అదానీ గ్రూప్కు సంబంధించి భారీ ఒప్పందం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. దిగ్గజ టెక్ కంపెనీ గూగుల్తో అదానీ గ్రూప్ ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం క్లీన్ ఎనర్జీకి సంబంధించినదిగా చెబుతున్నారు.
Google Gemini Live: అమెరికాకు చెందిన ప్రముఖ టెక్ కంపెనీ గూగుల్ ‘గూగుల్ ఫర్ ఇండియా’ ఈవెంట్ నేడు ప్రారంభమైంది. ఈ ఈవెంట్లో గూగుల్ జెమిని లైవ్ను ఆవిష్కరించింది. దీనితో పాటు, కంపెనీ తన మేక్ ఇన్ ఇండియా చొరవను కూడా విస్తరించనుంది. భారతదేశంలో ఇంటర్నెట్ సదుపాయం, డిజిటల్ అక్షరాస్యత, సాంకేతికతతో నడిచే పరిష్కారాల�
Youtube Premium Plans: టెక్ దిగ్గజం గూగుల్ ఇండియాలో యూట్యూబ్ ప్రీమియం ప్లాన్ల ధరలను తాజాగా పెంచింది. యూట్యూబ్ (YouTube) ప్రీమియం ప్లాన్ల ధరలు దాదాపు 58 శాతం వరకు పెరిగాయి. అయితే., ఈ ప్లాట్ఫామ్ ఇప్పటికీ కొంతమంది కొత్త వినియోగదారులకు యూట్యూబ్ ప్రీమియంకు ఉచిత సభ్యత్వాన్ని అందిస్తోంది. యూట్యూబ్ ప్రీమియం అనేది గూగుల్
Google Pixel 9 Launch Offer in Flipkart: మొబైల్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ‘గూగుల్ పిక్సెల్ 9′ సిరీస్ ఫోన్లు ఆగస్టు 14న రిలీజ్ అయిన విషయం తెలిసిందే. మేడ్ బై గూగుల్ ఈవెంట్లో విడుదలైన ఈ ఫోన్లకు ఆగస్టు 14 నుంచే బుకింగ్లు ప్రారంభమయ్యాయి. ఈరోజు నుంచి పిక్సెల్ 9, పిక్సెల్ 9 ప్రో ఎక్స్ఎల్ ఫోన్ల విక్రయాలు ఆరంభం అయ�
Discounts on Google Pixel 8 and7 Phones: అమెరికాకు చెందిన ప్రముఖ టెక్ కంపెనీ ‘యాపిల్’ కొత్త మోడళ్లను లాంచ్ చేసినప్పుడు.. పాత మోడళ్ల ధరలను తగ్గిస్తుంటుంది. ఇదే స్ట్రాటజీని ‘గూగుల్’ ఫాలో అవుతోంది. గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ ఫోన్లు లాంచ్ అయిన నేపథ్యంలో పిక్సెల్ 8, 7 సిరీస్ ఫోన్లపై డిస్కౌంట్ ప్రకటించింది. ఈ సవరించ�
‘మేడ్ బై గూగుల్’ ఈవెంట్లో గూగుల్ తన పిక్సెల్ 9 సిరీస్ స్మార్ట్ఫోన్లతో పాటు బడ్స్, వాచ్లను రిలీజ్ చేసింది. గూగుల్ పిక్సెల్ బడ్స్ ప్రో 2, గూగుల్ పిక్సెల్ వాచ్ 3ని కంపెనీ విడుదల చేసింది. పిక్సెల్ బడ్స్ ప్రో2లో టెన్సార్ ఏ1 చిప్ను ఇచ్చారు. అడ్వాన్స్డ్ ఆడియో ప్రాసెసింగ్, గూగుల్ ఏఐ కోసం
Google Pixel 9 Price in India: మొబైల్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ‘గూగుల్ పిక్సెల్’ 9 సిరీస్ ఫోన్లు వచ్చేశాయి. మంగళవారం కాలిఫోర్నియాలోని మౌంటెన్ వ్యూలో జరిగిన ‘మేడ్ బై గూగుల్’ ఈవెంట్లో గూగుల్ తన పిక్సెల్ 9 సిరీస్ స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది. పిక్సెల్ 9 సిరీస్లో నాలుగు మోడల్లు ఉన్నాయి. ఈ సిరీ�
Silent Mode Phone: ప్రస్తుత కాలంలో మొబైల్ ఫోన్కు ఎంత ప్రాధాన్యత ఉందొ తెలియనిదా.? కొద్దిసేపు కూడా దాన్ని కనుచూపు మేరలో ఉంచుకోవడం చాలా కష్టం. అటువంటి పరిస్థితిలో మీరు ఫోన్ను సైలెంట్ మోడ్లో ఉంచి ఎక్కడైనా మరచిపోతే దాన్ని కనుగొనడం మరింత కష్టమవుతుంది. ఇది మరొక ఫోన్ నుండి రింగ్ అయినప్పుడు కూడా గుర్తించబడదు. అ�
తెలంగాణ ఆర్థికాభివృద్ధికి, ఉద్యోగాల కల్పనకు పెట్టుబడులు, ఒప్పందాలను కుదుర్చుకోవడమే లక్ష్యంగా అమెరికా పర్యటనకు వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుతో పాటు ఉన్నతాధికారుల బృందంతో కలిసి గూగుల్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. . ఈ పర్యటనలో �