ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రతి రోజు వ్యాయామం, పోషకాహారం తీసుకోవాలని సూచిస్తుంటారు వైద్య నిపుణులు. ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. ఏది పడితే అది ఎంత పడితే అంత కాకుండా పద్దతిగా తినడం అలవాటు చేసుకుంటున్నారు. ముఖ్యంగా చిరుధాన్యాలను ఆహారంలో చేర్చుకోవడానికి ప్రాధాన్యతనిస్తున్నారు. రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు, ఊదలు, అండు కొర్ర, అరికెలు, సామలు వంటి చిరుధాన్యాలను ఆహారంగా తీసుకుంటున్నారు. చిరుధాన్యాలు విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్, ఫైబర్ లాంటి పోషకాలను కలిగి ఉంటాయి. చిరుధాన్యాలను తినడం…
Health: ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అంటే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడమే కాదు.. తీసుకునే ఆహారాన్ని సరైన పద్దతిలో తీసుకోవాలి.. లేకపోతే ఆ ఆహారం వల్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడం పక్కన పెడితే అనారోగ్యం భారిన పడడం ఖాయం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా పప్పు ని వండేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే పూర్తి పోషకాలను శరీరానికి అందించవచ్చు. మనం నిత్య జీవితంలో చాల రకాల పప్పులను ఉపయోగిస్తుంటాము. వారంలో కనీసం రెండు రోజులైనా…
Health: ప్రతి రోజు వెల్లుల్లిని మన ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వెల్లుల్లి కొలెస్టరాల్ ని నియంత్రిస్తుంది. డైయాబెటిస్ ని అదుపులో ఉంచుతుంది. జీర్ణక్రియలను మెరుగుపరుస్తుంది. గుండె సంబంధిత జబ్బులను నివారిస్తుంది. బరువు తగ్గాలి అనుకునే వాళ్లకు కూడా వెల్లుల్లి ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని.. రుచికి రుచిని అందించే వెల్లుల్లి ఊరగాయకు కావాల్సిన పదార్ధాల గురించి ఎలా తాయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. Read also:Madhya Pradesh: మధ్యప్రదేశ్లో…
Health: మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే స్థూల పోషకాలతో పాటుగా సూక్ష్మ పోషకాలు కూడా చాల అవసరం. సూక్ష్మ పోషకాలల్లో భాగమైన విటమిన్ లు ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. విటమిన్లు తగిన మోతాదులో శరీరానికి అందకపోతే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా బి విటమిన్ లోపం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందుకే బి విటమిన్ లోపం ఉన్నవాళ్ళకి టాబ్లెట్స్ రూపంలో విటమిన్ బి ని సూచిస్తుంటారు వైద్యులు. అయితే అధికంగా…
Obesity : జీవనశైలిలో మార్పుల కారణంగా బరువు పెరగడం సాధారణ సమస్యగా మారింది. అలాంటప్పుడు రకరకాల చిట్కాలు పాటిస్తున్నప్పటికీ బరువు తగ్గకపోతే మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
Fridge Water : వేసవి కాలం కొనసాగుతోంది. సూర్యుడు తొమ్మిదింటికే సుర్రుమంటున్నాడు. ఈ సమయంలో చాలా మంది హీట్ స్ట్రోక్ను నివారించడానికి ఫ్రిజ్లోని చల్లని నీటిని తాగుతారు.
Healthy Food: భారతదేశంలో నాన్ వెజ్ తినే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. కరోనా మహమ్మారి కారణంగా ప్రోటీన్లు అత్యధికంగా కావాలంటూ అందరూ మాంసం తినడం అలవాటు చేసుకుంటున్నారు. మాంసం, చేపలు, గుడ్లు ఇలా అత్యధిక ప్రోటీన్ పదార్థాలను తీసుకుంటూ..