Mayank Agarwal: టీమిండియా క్రికెటర్ మయాంక్ అగర్వాల్ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. మయాంక్ అగర్వాల్ భార్య ఆషిదా సూద్ తాజాగా మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని మయాంక్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించాడు. ‘మా గుండెల నిండా ప్రేమతో అయాన్ష్ను పరిచయం చేస్తున్నాం. ఇతను దేవుడి ఇచ్చిన ఓ బహుమతి’’ అని పేర్కొన్నాడు. దీంతో మయాంక్ అగర్వాల్కు సోషల్ మీడియా వేదికగా పలువురు క్రికెటర్లు, అభిమానులు ఆశీస్సులు అందజేస్తున్నారు. భారత…
England: ఈ ప్రపంచంలో పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయిన వాళ్లు చాలా మందే ఉన్నారు. పిల్లలు పుట్టిన తర్వాత పెళ్లి చేసుకున్న జంటలు కూడా ఉన్నాయి. టీమిండియా క్రికెటర్ హార్డిక్ పాండ్యా పెళ్లి కాకుండానే తండ్రి అయ్యాడు. ఇప్పుడు ఈ జాబితాలో ఇంగ్లండ్ క్రికెటర్ కూడా చేరాడు. ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ పెళ్లి కాకుండానే తండ్రి అయ్యాడు. అతడికి కాబోయే భార్య మోలీ కింగ్ తాజాగా ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఈ మేరకు తమ కూతురి…
ఆస్తికోసం ఎంతటి దారుణాలకైనా ఒడిగడుతున్నారు. డబ్బు ఉంటే చాలు కుటుంబాన్ని కడతేర్చడానికి కూడా వెనకడాటం లేదు. తండ్రి ఆస్థి కోసం ఓ కొడుకు చేసిన దారుణం వెలుగులోకి వచ్చింది. ఆస్తికోసం తండ్రినే కడతేర్చిన ఘటన తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
Crime : మహారాష్ట్రలో అత్యంత దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన వాళ్లే ఓ బాలికపై కీచకుల్లా ప్రవర్తించారు. ఓ బాలికపై తండ్రి, తాత, అంకుల అత్యాచారానికి పాల్పడ్డారు. ఆరేళ్లుగా ఆ బాలిక నరకం అనుభవిస్తోంది. ఇన్నాళ్లూ బయటకు చెప్పుకోలేక పోయింది.
Ambulance Mafia: ఏపీలో అంబులెన్స్ మాఫియా ఆగడాలు కొనసాగుతున్నాయి. గతంలో తిరుపతి రుయా ఆస్పత్రి వద్ద ప్రైవేట్ అంబులెన్స్ డాక్టర్ల నిర్వాకం పలు విమర్శలకు దారి తీసిన విషయం గుర్తుండే ఉంటుంది. తాజాగా తిరుపతి జిల్లాలో అలాంటి ఘటన మరోసారి చోటుచేసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. సత్యవేడు నియోజకవర్గం కేవీబీపురం మండలంలో ఓ బాలుడు పాముకాటుతో మృతి చెందాడు. దిగువ పుత్తూరు గ్రామంలో బాలుడు బసవయ్య పాము కాటు కారణంగా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. చికిత్స…
ఇప్పటికే అతగాడికి నాలుగు పెళ్లిళ్లు జరిగాయి.. ఏడుగురు పిల్లలు కూడా ఉన్నారు.. కానీ, పాడుబుద్ధి మరో పెళ్లి చేసుకోవాలని చూశాడు.. కానీ, పిల్లల ఎంట్రీతో సీన్ మొత్తం మారిపోయింది… పెళ్లికి సిద్ధమైన తండ్రిని పట్టుకుని చితకబాదారు.. అసలు ఏం జరుగుతుందో అర్థంకాని వధువు.. అక్కడి నుంచి మెల్లెగా జారుకుంది… ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్లో జరిగిన ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మొహల్లా పటియాకు చెందిన 55 ఏళ్ల వ్యక్తి.. రోడ్డు కాంట్రాక్టర్గా పనిచేస్తున్నాడు.. మొదటి భార్యకు…
ఇవాళ గురుపూర్ణిమ. ఈ రోజు గురువుల ఆశీర్వాదం పొందితే పుణ్యమని ప్రగాఢ నమ్మకం. ఏటా ఆషాఢ మాసంలో శుద్ధ పౌర్ణమి నాడు ఈ పండుగ చేసుకుంటారు. మనిషిని సక్రమ మార్గంలో పెట్టి ముక్తి వైపు నడిపించే వ్యక్తులను గురువులుగా భావిస్తారు. తల్లి, తండ్రి, గురువు, దైవం వీళ్లందరి ప్రభావం మన జీవితం మీద ఉంటుంది. అందుకే విద్యార్థులు గురువులతోపాటు తల్లిదండ్రులకు కూడా ఈ సందర్భంగా భక్తిశ్రద్ధలతో పాదపూజ చేసి ఆ నీళ్లను నెత్తి మీద చల్లుకుంటారు. గురువులకే…
హైదరాబాద్లో దారుణమైన ఘటన వెలుగుచూసింది.. తన తండ్రి పట్ల కర్కశంగా వ్యవహరించాడో కుమారుడు.. అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రిని కిరాతకంగా కొట్టిచంపాడు. జీడిమెట్లలో జరిగిన ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలోని కుత్బుల్లాపూర్లో సత్యనారాయణ (63) అనే వ్యక్తి ఐదేళ్లుగా అనారోగ్యసమస్యలతో బాధపడుతున్నాడు.. పక్షవాతంబారినపనడి మంచానికే పరిమితం అయ్యాడు.. అయితే, మద్యం మత్తులో తండ్రితో గొడవపడిన సురేష్ అనే కుమారుడు.. ఈ క్రమంలో కోపంతో ఊగిపోయి కర్రతో, బెల్ట్తో సత్యనారాయణపై దాడికి…