తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయం సమీపంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం తెల్లవారుజామున ఆలయం ముందు భాగంలో ఉన్న ఓ షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు ఆలయం ముందురున్న చలువ పందిళ్లు అంటుకున్నాయి. మంటలను చూసి భయంతో ఆలయ సమీపంలోని లాడ్జ్ నుండి భక్తులు బయటి వచ్చి పరుగులు తీశారు. స్థానికులు భారీ మంటలను చూసి ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. Also Read: Schools Bandh: అలర్ట్.. నేడు ప్రైవేట్ విద్యాసంస్థలు బంద్! ఫైర్…
నిత్యం భక్తులతో రద్దీగా ఉండే తిరుపతి పట్టణంలోని గోవిందరాజస్వామి ఆలయం సమీపంలోని లావణ్య ఫొటో ఫ్రేమ్ వర్క్స్ దుకాణంలో మంటలు చెలరేగాయి. రద్దీగా ఉండే ప్రాంతంలో ప్రమాదం జరగడం.. మంటలు ఇళ్ల వైపు వ్యాపిస్తుండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
Fire Accident: నిత్యం భక్తులతో రద్దీగా ఉండే తిరుపతి పట్టణంలోని గోవిందరాజ స్వామి దేవాలయం సమీపంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో... మొదట ఫోటో ఫ్రేమ్ షాపులో మంటలు చెలరేగాయి.
తిరుపతిలో ప్రసిద్ధి చెందిన శ్రీగోవిందరాజస్వామి ఆలయంలో ఈనెలలో విశేష ఉత్సవాలు జరగనున్నాయి. ఈ మేరకు విశేష ఉత్సవ వివరాలను ఆలయ అధికారులు వెల్లడించారు. మే 5న తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రీ భాష్యకార్లువారి శాత్తుమొర కార్యక్రమం ఉంటుందన్నారు. మే 5న ఉదయం 7 గంటలకు శ్రీభాష్యకార్లు స్వామి, సాయంత్రం 5:30 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామి, శ్రీ భాష్యకార్లు స్వామి ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహిస్తారని తెలిపారు. అటు మే…