ఒకప్పుడు రైతులు సంప్రదాయ పంటలను పండించేవారు.. కానీ ఇప్పుడు అదాయాన్ని ఇచ్చే పంటలను పండిస్తున్నాయి.. ముఖ్యంగా పూలతో అదిరిపోయే లాభాల ను పొండుతున్నారు.. కొందరు సాగులో సరైన పద్ధతులు పాటించి పంటలు వేస్తే మరికొందరు మాత్రం సేంద్రియ పద్ధతుల ద్వారా పంటలను పండిస్తున్నారు. ముఖ్యంగా మహారాష్ట్రలో వివిధ రకాల పంటల ను పండిస్తున్నారు.. అందులోను పూల మొక్కలను ఎక్కువగా పండిస్తున్నారు.. అక్కడి పంట పొలాలని బట్టి కేవలం సంప్రదాయ పంటలని మాత్రమే పండించే వాళ్ళు. ఈ పంటల…