ఏపీలో బీజేపీ వర్సెస్ వైసీపీ ఎపిసోడ్ నడుస్తోందా? అంటే అవుననే చెప్పాలి. ఒకవైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఏపీలో పర్యటించారు. మాజీ మంత్రి పేర్ని నాని బీజేపీపై చేసిన విమర్శలపై ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఫైరయ్యారు. మాది పువ్వు పార్టీనా.? అడ్డంగా బలిశారంటూ మా నడ్డాను వ్యక్తిగతంగా విమర్శిస్తారా..? మాజీ మంత్రులివి ఒళ్లు బలిసిన మాటలు. మీదే డబ్బా ఫ్యాన్ పార్టీ.. చెత్త ఫ్యాన్ పార్టీ. డబ్బా ఫ్యాన్ తమ నెత్తి మీద ఎప్పుడు…
సాధారణంగా ఒక పార్టీకి ఏ అంశం పైన అయినా ఒకటే విధానం వుంటుంది. ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా.. పార్టీలో ఏ పదవిలో వున్నవారైనా వాయిస్ ఒకటే వుంటుంది. కానీ అదేంటో ఏపీలో బీజేపీలో మాత్రం ఒకే అంశంపై రెండురకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతూ వుంటాయి. ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు దగ్గర్నించి రాజ్యసభ ఎంపీ జీవీఎల్, మాజీ కేంద్ర మంత్రి పురందేశ్వరి వరకూ వివిధ రకాల అభిప్రాయాలు కనిపిస్తాయి. అనేకసార్లు జీవీఎల్, సోము వాయిస్…
రాష్ట్రంలో జరుగుతున్న తొలి ఉప ఎన్నిక కావడంతో బిజేపి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుందని ఎంపీ జీవీఎల్ పేర్కొన్నారు. తిరుపతిలో అన్యమత ప్రచారం చాలా విస్తృతంగా జరుగుతోందని అన్నారు. ఉప ఎన్నికల ప్రచారానికి వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు అది, ఆనవాయితీగా అందరూ చేస్తారు. కానీ, వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గురుమూర్తి మాత్రం గూడూరు లో చర్చి కెళ్లి బిషప్ ఆశీర్వాదం తీసుకున్నారు. గురుమూర్తి హిందువా..!? కాదా..!? స్పష్టంగా…