రైతులు వ్యవసాయంతో పాటుగా పాడి పరిశ్రమపై కూడా ఆసక్తి చూపిస్తున్నారు.. అందులో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను అందించే గొర్రెల పెంపకం పై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.. గొర్రెల పెంపకం చేపట్టే రైతులు చలికాలంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.. గొర్రెలను పెంచడం లో కొన్ని సూచనలు పాటించాలి.అప్పుడే ఇంకాస్త మంచి ఫలితాలను పొందొచ్చు అని అంటూన్నారు..వ్యవసాయం, పశుపోషణ రెండు రంగాలు ఒకదానితో మరొకటి పరస్పర అనుబంధమైనవి , అలాగే ఒకదానిపై మరొకటి పరోక్షంగా లేదా…
దుంప జాతిలో చామ దుంప కూడా ఒకటి.. ఆలు కన్నా ఎక్కువగా వీటిలో విటమిన్స్, ప్రోటీన్స్ ఎక్కువగా ఉండటంతో మార్కెట్లో వీటికి డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది..దుంప జాతి పంటలతో పోలిస్తే అధికంగా ఉంటాయి.ఏ కూరగాయలు అయిన కోతకు వచ్చిన తర్వాత ఎక్కువ కాలం నిల్వ ఉండవు.. అందుకే రైతులు ఎటువంటి పంట అయిన ధర అనుకూలంగా ఉన్నా, లేకపోయినా అమ్ముకోవాల్సి ఉంటుంది. దుంప పంటలైన కంద, చామ అలా కాదు. నేల లోపల పెరిగే దుంపలను మార్కెట్…
ఈ పండ్లను ఈ మధ్య ఎక్కువగా వింటున్నాము.. వీటిలో ఎక్కువ పోషకాలు ఉండటం వల్ల మార్కెట్ లో డిమాండ్ కూడా ఎక్కువగా ఉంది.. చాలామంది రైతులు ఈ పండ్లను సాగు చేసి మంచి ఆదాయం పొందుతున్నారు. ఈ పంటను ఎలా సాగు చేయాలో పూర్తి మెలకువలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఈ మల్బరీ పండ్లను సాగు చేయడానికి విత్తనాలు అనేవి ఉండవు. మల్బరీ చెట్ల కొమ్మలను కత్తిరించి, ఆ కొమ్మలను నాటుకొని సాగు చేయాలి. మల్బరీను రెండు…
పోషకాలు ఎక్కువగా ఉన్న కూరగాయల ల్లో ఒక బీట్ రూట్ కూడా ఒకటి.. రక్తహీనత ఉన్నవారికి బీట్రూట్ ఔషధంగా పని చేస్తుంది. దీంతో రైతులు సాగుకు ముందుకు వస్తున్నారు. ఇకపోతే మూడు నెలల పంట కాలం కలిగిన ఈ పంటకు చల్లని వాతావరణం అవసరం. సారవంతమైన ఇసుక నేలలు అనుకూలంగా ఉంటాయి. నేల ఉదజని సూచిక 6-7 ఉండాలి. అధిక క్షార స్వభావం కలిగిన చౌడు నేలల్లో కూడా బీట్ రూట్ సాగు చేయవచ్చు. 18-25 డిగ్రీల…
మనదేశంలో ఎక్కువగా పండించే పంటలలో మొక్క జొన్న కూడా ఒకటి.. వాణిజ్య పంట అయిన మొక్క జొన్నకు మార్కెట్ లో ప్రస్తుతం మంచి డిమాండ్ ఉంది..అంతేకాదు మంచి ఆదాయాన్ని ఇచ్చే పంటగా రైతుల ఆదరణ పొందుతోంది. తక్కువ పంట కాలం.. దిగుబడి ఎక్కువగా వస్తుండడంతో చాలా మంది రైతులు ఈ పంటను వెయ్యడానికి ఆసక్తి చూపిస్తున్నారు…ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని రైతులు వేసుకోవాల్సిన మధ్య, స్వల్పకాలిక రకాల గురించి తెలియజే సూచిస్తున్నారు ప్రముఖ శాస్త్రవేత్తలు.. మొక్క జొన్న పంటల…
మన దేశంలో ఎక్కువగా పండిస్తున్న పంటలలో అరటి కూడా ఒకటి.. అరటిలో మూడు రకాలు ఉన్నాయి.. అందులో మన తెలుగు రాష్ట్రాల్లో పచ్చని అరటిపండ్లను ఎక్కువగా పండిస్తున్నారు.. అయితే ఎర్రని అరటి పండ్లను కూడా మన నెలల్లో పండించవచ్చునని అంటున్నారు..ఆ పండ్ల సాగుకు అనువైన నెలలు… సాగు విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. ఇవి రుచిగా ఉండటంతో వీటి కొనుగోలుకు కొనుగోలుదారులు ఇష్టపడుతున్నారు. రెడ్ బనానా సీడ్ ప్రస్తుతం స్థానిక నర్సరీలతో పాటు కోయంబత్తూర్, బెంగళూరులో అందుబాటులో…