రాష్ట్రంలో త్వరలో వెలువడనున్న కొత్త రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థులకు OTR అప్డేట్ అనేది ప్రాథమిక అర్హతగా మారింది. ప్రస్తుతం టీజీపీఎస్సీ వద్ద సుమారు 31.56 లక్షల మంది అభ్యర్థుల డేటా ఉంది, అయితే మారుతున్న నిబంధనలు , అభ్యర్థుల విద్యా అర్హతలను దృష్టిలో ఉంచుకుని ఈ డేటాను కమిషన్ క్రమబద్ధీకరిస్తోంది. ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ (Scheduled Castes categorization) వంటి ఇటీవలి మార్పులు , అభ్యర్థుల తాజా విద్యార్హతల ఆధారంగా నోటిఫికేషన్ల ప్రక్రియను పారదర్శకంగా…
నిరుద్యోగులకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) శుభవార్త చెప్పింది. ఈ మేరకు 64 పోస్టుల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ డిఫెన్స్ ఎస్టేట్స్, సీనియర్ సైంటిఫిక్ అధికారి, మెడికల్ అధికారి, అసిస్టెంట్ డైరెక్టర్ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు యూపీఎస్సీ తెలిపింది. అర్హులైన అభ్యర్థులు సంబంధిత పోస్టుల కొరకు నవంబర్ 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని యూపీఎస్సీ తెలిపింది. ఈ నోటిఫికేషన్లోని పూర్తి వివరాల కోసం upsconline.nic.in వైబ్…
తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. చదువుకున్నోళ్ళందరికీ సర్కార్ ఉద్యోగం రాదని.. హమాలీ పని చేసుకోవాలని సూచించారు. అయితే తాజాగా ఆయన మాట్లాడుతూ.. ‘నా కామెంట్స్ తప్పుగా అన్వయించారని తెలిపారు. యువత మనోభావాలను దెబ్బతీసేలా నేను ఎప్పుడూ మాట్లాడలేదు, యువత ఎవరు బాధ పడవద్దన్నారు. చదువుకున్న నిరుద్యోగ యువత ప్రిపేర్ అవ్వండి.. నోటిఫికేషన్లు రాబోతున్నాయి అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఏపీ-తెలంగాణ జల వివాదంపై మాట్లాడుతూ.. కేంద్రం…