మన వంటగదిలో బియ్యం, గోధుమ పిండి ఎప్పుడూ ఉంటాయి కదా.. చపాతీలు, రొట్టెలు, పూరీలు రోజూ ఉపయోగిస్తాం. కానీ ఒక్కసారి పిండికి పురుగులు పడితే సమస్యే.. తెల్లటి చిన్న పురుగులు (వీవిల్స్ అంటారు) కనిపిస్తాయి, పిండి వాసన వస్తుంది, పాడైపోతుంది. పురుగు పట్టిన పిండితో చేసిన రొట్టెలు తినడానికి కూడా మనసు రాదు. ఈ సమస్య ఎందుకు వస్తుంది, దీన్ని ఎలా అరికట్టాలో చూద్దాం. పిండిలో పురుగులు రావడానికి ప్రధాన కారణం ఏంటి? పిండికి పురుగులు పడటానికి…
Kitchen Hacks in Telugu:ప్రతి ఇల్లాలు వంటగదిలో ఏదో ఒక సందర్భంలో ఎదుర్కొనే ప్రధాన సమస్య ‘కూర అడుగంటడం’. ఒక్క నిమిషం అజాగ్రత్తగా ఉన్నా లేదా మంట ఎక్కువగా ఉన్నా కూర మాడిపోతుంది. దీనివల్ల కూర అంతటా ఒక రకమైన చేదు వాసన, రుచి వచ్చేస్తాయి. అయితే, ఇలాంటప్పుడు కూరను పారేయకుండా మళ్లీ సాధారణ స్థితికి తెచ్చేందుకు కొన్ని చిట్కాలు పాటించవచ్చు. Water Supply: హైదరాబాద్లో రెండు రోజుల పాటు నీటి సరఫరా బంద్.. ఈ ఏరియాల్లోనే..…