ఎండలు బాబోయ్.. ఎండలు అనే పరిస్థితి రానే వచ్చింది. భానుడు భగభగమని మండిపోతున్నాడు. కొన్ని రోజుల క్రితం వరకు కూల్ కూల్ గా ఉన్న వాతావరణం నెమ్మదిగా వేడెక్కుతోంది. వేసవి వేళ ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లకు పని చెప్పాల్సిన రోజులు వచ్చేశాయ్. వేసవికి ముందే ఎయిర్ కండిషనర్లను కొనుగోలు చేస్తే ఎండతాపం నుంచి ఉపశమనం పొందొచ్చు. ఇదే సమయంలో ఈకామర్స్ సంస్థ అమెజాన్ లో ఏసీలపై ఆఫర్లు ప్రకటించింది. బ్రాండెడ్ కంపెనీకి చెందిన ఏసీలను బడ్జెట్ ధరల్లోనే…
సమ్మర్ సీజన్ ఇంకా స్టార్ట్ అవ్వనే లేదు అప్పుడే ఎండలు దంచికొడుతున్నాయి. ఎండ తాపానికి కూల్ కూల్ గా డ్రింక్స్ తాగాలనిపిస్తుంటుంది. వాటర్, కూల్ డ్రింక్స్ కూల్ అవ్వడానికి ఫ్రిడ్జ్ లను యూజ్ చేయడం కామన్ అయిపోయింది. పాలు, పండ్లు, వెజిటేబుల్స్ స్టోర్ చేసుకునేందుకు కూడా ఫ్రిడ్జ్ లను యూజ్ చేస్తున్నారు. మరి మీరు కూడా వేసవికి ముందే కొత్త ఫ్రిడ్జ్ కొనాలని భావిస్తున్నారా? అయితే ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో బ్రాండెడ్ ఫ్రిడ్జ్…
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో గోద్రెజ్ సంస్థ ప్రతినిధులు సమావేశం అయ్యారు.. గోద్రెజ్ సంస్థ సీఎండీ నాదిర్ గోద్రెజ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో సీఎం చంద్రబాబుతో చర్చలు జరిపింది.. ఏపీలో పెట్టుబడులపై సీఎంతో గోద్రెజ్ ప్రతినిధులు సమాలోచనలు చేశారు.. పెస్టిసైడ్స్ తయారీ రంగంలో రూ. 2800 కోట్ల పెట్టుబడులు పెట్టే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో కీలక చర్చలు జరిపారు.