అంతా అయిపోయింది. మనం ఇక సేఫ్ అనుకోవడానికి అవకాశం లేదు. ప్రపంచాన్ని వణికించిన కరోనా…అదుపులోనే ఉందా? అంటే ఇంకా లేదనే చెప్పాలి. కొవిడ్ సృష్టించిన విలయం నుంచి దేశాలు కోలుకోలేకపోతున్నాయి. వైరస్ సోకిన వారిలో జ్ఞాపకశక్తి, ఏకాగ్రత సమస్యలు వస్తున్నాయని నిపుణుల అధ్యయనాల్లో తేలింది. చైనాలో కోవిడ్ కేసులు 50 వేలకు పైగా నమోదవడం మరో మృత్యుఘంటికలు మోగిస్తోంది. యావత్ ప్రపంచాన్ని కరోనా వైరస్ మహమ్మారి వణికించింది. ప్రస్తుతం కేసులు అదుపులోనే ఉన్నప్పటికీ… అది సృష్టించిన విలయం…
కలం మూగబోయింది. సుదీర్ఘకాలం సేవలందించిన సీనియర్ పాత్రికేయులు శ్రీ విద్యారణ్య అనారోగ్యంతో కన్నుమూశారు. ఆంధ్ర పత్రిక, ఆంధ్రప్రభ, హిందీ మిలాప్ దినపత్రికలలో వివిధ హోదాల్లో ఆయన పనిచేశారు. కెరియర్ ప్రారంభంలో హిందూస్థాన్ సమాచార్ కు సేవలు అందించారు. కేంద్ర సెన్సార్ బోర్డ్ మెంబెర్ గా వున్నారు. వారి హఠాన్మరణం జాతీయవాద పాత్రికేయులకు తీరనిలోటు అని పలువురు పాత్రికేయులు నివాళులర్పిస్తున్నారు. సీనియర్ పాత్రికేయుడు, సౌమ్యుడు, జాతీయవాది విద్యారణ్య కామ్లేకర్ కన్నుమూశారు. కామ్లేకర్ మృతి పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విచారం…
ఈ మధ్య కాలంలోయువత యాంత్రిక జీవనానికి బాగా అలవాటైపోయారు. ఊరుకుల పరుగుల జీవితం కావడంతో ఎవ్వరూ కూడా ఇంటి పట్టున్న ఉండి ఇంట్లో వండుకుని తినేంత సమయం లేదు. దీంతో చాలా మంది ఫాస్ట్ పుడ్కు బానిసలు అవుతున్నారు. ఫలితంగా అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఇప్పటికే చాలా మందిలో 30 వయస్సు దాటకుండానే గుండె జబ్బులు, దీర్ఘకాలిక వ్యాధులు వస్తున్నాయి. రోజు ఫాస్ట్ పుడ్ తినే వారిలో మెటబాలిక్ డిజాస్టర్స్ వస్తాయి. కొలెస్ట్రాల్, గుండెజబ్బులు, హైపర్టెన్షన్,…
తన ఆశ్రమంలోని ఇద్దరు సాధ్విలపై అత్యాచారానికి పాల్పడినట్టు తేలడంతో.. రోహ్తక్లోని సునేరియా జైల్లోనే శిక్ష అనుభవిస్తున్నారు డేరా సచ్చా సౌధ చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్.. అయితే, ఆయన మరోసారి అస్వస్థతకు గురయ్యారు… తన కడుపులో నొప్పిగా ఉందని చెప్పడంతో.. జైలు అధికారులు డేరా బాబాను ఉదయం 7 గంటల సమయంలో రోహ్తక్లోని పీజీఐఎంఎస్ ఆస్పత్రికి భారీ పోలీసు భద్రత మధ్య తరలించారు.. ఆస్పత్రిలో వైద్యులు డేరా బాబాకు వివిధ పరీక్షలు నిర్వహించిన తర్వాత.. తిరిగి…