IND W vs SL W: మహిళల టీ20 ప్రపంచకప్లో ఉత్కంఠ కొనసాగుతోంది. మహిళల టి20 ప్రపంచ కప్ 2024లో భారత్, శ్రీలంక మధ్య ఈ మ్యాచ్ మంగళవారం (అక్టోబర్ 9)న జరుగుతుంది. దుబాయ్లోని దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో భారత్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసేందుకు ప్రయత్నిస్తోంది. అంతకుముందు పాకిస్థాన్పై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది టీమిండియా. ఇప్పుడు హర్మన్ప్రీత్ కౌర్ అండ్ టీం ఈ మ్యాచ్లో…
ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్కు భారత మహిళ జట్టును ప్రకటించారు. భారత్లోనే జరగనున్న ఈ టీ-20 సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది.
కామన్వెల్త్ క్రీడల్లో అధికారులు మహిళల క్రికెట్కు చోటు కల్పించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది బర్మింగ్ హామ్ వేదికగా కామన్వెల్త్ క్రీడలు జరగనున్నాయి. ఈ క్రీడల్లో టీ20 ఫార్మాట్లో క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ మేరకు కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనేందుకు మహిళల టీమిండియా జట్టు ఇప్పటికే బర్మింగ్హోమ్ చేరుకుంది. తాజాగా ఈ టోర్నీలో పాల్గొనే 15 మంది ప్లేయర్స్ లిస్టును సెలక్టర్లు ప్రకటించారు. ఈ జట్టుకు హర్మన్ప్రీత్ కెప్టెన్గా, స్మృతి మంధాన వైస్కెప్టెన్గా వ్యవహరించనున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి…
మహిళల క్రికెట్ జట్టులో మిథాలీ రాజ్ తర్వాత కెప్టెన్ ఎవ్వరూ అనే చర్చ మొదలైంది. మిథాలీ స్థానంలో స్మృతీ మంధానను నియమించాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. వచ్చే ఏడాది న్యూజిలాండ్తో జరగనున్న వన్డే ప్రపంచ కప్ అనంతరం మిథాలీ రాజ్ రిటైర్మెంట్ కానుంది. ఈ నేపథ్యంలో టెస్టులు, వన్డేల్లో మిథాలీ వారసురాలిగా స్మృతీకి ఛాన్స్ ఇవ్వాలని మాజీ కెప్టెన్ శాంతా రంగస్వామి అభిప్రాయపడింది. టీ20జట్టుకు హర్మన్ప్రీత్కౌర్ నాయకత్వం వహిస్తుంది. కానీ ఆమె బ్యాటింగ్లో రాణించలేకపోతుందన్నారు. దీంతో మిథాలీ వారసురాలిగా…