దేశీయ స్టాక్ మార్కె్ట్ వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిసింది. ఉదయం సూచీలు మిశ్రమంగా ట్రేడ్ అయినా.. అరంతరం వేగంగా పుంజుకుంది. ఇక నిఫ్టీ అయితే మరోసారి ఆల్టైమ్ రికార్డ్ సొంతం చేసుకుంది.
ఐదు రోజుల వరుస నష్టాల తర్వాత శుక్రవారం స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 525 పాయింట్ల లాభంతో 74,410 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 130 పాయింట్లు లాభపడి 22,619 దగ్గర కొనసాగుతోంది.
శుక్రవారం ఉదయం 10 గంటలకు గుంటూరు పార్లమెంట్ పరిధిలోని మంగళగిరి పాత బస్టాండ్ సెంటర్లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు చిత్తూరు పార్లమెంట్ పరిధిలోని నగరి నియోజకవర్గం పుత్తూరులో కార్వేటినగరం రోడ్ కాపు వీధి సర్కిల్లో జరిగే సభలో పాల్గొంటారు. అక్కడి నుంచి వైఎస్సార్ కడప జిల్లాకు రానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు కడప నగరంలోని మద్రాస్ రోడ్ శ్రీ పొట్టి శ్రీరాములు సర్కిల్లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఊరట లభించే సూచనలు కనిపిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికల ప్రచారం నిర్వహించాల్సిన అవసరం ఉందని.. తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు.
దుబాయ్లో మరోసారి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇటీవలే దుబాయ్లో కుండపోత వర్షాలు కురిశాయి. తాజాగా మరోసారి ఎడారి దేశంలో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. ఉరుములతో కూడిన వర్షాలు కురవడంతో అంతర్జాతీయ విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ఈడీ విచారణకు డుమ్మాకొట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లిక్కర్ స్కామ్ కేసులో శుక్రవారం ఈడీ విచారణకు హాజరుకావాలంటూ గత నెలాఖరున అధికారులు సమన్లు జారీ చేశారు.
ఐశ్వర్యవంతులు అవ్వాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి.. ఆమె అనుగ్రహం పొందాలని చాలా మంది ప్రత్యేక పూజలు చేస్తారు..అయినప్పటికీ ఫలితం కనిపించక దిగులు చెందుతూ ఉంటారు. అంతేకాకుండా చేసిన పూజలకు పరిహారాలకు లక్ష్మీదేవి అనుగ్రహించిందా లేదా అన్నది ఎలా తెలుసుకోవాలి అన్నది తెలియక తికమకపడుతూ ఉంటారు. అయితే కొన్ని రకాల సంకేతాలు కనిపిస్తే వాటి అర్థం లక్ష్మీదేవి అనుగ్రహం కలిగినట్టే అంటున్నారు పండితులు. మరి ఎలాంటి సంకేతాలు కనిపిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగిట్టో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కోయిల…
శుక్రవారం అమ్మవారికి చాలా ఇష్టమైన రోజు.. అందుకే ఈరోజున అమ్మవారికి భక్తితో పూజిస్తారు.. శుక్రవారం రోజు లక్ష్మిదేవికి ఇష్టమైన పువ్వులు, నైవేద్యాలను సమర్పించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు.. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అమ్మవారికి శుక్రవారం అంటే ఎందుకు ఇష్టం.. దాని వెనుక ఏదైనా పెద్ద కథ ఉందేమో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. రాక్షసులందరికీ శుక్రాచార్యుడు అనే గురువు ఉండేవాడట.. ఆ రాక్షసుల గురువు అయినా శుక్రాచార్యుడి పేరు మీదుగానే ఈ శుక్రవారం…
ఈరోజుల్లో చాలా మంది ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు.. ఎంత సంపాదించిన చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండటం లేదని చాలా మంది బాధపడుతూ ఉంటారు.. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం రకరకాల నియమాలు పరిహారాలు వాస్తు చిట్కాలను ఉపయోగిస్తూ ఉంటారు. అయినప్పటికీ ఫలితం లభించక దిగులు చెందుతూ ఉంటారు. అయితే చాలామంది సంపదలకు అధిదేవత అయిన లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని అమ్మవారు ఆశీస్సులు పొందాలని ఎన్నెన్నో పూజలను చేస్తుంటారు.. ఆ పూజలెంటో ఇప్పుడు తెలుసుకుందాం.. శుక్రవారం…
ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం మన మీద ఉండాలి.. చేతిలో డబ్బులు మిగలాలి అని లక్ష్మీదేవికి ప్రత్యేకంగా పూజలు చేస్తూ పరిహారాలు కూడా పాటిస్తూ ఉంటారు. కానీ వాటిని సరైన పద్ధతిలో పాటించకపోవడం వల్ల ఫలితాలు లభించకపోగా మరిన్ని కష్టాలు తోడవుతాయి.. అలాంటిది కర్పూరంతో కొన్ని పరిహారాలు చేస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగి పోతాయని పండితులు చెబుతున్నారు.. ఏం చేయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం.. శుక్రవారం సూర్యోదయానికి ముందే నిద్ర లేచి ఇంటిని శుభ్రం చేసుకుని తల…