Harirama Jogaiah: ఆంధ్రప్రదేశ్లో అప్పుడే ఎన్నికల హీట్ పెరిగిపోతోంది.. ఓ వైపు ఎన్నికల పొత్తులు, మరో వైపు లాభాలు, నష్టాలపై నేతలు ఫోకస్ పెట్టారు.. వైసీపీ సింగిల్గా ఎన్నికలకు వెళ్లడం ఫైనల్.. కానీ, మిగతా పార్టీల సంగతి ఇంకా తెలాల్సి ఉంది.. జనసేన-బీజేపీ కలిసి ఉంటాయా? లేక టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తాయా? దీనిపై రకరకాల ప్రచారాలు సాగుతున్నాయి.. అయితే, మాజీ మంత్రి హరిరామ జోగయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు.. జనసేన అధినేత పవన్…
Harirama Jogaiah: ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. అయితే, వైసీపీ ప్రభుత్వం ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలో కాపులపై చిన్న చూపుతో వ్యవహరించిందంటున్నారు మాజీ మంత్రి కాపు సంక్షేమ శాఖ అధ్యక్షుడు చేగుండి హరిరామ జోగయ్య.. శాసనసభ స్థానాలలో రాయలసీమ నుండి బలిజ సామాజిక వర్గానికి చెందిన సుమారు 15 లక్షల మంది ఉన్నప్పటికీ కేవలం ఒకే ఒక స్థానాన్ని కల్పించారని విమర్శించారు.. రాయలసీమకు చెందిన బలిజ కులస్తులను ఒక్కరికి కూడా టీటీడీలో బోర్డులో…
Harirama Jogaiah vs Amarnath: ఆంధ్రప్రదేశ్లో టీడీపీ-జనసేన పొత్తు సంగతి ఏమోగానీ.. దీ సెంటర్ పాయింట్గా ఇద్దరు కాపు నేతల మధ్య లేఖల వార్ నడుస్తోంది.. ఇందులో ఒకరు వైసీపీ ప్రభుత్వం మంత్రి కాగా.. మరొకరు పవన్ కళ్యాణ్ ను సీఎంగా చూడాలనుకుంటున్న కీలక కాపు నేత హరిరామ జోగయ్య..వీరిద్దరూ పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడానికి అనుకూలంగా, వ్యతిరేకంగా లేఖల యుద్ధం సాగిస్తున్నారు. తాజాగా, మంత్రి గుడివాడ అమర్నాథ్కు మాజీ మంత్రి హరిరామజోగయ్య మరో లేఖ…
Harirama Jogaiah: మాజీ మంత్రి, సీనియర్ రాజకీయా నేత హరి రామజోగయ్య ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో తన దీక్ష కొనసాగిస్తున్నారు. అగ్రవర్ణాలలోని పేదలకు కేంద్ర ప్రభుత్వం కల్పించిన పది శాతం రిజర్వేషన్లు కాపులకు ఐదు శాతం కేటాయించాలని జోగయ్య డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంపై డిసెంబర్ 30 తేదీ వరకు ప్రభుత్వానికి జోగయ్య సమయం ఇచ్చారు. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లేకపోవడంతో జోగయ్య ఈరోజు నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని తెలిపారు. దీక్ష ఆలోచన…