Home
Health News
Health News News
-
Adenovirus: నిద్రలేచిన వైరస్ మృగం.. కరోనా కంటే డేంజర్.. ఇది సోకితే..!
ప్రపంచం కోవిడ్(Corona) జ్ఞాపకాల నుంచి పూర్తిగా బయటపడకముందే మరో వైరస్ పేరు మెల్లగా వినిపిస్తోంది. ఇది కోవిడ్, ఫ్లూ(Flu) కంటే స్ట్రాంగ్ వైరస్ అంటూ సోషల్ మీడియాలో చర్చలు నడుస్తున్నాయి. అయితే ఈ వైరస్ కొత్తదేమీ కాదు. దాని పేరు అడెనోవైరస్. అడెనోవైరస్(Adeno Virus) ఇప్పుడిప్పుడే పుట్టిన వైరస్ కాదు. దీన్ని మొదటిసారి 1953లో అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు. అప్పట్లో పిల్లల్లో తరచుగా కనిపించే శ్వాసకోశ ఇన్ఫెక్షన్లను పరిశీలిస్తుండగా, గొంతులో ఉండే అడెనాయిడ్స్ అనే కణజాలంలో ఈ వైరస్ను… -
AIDS Day : హెచ్ఐవీ నిజంగా నయం అవుతుందా.? ఆశాజనకమే.. కానీ..
AIDS Day : నేటికీ ప్రపంచాన్ని అత్యంతగా భయపెడుతున్న అంటువ్యాధుల్లో హెచ్ఐవీ ప్రథమస్థానం దక్కించుకుంటుంది. ఆధునిక వైద్య శాస్త్రం ఎన్నో అద్భుతాలను సృష్టించినా, హెచ్ఐవీ వైరస్ను పూర్తిగా నిర్మూలించే దిశలో ఇంకా ఆశించిన స్థాయిలో పురోగతి జరగకపోవడం ఆందోళన కలిగించే విషయమే. డిసెంబర్ 1 ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా, ఈ వైరస్పై జరుగుతున్న తాజా పరిశోధనలు, చికిత్సా పద్ధతుల్లో కనిపిస్తున్న మార్పులు, ఎదురవుతున్న అడ్డంకులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ చేపడుతున్న చర్యలు.. హెచ్ఐవీపై ప్రపంచం సాగిస్తున్న… -
Hot Shower After Gym: జిమ్ తర్వాత.. వేడి నీటి స్నానం చేస్తూ స్పృహ కోల్పోయిన యువకుడు.. అమెరికన్ వైద్యుడు హెచ్చరిక
Hot Shower After Gym: ఇటీవల, 24 ఏళ్ల వ్యక్తి జిమ్ తర్వాత వేడి స్నానం చేస్తూ స్పృహ కోల్పోయాడని వార్తలు వచ్చాయి. ఈ సంఘటన చాలా మందిని ఆశ్చర్యపరిచింది. వాస్తవానికి జిమ్ తర్వాత మనం స్నానం చేయడం సర్వసాధారణం. కానీ.. వ్యాయామం అనంతరం వెంటనే వేడి నీటి జల్లులు శరీరంపై పడటం కొంతమందికి ప్రమాదకరం. ఈ అంశంపై హెచ్చరిస్తూ ఓ అమెరికన్ వైద్యుడు కీలక సూచనలు చేశారు. అనస్థీషియాలజిస్ట్, ఇంటర్వెన్షనల్ పెయిన్ మెడిసిన్ నిపుణుడు డాక్టర్… -
Brain Stroke: ఎవరికి బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదం ఎక్కువ..?
Brain Stroke: మెదడుకు రక్త సరఫరా అకస్మాత్తుగా ఆగిపోయినప్పుడు లేదా రక్తనాళం పగిలిపోయినప్పుడు సంభవించే తీవ్రమైన పరిస్థితి బ్రెయిన్ స్ట్రోక్ అంటారని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీంతో మెదడు కణాలు చనిపోతాయని, శరీరంలోని అనేక భాగాలపై నియంత్రణ కోల్పోవచ్చని పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నివేదికల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది సుమారు 15 మిలియన్ల మంది ఈ బ్రెయిన్ స్ట్రోక్లతో బాధపడుతున్నారు. వీరిలో సుమారు 5 మిలియన్ల మంది మరణిస్తున్నారు. స్ట్రోక్కు ప్రధాన కారణాలు… -
Melioidosis Disease: పల్నాడులో మెలియాయిడోసిస్ వ్యాధి కలకలం..
Melioidosis Disease: పల్నాడు జిల్లాలో మెలియాయిడోసిస్ వ్యాధి కలకలం రేపుతుంది. వెల్దుర్తి మండలం దావుపల్లి తండాలో గత 10 రోజులుగా జ్వరంతో బాధపడుతున్న వ్యక్తికి వైద్య పరీక్షలు చేయగా.. మెలియాయిడోసిస్ వ్యాధి నిర్ధారణ అయింది. -
Weight Loss Discovery: ఊబకాయంతో బాధపడుతున్న వారికి గుడ్ న్యూస్..
Weight Loss Discovery: ప్రపంచవ్యాప్తంగా నేడు లక్షలాది మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. భారతదేశంలోని పట్టణ ప్రాంతాల్లో కూడా ఊబకాయం వేగంగా విస్తరిస్తుంది. జీవనశైలిలో మార్పులు దీనికి ప్రధాన కారణాలు అని నిపుణులు చెబుతున్నారు. చిన్న వయసు పిల్లల్లో జంక్ ఫుడ్ తినడం, టీనేజర్లలో ఒత్తిడి కారణంగా ఊబకాయానికి గురయ్యే ప్రమాదం ఉందని అంటున్నారు. ఈ సమస్యతో బాధపడుతున్న వారికి స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు గుడ్ న్యూస్ చెప్పారు. వారి పరిశోధనలో ఒక కొత్త ఆవిష్కరణ కనిపెట్టారు. ఇది… -
Comedian Ramachandra : కమెడియన్ కు పక్షవాతం.. నటుడు కిరణ్ ఆర్థిక సాయం..
Comedian Ramachandra : హీరో రవితేజ నటించిన వెంకీ సినిమాలో కమెడియన్ గా నటించిన కే.రామచంద్ర పక్షవాతంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ నడుటు గతంలో చాలా సినిమాల్లో నటించాడు. ఈ మధ్య పెద్దగా అవకాశాలు లేక ఇంటి వద్దే ఉంటున్నాడు. అడపా దడపా చిన్న సినిమాలు చేస్తున్నాడు. అయితే రీసెంట్ గానే ఈ నటుడిని మంచు మనోజ్ పరామర్శించాడు. తాజాగా నటుడు కాదంబరి కిరణ్ పరామర్శించాడు. ఈ సందర్భంగా రూ.25వేలు ఆర్థిక సాయం చేశారు. రామచంద్రంకు… -
Juice diet: ప్రాణాలు తీసిన ‘‘జ్యూస్-డైట్’’.. ఆరోగ్యం క్షీణించి బాలుడు మృతి..
Juice diet: కఠినమైన ‘‘డైట్’’ ఎలాంటి ప్రమాదాలకు దారి తీస్తుందో తెలుసుకోవడానికి ఈ ఘటనే నిదర్శనం. డాక్టర్లు, పోషకాహార నిపుణుల సలహాలు లేకుండా, మూడు నెలలుగా కేవలం ‘‘జ్యూస్’’లు తాగుతూ డైట్ పాటించిన 17 ఏళ్ల కుర్రాడు మరణించాడు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి జిల్లా కొలాచెన్లో జరిగింది. మృతుడు శక్తిశ్వరన్, గత మూడు నెలలుగా తీవ్రమైన డైట్ ప్లాన్ లో ఉన్నట్లు కుటుంబీకులు చెప్పారు. అయితే, శక్తిశ్వరన్ ఆరోగ్యంగా, చురుగా ఉన్నాడని, అంతలోనే మరణించడంపై… -
Kidney Stones Alert: వీటిని ఎక్కువ తింటున్నారా? అయితే కిడ్నీలలో రాళ్లు రావడం గ్యారెంటీ.. జాగ్రత్త సుమీ..!
Kidney Stones Alert: మూత్రపిండాల్లో ఏర్పడే రాళ్లు అనేవి మినరల్స్, ఉప్పుల నిల్వలుగా ఏర్పడతాయి. ఇది మూత్రంలో నీటి శాతం తక్కువగా ఉండడం వల్ల, ఆ పదార్థాలు క్రిస్టల్స్ రూపంలో తయారై మూత్రపిండాల్లో చేరి రాళ్లు (Kidney Stones)గా మారతాయి. ఒకవేళ వీటి పరిమాణం చిన్నదిగా ఉంటే మూత్ర మార్గంలో చేరినప్పుడు తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయి. ఇవి ఏర్పడటానికి కారణాల్లో వంశపారంపర్యం, డీహైడ్రేషన్, ఆరోగ్య పరిస్థితులు ఉన్నా, ఆహారం కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా ఆహారంలో… -
Eye Health Tips: కంటి చూపు మెరుగుపడాలంటే.. ఈ ఆహారాలు తినండి! గ్రద్ద లాంటి చూపు మీ సొంతం
How to improve eyesight naturally: ‘గ్రద్ద’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గాల్లో ఎగురుతూ.. ఆహరం కోసం భూమీద ఉండే ప్రతి దాన్ని కంటి చూపుతో పసిగడుతుంది. గాల్లోనే ఉండి చిన్న చిన్న కీటకాలు, పక్షులు, జంతువులను కూడా స్పష్టంగా చూస్తుంది. అందుకే గ్రద్ద లాంటి చూపు అవసరం అని అంటుంటారు. అయితే ప్రస్తుత రోజుల్లో చిన్న వయసులోనే కళ్లద్దాలు పెట్టుకుని కనిపించేవారు ఎక్కువగా ఉన్నారు. ఫోన్, కంప్యూటర్, టీవీల స్క్రీన్ టైం ఎక్కువ…
తాజావార్తలు
-
Nurse Murder Case: ఆపరేషన్ థియేటర్లో నర్సు హత్య.. విషం ఇంజెక్ట్ చేసి చంపిన ప్రియుడు..
-
Donkey Wedding: వర్షాలు కురవాలని గాడిదలకు ఘనంగా పెళ్లి.. కళ్యాణదుర్గంలో వినూత్న సంప్రదాయం!
-
Horror Movie: మైత్రి మూవీ మేకర్స్ నుంచి తొలి హారర్ మూవీ.. ‘418’తో భయపెట్టేందుకు సిద్ధం!
-
Home Guard: 5 నెలలుగా జీతం లేదు.. కన్నీటి పర్యంతమైన మహిళా హోంగార్డు
-
CM Revanth Reddy: పదవుల కోసం గాంధీ భవన్కు రావొద్దు.. పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!