Gun Fire On School Van: ఉత్తరప్రదేశ్ లోని అమ్రోహాలో బైక్పై వెళ్తున్న దుండగులు స్కూల్ వ్యాన్పై కాల్పులు జరిపారు. ముగ్గురు దుండగులు బైక్పై వచ్చి అకస్మాత్తుగా కాల్పులు జరిపారని, దీంతో పిల్లలు కేకలు వేయడం ప్రారంభించారని వ్యాన్ డ్రైవర్ చెప్పాడు. అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు అయినట్లు సమాచారం లేదు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించి వ్యాన్ను పోలీస్స్టేషన్కు తరలించారు. ఈ పాఠశాల బీజేపీ నేతకు చెందినదని సమాచారం. ఈ ఘటనకు…