ట్రాఫిక్ పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా వాహనదారుల్లో మార్పులు రావడం లేదు. మితిమీరిన వేగం, చిన్నపాటి నిర్లక్ష్యం కారణంగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. కుటుంబాల్లో విషాదం నెలకొంటోంది. 18 సంవత్సరాలలోపు పిల్లలకు స్మార్ట్ ఫోన్లు కానీ వాహనాలు ఇవ్వద్దని వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ వెంకట్ లక్ష్మి అన్నారు. వరంగల్ జిల్లాలోని గీసుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు పది చోట్ల 60 రంగులతో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేశారు. రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు స్పీడ్…