స్కిన్కేర్ అంటే ఎక్కువగా మహిళలకు సంబంధించింది అనే అనుకుంటాము. అయితే ఈ మధ్యకాలంలో మగవాళ్లు కూడా స్కిన్ కేర్ తీసుకుంటున్నారు. స్కిన్కేర్ పద్ధతులు అనేవి మన చర్మం బయటి ఉపరితలంపై మన శరీరాన్ని రక్షించే కవచం, దానిని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం.అయితే మనలో చాలామంది నా ముఖం బాలేదు నన్ను ఏ అమ్మాయి �
బ్యాక్ పెయిన్ దీన్నే మనం వెన్ను నొప్పి అని కూడా అంటాం. 25 ఏళ్ల నుంచి 45 ఏళ్ల వారికి ఇది ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్లే వెన్నుపూసపై ఎక్కువ భారం పెడతారు కాబట్టి . కాల్షియం లోపం వల్ల వెన్నుపూస ఆ భారాన్ని భరించలేక.. వెన్ను నొప్పి వస్తూ ఉంటుంది. కొన్ని ల్ఆహారపు అలవాట్లు పాటించడం ద్వారా కాల్షియం సమ�
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడిపోవడం ఈ రోజుల్లో సర్వసాధారణం. చెడు ఆహారపు అలవాట్లు జీవనశైలి వల్ల ఇదంతా జరుగుతుంది. జుట్టు తెల్లబడటానికి ఇష్టపడని వారిలో మీరూ ఒకరైతే, జుట్టును ఒత్తుగా, నల్లగా ఉంచే డైట్లో పాటించవచ్చు. మీ పిల్లలకు కూడా మీరు వీటిని తినిపించాలి, తద్వారా వారు కూడా ఈ సమస్యను ఎదుర్కోకుండ�
ప్రస్తుత కాలంలో పని ఒత్తిడి, టెన్షన్, నిద్రలేమి, జన్యుపరమైన సమస్యలు ఇలా పలు కారణాలతో తలనొప్పి మనల్ని బాధిస్తుంది. అయితే అన్ని బాధల కంటే తలనొప్పి తీవ్రంగా ఉంటుంది. చాలామందికి తలలో కొట్టుకుంటున్నట్లుగా..వస్తూ పోతున్నట్లుగా..తగ్గుతూ, తీవ్రమవుతున్నట్టు ఉంటుంది. కొందరికి వాంతులవుతాయి, కొందరికి కావ�
మన ఎముకలు బలంగా ఉంటేనే మనం కూడా గట్టిగా ఉంటాం. లేదంటే ఏ చిన్న దెబ్బ తగిలనా ఎముకలు విరిగిపోతాయి. శరీరంలో కాల్షియం తగ్గినప్పుడు ఎముకలు పటుత్వాన్ని కోల్పోతాయి. క్రమంగా కీళ్ల సమస్యలు మొదలవుతాయి. కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారం తింటే ఎముకలు ధృడంగా మారుతాయి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన ఎముకలు బలంగా ఉండాలి. �
బరువును తగ్గించుకోవడానికి ఈ రోజుల్లో చాలా మంది ఏరోబిక్ వ్యాయామాలు, రన్నింగ్, స్విమ్మింగ్ వంటి వాటిని ఎంపిక చేసుకొని మరీ వెళుతుంటారు. అయితే చాలా మందికి నడక కూడా వ్యాయామం లాంటిదే అని చాలా అరుదుగా తెలుసు. అందుకే వారు ప్రతి రోజూ నడుస్తున్నా కూడా బరువు మాత్రం తగ్గరు. దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. అవి
రోజంతా పని చేసి ఇంటికి వచ్చి, భోజనం చేసి బెడ్ మీద వాలిపోతాం. బెడ్ మీద పడగానే చాలామందికి అంత సులువుగా నిద్ర పట్టదు. ప్రస్తుతం ఇదే అందరిని వేధించే సమస్య. ఆర్ధిక సమస్యలు , మానసిక ఒత్తిళ్లు ఇలా ఎన్నో ఇతర కారణాల వల్ల నిద్ర పట్టదు. అయితే ఈ సమస్య ఎక్కువగా మధ్య తరగతి వారి జీవితంలో ఉంటుంది. నిద్ర అందరికీ తొందర
పండ్లలో రారాజు మామిడి పండు. ఈ పేరు వినగానే అందరికి నోరూరుతుంది. వేసవిలో లభించే సీజనల్ పండ్లలో మామిడి ఒకటి. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరూ దీన్ని ఇష్టపడుతారు. మామిడిపండ్లు కమ్మగా, తీపిగానూ, రుచికరంగానూ ఉంటాయి. అయితే మనకు చాలా ఇష్టమైన ఈ పండులో మీ ఆరోగ్యానికి హాని కలిగించే కొన్ని దుష్ప్రభావాలు
మానవ శరీరం సక్రమంగా పనిచేయడానికి ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ అవసరం. కానీ మన జీవితంలో కనీసం ఒక్కసారైనా, మనలో చాలామంది వివిధ రకాల జీర్ణ సమస్యలను ఎదుర్కొంటారు. చాలా మంది వ్యక్తులు ఈ సమస్య తక్కువ సమయంలో దానంతట అదే తగ్గిపోతుందని లైట్ తీసుకుంటారు. కానీ లైట్ తీసుకోవడం వల్ల ఈ సమస్య ప్రమాదకరంగా మారె అవకాశం
వచ్చేది వర్షాకాలం.. ఈ సీజన్ లో బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి. దీనివల్ల ఆస్తమా ఉన్నవారు ఎక్కువ ప్రమాదంలో పడతారు. దీర్ఘకాలిక జలుబు, ఇన్ఫెక్షన్లు కూడా ఆస్తమా పెరగటానికి దోహదపడుతాయి. ఆస్తమా అనేది దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి, ఇది ఊపిరితిత్తులకు గాలిని తీసుకువెళ్లే వాయుమార్గాలను ప్�