి కొత్త ఉత్సాహం పొందుతుంది. రోజుకు 8 గంటల పాటు నిద్రించకుంటే అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. రోజుకు నాలుగు గంటల పాటు నిద్రపోయేవారు.. లేకుంటే అర్ధరాత్రంతా మేల్కొని ఆరు గంటలు నిద్రతో సరిపెట్టుకునే వారు.. మరుసటి రోజు యాక్టివ్గా పనిచేయలేరు. కాగా.. గ్రామాల్లో చాలా త్వరగా నిద్ర పోతుంటారు. మధ్య రాత్రి లేచినప్పుడు గజ్జల సవ్వడి వినపడుతోందని చెబుతుంటారు. లేదా..… -
Yadagirigutta: శ్రీలక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న మిస్ వరల్డ్ విజేత..
మిస్ యూనివర్స్ విక్టోరియా క్జేర్ థీల్విగ్ తెలంగాణ పర్యటనలో ఉంది. మిస్ వరల్డ్ 2025 ప్రీ-ఈవెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో భాగంగా హైదరాబాద్కు చేరుకుంది. ఆమె ఈ రోజు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుంది. క్జేర్ థీల్విగ్కు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. ప్రత్యేక దర్శనం కల్పించారు. హిందు సాంప్రదాయ దుస్తులు ధరించిన క్జేర్ థీల్విగ్ స్వామికి ప్రత్యేక పూజలు, అఖండ దీపారాధన చేసింది. అనంతరం పూజారుల ఆశీర్వచనం తీసుకుంది. ఆలయ విశిష్టతను అధికారులు వివరించారు. ఆలయ…
తాజావార్తలు
-
Congress vs BRS: తెలంగాణ భవన్ దగ్గర ఉద్రిక్తత.. హరీశ్ రావును అడ్డుకున్న పోలీసులు!
-
Ather 450X Overtones: ఏథర్ కొత్త 450X ఓవర్టోన్స్ సిరీస్.. 900W ఫాస్ట్ ఛార్జర్, వాయిస్ కమాండ్తో మరింత స్మార్ట్!
-
Shruti Haasan : ఐడెంటిటీ కోల్పోతున్న శృతి హాసన్
-
Jeans Cleaning Tips: కొత్త జీన్స్ త్వరగా పాతబడుతుందా..? అసలు కారణం మీ ఉతికే విధానమే..!
-
Maharashtra Politics: కాంగ్రెస్లో శరద్ పవార్ పార్టీ విలీనం ? మహారాష్ట్ర రాజకీయాల్లో తెరవెనుక నడుస్తున్న హైడ్రామా ఇదే!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?