ప్రభుత్వం ప్రజల అభివృద్ధి కోసం అదిరిపోయే స్కీమ్ లను అందిస్తున్నారు.. అందులో అమ్మాయిల కోసం కూడా మంచి స్కీమ్ లను అందిస్తున్నారు.. అమ్మయి పుడితే కుటుంబాలకు ఆర్థిక మద్దతు ఆఫర్ చేస్తోంది. అమ్మాయిల భవిష్యత్కు భరోసా ఇచ్చేలా వారి పేరుపై డబ్బులు డిపాజిట్ చేస్తోంది ప్రభుత్వం.. భారత దేశంలో అన్ని రాష్ట్రాలకు ఆ స్కీమ్ లు అందుబాటులో ఉన్నాయి.. కేంద్ర ప్రభుత్వం కూడా స్పెషల్ స్కీమ్ అందిస్తోంది. మనం వీటిల్లో ఇప్పుడు ఒక పథకం గురించి తెలుసుకోబోతున్నాం.…
ఆడ పిల్లల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలను అందిస్తుంది.. అందులో భాగంగా వారి చదువుకోసం ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని అందిస్తుంది.. ఈ క్రమంలో ప్రారంభించిన ‘బేటీ బచావో-బేటీ పఢావో’ ప్రచారం దేశంలో నడుస్తోంది. బాలికల భద్రత, విద్యను నిర్ధారించడం ఈ పథకం లక్ష్యం..ఆడపిల్లలకు పుట్టినప్పటి నుంచి వారి చదువు వరకు ఆర్థిక సాయం అందించే పథకం ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం కంటే ముందు దేశంలో మరొకటి ఉంది. 1997లో ప్రభుత్వం ‘బాలికా సమృద్ధి యోజన…
ఏపీ ప్రభుత్వం నిన్న ఇళ్ల పట్టాలతో సహా 16 సంక్షేమ పథకాల అర్హులై లబ్దిపొందని వారికి వారి ఖాతాలలో నగుదను జమ చేసింది. ఇప్పటివరకు సంక్షేమ పథకాల లబ్ధిని పొందని 18.48 లక్షల మంది ఖాతాల్లో సంక్షేమ పథకాలకు సంబంధించి రూ.703 కోట్లను సీఎం జగన్ జమ చేశారు. అయితే నిన్న ప్రభుత్వం జమ చేసిన నగదు, ఇతర సంక్షేమ పథకాలు అందని అర్హులెవరైనా ఉంటే వారు మరోసారి దరఖాస్తు చేసుకోవచ్చని సీఎం జగన్ వెల్లడించారు. అయితే…